Category తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి సంపూర్ణ మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 15 : కేంద్రంలోని ఎన్డిఏతో ఆర్.ఎల్.జెపి పొత్తు నేపథ్యంలో ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలుపుకు కృషి చేస్తామని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ(ఆర్.ఎల్.జె.పి) జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి జివి.మణిమారన్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్…

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం

జగదేవపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 15: జగదేవపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కేశిరెడ్డి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ మ్యాన్ పేస్టో ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ…

కంటి ముందు కనిపించే నేత హరీష్ రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 15: కండ్ల ముందు కనిపించే అభివృద్ధి… ప్రతి నిత్యం ప్రజల కోసం ఇంటి ముందు  కనిపించే నాయకుడు మంత్రి తన్నీరు హారీష్ రావు అని, ఈసారి మెజార్టీ రికార్డు తిరగ రాద్దామని కౌన్సిలర్ కొండం కవిత సంపత్ రెడ్డి అన్నారు బుధవారం ఆమె హౌసింగ్ బోర్డ్, చైతన్యపురి కాలనీ లలో మహిళలతో…

దళితుల స్ధితిగతుల ఆధ్యయానానికి కమిషన్ వేస్తామమని పార్టీలు హామీ ఇవ్వాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 15: రాష్ట్రంలో దళితుల స్థితిగతుల ఆధ్యాయనానికి ఎస్సీ కమిషన్ వేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పిశంకర్ డిమాండ్ చేశారు.2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు‌ డిబిఎఫ్   రూపొందించిన దళిత్ మ్యానిపేస్టోను  దుబ్బాక లో శంకర్ విడుదల చేశారు .ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.తరతరాలుగా అంటరానితనం కుల వివక్ష ,అణచివేత,దొపిడి,పీడన లకు…

అభివృద్ధికే పట్టం కట్టాలి

కుటుంబాల భవిష్యత్తును ఆలోచించి వేయాలి రైతాంగానికి అన్ని సదుపాయాలు కల్పించాం కాంగ్రెస్‌ ‌ధరణిని తీసేసి 3 గంటల కరెంటే ఇస్తారట పోరాటాల పురిట గడ్డ పాలకుర్తి..ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన, మంచి పేరున్న  ఎర్రబెల్లిని గెలిపించాలి తోర్రూరు ప్రజా అశిర్వాద సభలో సీఎం కేసీర్‌ ‌పాలకుర్తి, ప్రజాతంత్ర, నవబంర్‌ 14…

అసెంబ్లీ ఎన్నికల బరిలో 2898 మంది అభ్యర్థులు

రాష్ట్ర వ్యాప్తంగా 606 నామినేషన్ల తిరస్కరణ ఉప సంహరణకు నేడు ఆఖరు రోజు……. స్పష్టం కానున్న తుది జాబితా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌మంగళవారం నామినేషన్ల పరిశీలన తర్వాత అసెంబ్లీ ఎన్నికల పోరులో 2898 మంది అభ్యర్థులు మిగిలారు. సోమవారం జరిగిన పరిశీలనలో రాష్ట్రవ్యాప్తంగా 606 నామినేషన్లను తిరస్కరించారు. ఇదిలా ఉండగా..అత్యధికంగా గజ్వేల్‌లో…

అన్ని వర్గాలు బీజేపీకి మద్దతు

కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే   బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ ‌కె. లక్ష్మణ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌బీజేపీ అంటే సబ్‌ ‌కా వికాస్‌…‌బీఆర్‌ఎస్‌ అం‌టే కెసిఆర్‌ ‌ఫ్యామిలీ వికాస్‌..‌కాంగ్రెస్‌ అం‌టే రాహుల్‌ ‌ఫ్యామిలీ వికాస్‌ అని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు,…

కరువు, కర్ఫ్యూ రెండూ కాంగ్రెస్‌కి పుట్టిన కవలలు

బిజెపి అంటే కార్మికుల వ్యతిరేక పార్టీ.. కనీస వేతన సవరణ కచ్చితంగా చేస్తాం కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనం లో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 14: ‌గతంలో జీతాలు పెంచాలని ధర్నా చేస్తే ఇనుప బూట్లు, గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్‌ ‌పార్టీది.. కానీ కార్మికుల సమస్యలేంటో తెలుసుకొని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు…

రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారు.

అధికారంలోకి వొచ్చాక వాళ్ల కరెంట్‌ ‌బంద్‌ ‌చేస్తాం డబ్బా ఇండ్లు వొద్దన్న కెసిఆర్‌ ‌నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టియ్యలేదు వర్ధన్నపేట నియోజకవర్గం ప్రచారంలో పిపిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కెసిఆర్‌ ‌పాపం పండింది…ప్రజలే బుద్ధి చెప్తారు : స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌ప్రచారంలో రేవంత్‌ ‌రెడ్డి వర్థన్నపేట/స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌తెలంగాణా ప్రజలు…