Category తెలంగాణ

రాష్ట్రంలో తాండాలను  గ్రామపంచాయతీలు గా మార్చిన ఘనత కేసీఆర్ దే

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 27 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 వందల జనాభా గల తండాలు గూడాలను మాతాండాలలో మా రాజ్యం అనే నినాదంతో గిరిజన తాండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. కడ్తాల్ మండలంలోని మైసిగండి, గ్రామ పంచాయితీల 163వ బూత్ కమిటీ, 164వ బూత్ కమిటీ లను…

తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ మీడియా సెల్ రాష్ట్ర జాయింట్ మీడియా కో-కన్వీనర్‌గా శివరామకృష్ణా రెడ్డి నియామకం

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 27 : తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ మీడియా సెల్ రాష్ట్ర జాయింట్ మీడియా కో-కన్వీనర్‌గా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలానికి చెందిన కప్పాటి శివరామకృష్ణా రెడ్డిని నియమిస్తూ అల్ ఇండియా యూత్ కాంగ్రెస్ మీడియా సెల్ ఇంచార్జ్  వరున్ పాండే ఆదేశాలు జారీచేశారు.ఈ మేరకు ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ మీడియా…

గీతమ్ లో విజయవంతంగా ముగిసిన హ్యాకథాన్ పోటీలు

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 27: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్ (ఐసీ)తో కలిసి గీతం వార్షిక హ్యాకథాన్ జీ-హ్యాక్-2023 పోటీలను శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. గురువారం ఉదయం ప్రారంభమైన ఈ 24 గంటల మారథాన్ పోటీలో హెదరాబాద్ నలుమూలల ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.వందలాది మంది ఉత్సుకత గల విద్యార్థులను ఒకచోట…

ఆమనగల్లులో గ్యార్మీ వేడుకలు 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 27 : ఆమనగల్లు పట్టణంలోని మైనారిటీ నాయకుడు మొహమ్మద్ చిన్న గౌస్ మహబూబ్ సుభాని దర్గా వద్ద గ్యార్మి వేడుకలు జరుపుకున్నారు. కొత్తకోటకు చెందిన మతగురువు హజ్రత్ పీర్ ముర్షాద్ అబిద్ హుస్సేన్ సహాబ్ ఖాద్రి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యక ఫాతెహాలు, దువాలు నిర్వహించి మహబూబ్ సుభాని దర్గా వద్ధ…

ఓటు అమూల్యమైంది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27:  ఓటు చాలా అమూల్యమైనదని, దీనిని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినియోగించుకుని మంచి పాలకులను ఎన్నుకోవాలని అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు.  స్వీప్ ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక శ్రీ సాయి డెంటల్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ,…

గడపగడపకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని వివరించండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర,అక్టోబర్ 27: దశాబ్ది కాలంలో పటాన్ చెరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను గడపగడపకు వివరించాల్సిన గురతర బాధ్యత టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఉందని, ప్రతి కార్యకర్త రాబోయే 30 రోజులు సైనికులవని పనిచేసే పార్టీ విజయానికి కృషి చేయాలని పటాన్ చెరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు…

తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ తెలిపారు. ముస్లింలకు విద్య, ఉద్యోగ అన్ని రంగాల్లో 12 శాతం రిజర్వేషన్ కొరకు త్వరలో దేశవ్యాప్త చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం…

ఒక్క అవకాశం ఇవ్వండి… అభివృద్ధి చేసి చూపిస్తా

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 27 : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు మండలం మేడిగడ్డ తండా, శెట్టిపల్లి, గౌరారం, ఆకుతోటపల్లి, గ్రామాల్లో బిజెపి అభ్యర్థి ఆచారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరిగి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మీ సమస్యలపై పోరాటం చేసి గ్రామాలను అభివృద్ధి పరుస్తానన్నారు. అందరికీ అవకాశం…

ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 27 : కడ్తాల్ మండలం మైసిగండి గ్రామానికి చెందిన ఇస్లావత్ పన్నీ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మైసిగండి గ్రామపంచాయతీ 7వ వార్డు మెంబర్ సభావట్ రాందాస్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. రూ. 5వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పంతు, సోమ్లా, విశాల్, బీక్కు,…