Category తెలంగాణ

ప్రజల అభ్యున్నతికి పాటుపడేది కాంగ్రెస్సే

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను విస్మరించారని, ఈ సారి బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని, అటు మోదీ, ఇటు కేసీఆర్‌ పాలనుకు స్వస్తి పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోలన్ హన్మంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్ఎల్బి…

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి

తాండూరు,. ప్రజాతంత్ర, నవంబర్ 16: హైదరాబాద్ నగరంలోని కింగ్స్ కోహినూర్ పిల్లర్ నం. 67, గుడిమల్కాపూర్, అత్తాపూర్ లోని కింగ్ కోహినూర్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బాబాయ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి దంపతుల ముద్దుల కూతురు నవ్య వివాది శుభకార్యానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను…

వరదల సమయంలో ఈ నేతలు నేతలు ఎక్కడ

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 16: ఎన్నికలు రాగనే వచ్చి, పోయే రియల్ ఎస్టేట్ వ్యాపారులను కాకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసే నాయకురాలుకు ప్రతి ఒక్కరు అండగా ఉండి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి విన్నవించారు.మీర్ పేట్…

సబండ వర్గాలు కాంగ్రెస్ వైపే ఉన్నారు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 16: రాష్ట్రంలోని సబండ వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ బీసీలకు మేలు జరుగుతుందని టిఆర్ఎస్ పార్టీని బీసీలు విశ్వసించే పరిస్థితులు లేవని బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎస్.వి.ఆర్ గార్డెన్ లో నిర్వహించిన మీడియా…

కానరాని మీడియా స్వేచ్ఛ…!

ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన మీడియా రంగానికి కష్టకాలంలో ఉంది. భారత దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 16 వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు. 1956లో భారత తొలి ప్రెస్‌ కమిషన్‌ సిఫార్స్‌ మేరకు 1966 నవంబర్‌ 16 వ తేదిన ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి…

అసహనం అనర్థదాయకం..!

అసహనం అనర్థదాయకం. అసహనం ప్రమాదకారణం. అసహనం నష్టదాయకం. అసహనం అపఖ్యాతి కారణం. అసహనం ఓ భావోద్వేగ ప్రతికూల ప్రవర్తన. సహనం శాంతిని ప్రసాదిస్తుంది. సహనం సంస్కారాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. సహనం సాఫల్య దరికి చేర్చుతుంది. సహనం సకల సుఖదాయకమే కాదు సుస్థిరాభివృద్ధికి ఊతం కూడా అవుతుంది. సహనం మనశ్శాంతికి సోపానం. ఓపిక, సహనాలు శాంతి పావురాల…

కార్తీకం పరమ పవిత్రం

ప్రీతిపాత్రమైన కార్తీక మాసం నెల రోజులూ భక్తులు నిత్యం శివనామం స్మరిస్తారు. కార్తీకమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైభవోపేతంగా పూజలందుకుంటాడు. 14వ తేదీన కార్తీకమాసం మొదలైంది..కార్తీకమాసంలో శివాలయానికి వెళ్ళి పార్వతీసమేత పరమేశ్వరునికి భస్మలేపనం, బిల్వపత్రాలు, అవిస పూలతో పూలతో పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.  కార్తీకశుద్ధ ఏకాదశికి  ఎంతో విశిష్టత…

ఉప్పల్లో  బిఆర్ఎస్ గేలుపు ఖాయం బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 15:  ఉప్పల్లో   బిఆర్ఎస్ జెండా ఎగరవేయటం ఖాయమని,  తద్వారా నియోజకవర్గంలో ప్రతి  సమస్యను కూలం కుశంగా తెలుసుకొనిపరిష్కరిస్తానని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. బుధవారంతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీర్ పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ అధ్వర్యంలో    లక్ష్మారెడ్డి తిరుమల…

అందెల శ్రీరాములు యాదవ్ సమక్షంలో పలువురు బి జె పి లో చేరిక 

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 15: ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహేశ్వరం మడలంలో సిరిగిరిపురం, చిన్న తూప్రా గ్రామ పంచాయితీ కు చెందినపలువురు  సర్పంచ్ కాసుల సురేష్ రఘుపతి గౌడ్ అద్వర్యంలో బి జె పి అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ సమక్షంలో చేరినారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్…