Category తెలంగాణ

హ్యాట్రిక్‌ ‌సీఎంగా కేసీఆర్‌

ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌కాదు..వేరుగా ఎగ్జాక్ట్ ‌పోల్స్ ‌ఫలితాలు బిఆర్‌ఎస్‌కు అనుకూలం మళ్లీ కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఏర్పాటు ఖాయం ప్రజల్లో ఆయనకు ఆదరణ ఉంది…చేసిన పనులే గెలిపిస్తాయి డియా సమావేశంలో స్పీకర్‌ ‌పోచారం శ్రీనావాస్‌ ‌రెడ్డి కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌రాష్ట్రంలో హ్యాట్రిక్‌ ‌సీఎం కేసీఆర్‌ ‌కాబోతున్నారని బాన్సువాడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, స్పీకర్‌ ‌పోచారం…

నరాలు తెగే ఉత్కంఠ

ఉత్సవాలకు సిద్దమవుతున్న కాంగ్రెస్‌.. హ్యాట్రిక్‌పై బిఆర్‌ఎస్‌ ధీమా నిశ్శబ్దంలో బీజేపీ క్యాంప్‌.. హంగ్‌ వొస్తే సమీకరణాలపైనా చర్చ మండువ రవీందర్‌రావు,  ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 : రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి రెండు రోజులు అయింది. ఈ రెండు రోజులు అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు నరాలు తెగేంతగా ఉత్కంఠతకు లోనవుతున్నారు.…

అధికార దుర్వినియోగం జరక్కుండా చూడండి

నిధుల మళ్లింపు, అసైన్డ్ ‌భూముల మార్పు జరుగుతుంది కెసిఆర్‌ అధికార దుర్వినియోగం చేయకుండా నిఘా పెట్టాలి సిఇవో వికాస్‌ ‌రాజ్‌తో కాంగ్రెస్‌ ‌నేతల భేటీ..వినతిపత్రం అందచేత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో అధికారం దుర్వినియోగం కాకుండా చూడాలని కాంగ్రెస్‌  ‌నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌…

T 2023.. గెలుపు ఎవరిది …?

డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో 21వ శతాబ్దపు మొదటి రెండు దశాబ్దాలు ‘తెలంగాణా’ అంశం దేశ రాజకీయాలను ప్రభావితం చేసింది. 2001 ఏప్రిల్‌ నెలలో ‘ప్రత్యేక రాష్ట్ర సాధన’ ధ్యేయంగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నాయకత్వంలో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) ఉమ్మడి రాష్ట్రం లోనూ..దేశ రాజకీయాల్లోనూ తన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించింది.…

నేడు వోట్ల లెక్కింపు

కౌంటింగ్‌ ‌కేంద్రాల వద్ద భారీ భద్రత ఉదయం 8 గంటలకు పోస్టల్‌ ‌బ్యాలెట్ల కౌంటింగ్‌తో షురూ 8.30 నుండి ఈవిఎంల లెక్కింపు 10 కల్లా తొలి ఫలితం వెలువడే ఛాన్స్ ‌భారీగా భద్రాతా ఏర్పాట్లు చేసిన ఈసి కౌంటింగ్‌ ‌నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల మూసివేత కౌంటింగ్‌ ‌కేంద్రాల వద్ద భారీ భద్రత : అధికారులకు…

ఇరవై రౌండ్లలో తేలనున్న మహేశ్వరం ఫలితం

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, డిసెంబర్ 02: ఎన్నికల ప్రక్రియలో అంకమైన పోలింగ్ ప్రక్రియ ముగియడంతో నాయకులతో పాటు ప్రజల దృష్టి ఓట్ల లెక్కింపు ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్నివిజయవంతంగా పూర్తి చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో ఈనెలసిన ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా ఉంటుంది.లెక్కింపు కేంద్రం: ఇబ్రాహీంపట్నం…

కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది రామచందర్ యాదవ్

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 02 : కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటిచెబుతున్నాయని పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే కంటెస్టెంట్ బేరి రామచందర్ యాదవ్పేర్కొన్నారు. శనివారం కెపిహెచ్బి 4వ ఫేస్, 7వ ఫేస్ గోవర్ధనగిరి పర్వతంపై శ్రీకృష్ణ దేవాలయంలో…

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

 మేడ్చల్ మల్కాజిగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్ 02 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. కౌంటింగ్ కి పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. శనివారం కీసరలోని బోగారం హోలీమేరి ఇంజనీరింగ్ కాలేజీలో ఐదు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్స్ తో పాటు కౌంటింగ్ హాల్స్…

అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న  కాట సుధా శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలోని మధుర నగర్ కాలనీలో శివభరత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో పాల్గొని, హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని దర్శించుకున్న సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు అమీన్ పూర్ 15వ వార్డు కౌన్సిలర్ కాట సుధా శ్రీనివాస్ గౌడ్…