Category తెలంగాణ

18న ఖేడ్ కు ఎన్నికల పరిశీలకులు దీపక్ సింగ్ల రాక

నారాయణఖేడ్, ప్రజాతంత్ర, నవంబర్ 15: ఈనెల 18న నారాయణఖేడ్ కు ఎన్నికల పరిశీలకులు దీపక్ సింగ్ల రానున్నట్లు రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ ఎన్.వెంకటేష్ అన్నారు. బుధవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 19, 20 తేదీలలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థుల సమక్షంలో…

ఔర్ ఏక్ దక్కా… ఏక్ లాక్ పచ్చాస్ అజార్ పక్కా

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 15: సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు ఎవరికైనా ఆపద వస్తే నేనున్నానని ముందు వరుసలో నిలబడే నాయకుడు హరీష్ రావు అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ తెలిపారు .తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగర వేస్తామని తెలిపారు.సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మైలారం కమ్మర్లపల్లి పలు గ్రామాల్లోని కారు గుర్తుకు…

జైపాల్ యాదవ్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 15 : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు మున్సిపాలిటీ 5వ వార్డు నవచైతన్య కాలనీలో  కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో గుర్క జైపాల్ యాదవ్ కుమార్తెలు సంగీత, జ్యోతి, వాణిల ఆధ్వర్యంలో ప్రచారాన్ని ఉదృతం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్…

మాధాయపల్లి  గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 15 : తలకొండపల్లి మండలంలోని మాధాయపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని  బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపిపి సీఎల్ శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన 30 మంది నాయకులు శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో  బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని గులాబి  కండువా కప్పి పార్టీలోకి…

కాంగ్రెస్ పార్టీకి గాలి రాజీనామా

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 15: ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టిపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మెదక్ పార్లమెంటు ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. మరో రెండు రోజుల్లో తమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణం ఆశోక్ నగర్ లోనీ…

కేసీఆర్‌ బీమాతో ఇంటింటికీ ధీమా-24 గంటలు కరెంటు కావాలా 3గంటలు కావాలా

గజ్వేల్, ప్రజాతంత్ర, నవంబర్ 15: పని చేసే ప్రభుత్వన్నీ ఆశీర్వదించండి అన్ని విధాలుగా  అండగా ఉంటాం అని భారస మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో గజ్వేల్ మండలంలోని జలిగామ గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు…

గులాబీకే జై కొట్టిన గుర్రాలగొంది

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 15: మా వోట్లు అన్ని గంపగుత్తగా మంత్రి హరీష్ రావుకే వేస్తామని  గుర్రాలగుంది గ్రామస్తులు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ  పరిధిలోని గుర్రాలగొంది గ్రామంలో బుధవారం గ్రామస్తులు అందరు కలిసి మంత్రి హరీష్ రావుకు మద్దతు తెలుపుతూ అన్ని కుల సంఘాలు మంత్రి హరీష్ రావుకు ఏకగ్రీవ తీర్మానాలను ప్రజాప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా…

అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీకి సంపూర్ణ మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 15 : తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అట్టడుగు వర్గమైన మాదిగల పక్షాన అనేక విషయాలలో నిలబడినందుకు ధర్మ సమాజ్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేయాలని మాదిగ జాగృతి సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానించినట్లు ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ అంజయ్య తెలిపారు. ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే టికెట్…

కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రాజలకు న్యాయం

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 15 : తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకుందామని, కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హనుమంత్ రెడ్డి అన్నారు. బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం దగ్గర ఐవి ఎంక్లేవ్…