Category తెలంగాణ

గ్రామాల్లో కాంగ్రెస్ ప్రచార జోరు 

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 16: కెసిఆర్ పరిపాలన మోసపూరితమైనదాని తెలుసుకొని బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పామేనా బీమ్ భరత్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.బిఆర్ఎస్ బిజెపి పార్టీలు ప్రజలకు ఏం చేసింది లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టి పది సంవత్సరాలు పాలించింది బిఆర్ఎస్ పార్టీ కాని ప్రజలు తెలంగాణ ఏర్పడిన తర్వాత వారి…

కాంగ్రెస్,బిజెపి పార్టీలను తరిమి కొట్టాలి బిఎస్పీ పార్టీకి ఓటు వేయాలి   

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో బహుజనులందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటె బిఎస్పి పార్టీ అధికారంలోకి రావాలని పానుగంటి ప్రవీణ్ కుమార్ అన్నారు.ఎన్ని రోజులని బహుజన బిడ్డలు పరిపాలనకు దూరంగా ఉంటారన్నారు.బహుజనులంతా ఏకమైతే పాలకులవుతారు, అవసరమా అనుకుంటె బానిసలుగా తయారైతరన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,బిజెపి నాయకులు తమ ఇంటి ముందరికి వచ్చి…

బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 16: బి ఆర్ ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని మరోసారి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు పట్లొల నర్సింలు  ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పట్టణంలోని పలు వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి…

కాంగ్రెస్, బిజెపి ల అమలు గాని హామీలను నమ్మొద్దు బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 16:    కాంగ్రెస్, బిజెపి ల అమలు గాని హామీలను నమ్మొద్దని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు.    నాచారం డివిజన్, బిఆర్ఎస్ గ్రేటర్ సీనియర్ నాయకులు సాయి జెన్ శేఖర్  ఆధ్వర్యంలో, శ్రీ సాయి నగర్ సాయి వెల్ఫేర్ అసోసియేషన్ తమ సంపూర్ణ మద్దతు కి బండారి…

విద్యార్థులు క్రీడలలో రాణించి ఉజ్వల భవిష్యత్  బాటలు వేసుకోవాలి 

కుల్కచర్ల, ప్రజాతంత్ర, నవంబర్ 16:విద్యార్థులు క్రీడలలో రాణించి ఉజ్వల భవిష్యత్ బాటలు వేసుకోవాలని పాఠశాల పూర్వ విద్యార్ధి కాకి గోపాల్ జడ్పిహెచ్ఎస్ ముజాహిద్ పూర్ ఉన్నత పాఠశాల పాఠశాల విద్యార్థులకు 20 మందికి క్రీడా దుస్తులను  అందజేశారు.ఇంతకుముందు జిల్లా స్థాయిలో క్రీడల్లో క్రీడా దుస్తులు  లేకుండా ఆడీన విద్యార్థులను చూసి ఆ పాఠశాల పూర్వ విద్యార్థిగా తనవంతు…

కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 16: కరెంటు ఇచ్చే బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటారా కరెంటు ఇవన్నీ కాంగ్రెస్ ను గెలిపించుకుంటారా అని ప్రజలను ప్రశ్నించి కరెంటు ఇచ్చే బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కోరారు. గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు శాసనసభ…

అరాచక పాలనకు చమరగీతం పాడండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 16: ప్రధానమంత్రి మోదీ ఇచ్చే పైసలతో రాష్ట్రంలో డబుల్ బెడ్ రూంలు, ఆసుపత్రులు కట్టారని, నీళ్లు, నిధులు, నియమకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆయనకు మాత్రమే తప్ప ఎవరికీ ఉద్యోగాలు రాలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. అరాచక పాలనకు చమరగీతం పాడి, ప్రజలంతా…

కరువు ను ప్రాలదోలి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత మంత్రి హరీష్ రావుదే

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో బీడు బడ్డ భూములను సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావుకే దక్కిందని చిన్నకోడూర్ ఎంపిపి మాణిక్య రెడ్డి తెలిపారు. రైతులకు సాగునీరు త్రాగునీరు ఉచిత విద్యుత్తు సరఫరా ఇలా ఎన్నో పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు.గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఎల్లాయపల్లి కసారంపల్లి…

ఈవీఎం టాంపరింగ్ చేసి గెలవాలని చూస్తున్న బీజేపీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 16 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను టాంపరింగ్ చేసి గెలవడానికి బీజేపీ పార్టీ చూస్తుందని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు, సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. దీనికి భారత ఎలక్షన్ కమిషన్, తెలంగాణ సీఈఓ అధికారులు సహకరిస్తున్నారని దీనికి కేంద్ర హోమ్ మంత్రి…