Category తెలంగాణ

మంచిగున్న తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపిన పార్టీ కాంగ్రెస్‌

•చనాకా-కొరాటాతో పిప్పల్‌ ‌కోట్‌ ‌రిజర్వాయర్‌కు నీళ్లు •నాడు అదిలాబాద్‌ ‌జిల్లాలో వర్షాకాలం వొస్తే మన్యం రోగాల బారిన పడేది •నేడు మిషన్‌ ‌భగీరథలో అంటు రోగాలతో చావులు లేకుండా చేసుకున్నం •బోథ్‌ ‘‌ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌మనదేశంలో ఇంకా రాజకీయ పరిణతి రావాల్సిన అవసరం ఉందని,…

కాంగ్రెసోళ్లు పచ్చి అబద్ధాలు చెప్పేటోల్లు..

ప్రజలను అరిగోస పెట్టి కరువుల పాలు .. కష్టాలపాలు చేసింది వారే ధరణిని కాంగ్రెస్‌ ‌పార్టీ తీసేస్తా అంటున్నది.. తీసేస్తే మళ్లా దలారుల రాజ్యమే.. సునీత లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి నర్సాపూర్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌  నర్సాపూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16: ఎన్నికలు రాగేనే ఆగమాగం కాకుండా మంచీ చెడ్డా ఆలోచించి…

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఆదరించండి మధుయాష్కి గౌడ్

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 16: బీఆర్ఎస్ పాలనతో ప్రజాస్వామ్యానికి జబ్బు చేసిందని, ఓటుతో నయం చేసి, కేసిఆర్‌ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసి, సోనియా గాంధీ చారిత్రక నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ పేర్కొన్నారు. గురువారం చైతన్యపురి డివిజన్లో యోగా…

నిధులు తెస్తా అభివృద్ధి చేస్తా ఉప్పల్ బిజేపి ఎమ్మెల్యే అభ్యర్థి   ప్రభాకర్ రోడ్డు షో

 ఉప్పల్ ,ప్రజాతంత్ర, నవంబర్ 16:   ప్రజల కోసం, ఉప్పల్ ప్రగతి కోసం   పాటుపడే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉప్పల్లో మరో సారి అవకాశం ఇచ్చి  ఆశీర్వదించి కమలం గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని  రాజ్యసభ సభ్యులు డాక్టర్. కె.లక్ష్మణ్ ప్రజలను అభ్యర్థించారు.   అవకాశవాద  నాయకులు, అమలు కాని హామీలతో, పదవుల కోసం ప్రగల్బాలు…

కార్మికుల పక్షపాతి బిఆర్ఎస్ పార్టీ 

ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, ప్రభుత్వ సంస్థల అమ్మకమే బిజెపి లక్ష్యం పారిశ్రామిక రంగాన్ని కుందేలు చేసిన కాంగ్రెస్ నిర్ణయాలు బిహెచ్ఇఎల్ పరిశ్రమను కాపాడింది సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వివిధ కార్మిక సంఘాలు. కార్మిక రంగానికి పెనుముప్పుగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ 23న పటాన్…

ఎంసీఎంసీ మీడియా సెంటర్ ను  పరిశీలించిన ఎన్నికల అధికారులు

మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : జిల్లాలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఈ విషయంలో ఎంసీఎంసీ మీడియా సెంటర్లో ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎస్.కె.జైన్ (మేడ్చల్), పూర్వాగార్గ్  (ఉప్పల్, మల్కాజిగిరి), జిల్లా పోలీసు అబ్జర్వర్…

ఈనెల 19న కల్వకుర్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాక

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 16 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ కు మద్దతుగా నిర్వహించే ఎన్నికల బహిరంగ సభకు ఈనెల 19న కల్వకుర్తి పట్టణానికి బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నట్లు బిఆర్ఎస్ కల్వకుర్తి అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. ఈ బహిరంగ సభను పాలమూరు…

బీజేపీకి గడీల శ్రీకాంత్ గౌడ్ రాజీనామా  

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 16: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. పార్టీ నిర్ణయాలతో అసంతృప్తితో ఉన్న రాష్ట్ర ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శి, పటాన్ చెరు మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ కూడా బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ పార్టీకి ఆయన రాజీనామా ప్రకటించారు. గురువారం…

తెలంగాణ అభివృద్ధికి బీజేపీతోనే సాధ్యం

కుల్కచర్ల/చౌడాపూర్, ప్రజాతంత్ర , నవంబర్ 16: చౌడాపూర్ మంలంలోని అడవి వెంకటాపూర్  గ్రామం ధర్మనాయక్ తాండాకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నుండి 50 మహిళలు, యువకులు మండల అధ్యక్షుడు బందయ్య ఆధ్వర్యంలో ‌బీజేపీ లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు..దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే…