Category తెలంగాణ

కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు.  శనివారం పరిగి పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా తీశారు.  కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ విధులు నిర్వహించే కౌంటింగ్ సూపర్వైజర్లు, …

 కౌంటింగ్ సిబ్బంది రాండమైజేషన్ ద్వారా ఎంపిక

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ఈ నెల 3న జరిగే సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి  సిబ్బంది కేటాయింపులను జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ సి. నారాయణ రెడ్డి  సాధారణ ఎన్నికల పరిశీలకుల సమక్షంలో శనివారం నిర్వహించి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. సాధారణ ఎన్నికల…

రేపు పరిగి లో శాసనసభ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు సిద్ధం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: శాసనసభ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 30న నిర్వహించిన పోలింగ్ సంబంధించి రేపు ఆదివారం కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. రేపు ఆదివారం వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ పరిగిలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 8…

కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జే. పాటిల్ 

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: శాసనసభ సాధరణ ఎన్నికల ప్రక్రియలో  భాగంగా   సిద్దిపేట పట్టణంలోని ఇందూరు కళశాలలో దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట, నియోజకవర్గలకు కేటాయించిన బ్లాక్ లలో ఈనెల 3న జరగబోయే ఓట్ల లెక్కింపు నకు కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ పరిశీలించారు.…

హరీష్ రావు భారీ మెజార్టీ సాధించడం ఖాయం

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: సిద్దిపేటలో హరీష్ రావు పోటీ చేస్తున్న ప్రతిసారి మెజార్టీ పెరగడం సాంప్రదాయంగా వస్తుందని.. ఈసారి కూడా అదే సాంప్రదాయం కొనసాగుతుందని, బీఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డి,పాల సాయిరామ్  కలిసి ఆయన మాట్లాడారు..  సిద్దిపేట జిల్లా కేంద్రంలోని…

మలిదశ ఉద్యమకారుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ 14 వర్ధంతిని జరిపిన సిద్దిపేట జిల్లా ముదిరాజులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగదంపల్లి చౌరస్తా లోని అమరవీరుల స్థూపం వద్ద అమరుడు మలిదశ ఉద్యమకారుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ 14 వర్ధంతిని జరిపిన సిద్దిపేట జిల్లా ముదిరాజులు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ… తెలంగాణ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్  విధులు నిర్వహిస్తున్న సమయంలోనే డ్యూటీ రివాల్వర్ తో…

4‌న తెలంగాణ కేబినేట్‌ ‌భేటీ

ప్రకటన విడుదల చేసిన సిఎంవో ఫలితాల విడుదల తరవాత కేబినేట్‌పై అనుమానాలు ఎందుకు పరేషాన్‌…‌రేపు సంబురాలు చేసుకుందాం : నేతలకు సిఎం కెపిఆర్‌ ‌ధైర్యం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ఈ ‌నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశం…

సాగర్‌ ‌నీటి విడుదలను ఆపండి

సాగర్‌ ‌కెనాల్‌ ‌వద్ద ఉద్రిక్తతలు తొలగించాలి ఎపి ప్రభుత్వానికి కృష్ణా రివర్‌ ‌బోర్డు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ‌నాగార్జున సాగర్‌ ‌రైట్‌ ‌కెనాల్‌కు తక్షణమే నీటి విడుదలను ఆపేయాలని కృష్ణా రివర్‌ ‌బోర్డు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ నుంచి తమకు ఫిర్యాదు అందిందని తెలిపింది.…

పోలింగ్‌ ‌ప్రశాంతంగా ముగిసింది

ఎక్కడా రీపోలింగ్‌ అవకాశాలు లేవు రాష్ట్రంలో మొత్తంగా 70.74 శాతం పోలింగ్‌ ‌నమోదు గత ఎన్నికలతో పోలిస్తే 3 శాతం తగ్గింది అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 90.03 శాతం అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.56 శాతం మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 91.5 శాతం యాకుత్‌ ‌పురాలో అత్యల్పంగా 39.6 శాతం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌…