Category తెలంగాణ

చింతమడకలో వోటేసిన కెసిఆర్‌ ‌దంపతులు

హైదరాబాద్‌లో కెటిఆర్‌, ‌కవిత..సిద్దిపేటలో హరీష్‌ ‌రావు వోటు కవిత వ్యాఖ్యలపై కేసు నమోదుకు సీఈఓ వికాస్‌ ‌రాజ్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 30 : ‌తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట మండలం చింతమడకలోని పోలింగ్‌ ‌కేంద్రానికి సతీసమేతంగా వొచ్చిన కెసిఆర్‌ ‌తన వోటు…

నాగార్జునసాగర్‌ ‌వద్ద ఉద్రిక్తత

బలవంతంగా నీటిని విడుదల చేసుకున్న ఎపి అధికారులు ఇరువైపులా మొహరించిన పోలీసులు కెసిఆర్‌ ‌కుట్ర అన్న కోమటిరెడ్డి రాజకీయ నాయకులు స్పందించవొద్దన్న రాష్ట్ర సీఈవో వికాస్‌ ‌రాజ్‌ ‌నల్గొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 30 : ‌నాగార్జునసాగర్‌ ‌ప్రాజెక్టు వద్ద హైటెన్షన్‌ ‌వాతావరణం నెలకొంది. ప్రాజెక్ట్ 26 ‌గేట్లలో చెరో 13 గేట్ల వద్ద పోలీసులు పహారా…

ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు రబ్బిష్‌

మళ్లీ అధికారం తమదే అని కెటిఆర్‌ ధీమా హ్యాట్రిక్‌ కొట్టబోతున్నామని వెల్లడి కొందరిని విచారించి ఫలితం ఇదని ఎలా చెబుతారని ప్రశ్న డిసెంబర్‌ 3న సర్వే సంస్థలు క్షమాపణలు చెప్పే పరిస్థితి ఉందన్న మంత్రి బిఆర్‌ఎస్‌ చరిత్ర సృష్టిస్తుంది…మళ్లీ విజయం కెసిఆర్‌దే : కవిత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 30: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు రబ్బిష్‌…

ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం కేసీఆర్‌కు అలవాటే

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 30 : ఎన్నికలు వొచ్చినప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి చేకూరేలా కేసీఆర్‌ పన్నాగాలు పన్నుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. నాగార్జునసాగర్‌ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ…ఏం ఆశించి ఇలా చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నదన్నారు. ఎన్నికల సమయంలో…

తెలంగాణలో కాంగ్రెస్‌ సునామీ

బీఆర్‌ఎస్‌ పార్టీకి 25 సీట్లకు మించి రావు గెలిచినోడు రాజు కాదు….వోడినవాడు బంటు కాదు శ్రీకాంతా చారి తుది శ్వాస విడిచిన రోజే ఫలితాలు… ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు లేచిన ఆయనకు ఘన నివాళి కెసిఆర్‌ మాదిరి కాంగ్రెస్‌ నిరంకుశంగా వ్యవహరించదు ప్రభుత్వంలో ప్రొ॥ కోదండరామ్‌కు కీలక బాధ్యతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కామారెడ్డి, ప్రజాతంత్ర,…

ముగిసిన పోలింగ్‌

క్యూలో ఉన్న వారికి వోటేసే ఛాన్స్‌ ఇచ్చిన ఈసీ సాయంత్రం 6.30 వరకు 65 నుంచి 68 శాతం మధ్యలో పోలింగ్‌ 3న కౌంటింగ్‌ ప్రక్రియ…అదేరోజు ఫలితాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 30 : రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు పోలింగ్‌ పక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లో…

పటాన్ చెరులో ప్రశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర,నవంబర్ 30: పటాన్ చెరు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పట్టణంలోని కొన్ని పోలింగ్ స్టేషన్ లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఎన్నికల పోలింగ్. 69 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. పటాన్ చెరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3 లక్షల…

ప్రజాస్వామాన్ని కాపాడిన వోటర్లకు ధన్యవాదాలు

•టీజేఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మేకపోతుల నరసయ్య ముషీరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 30 : నియోజకవర్గంలోని వోటర్లందరూ ఓటు సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామాన్ని కాపాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలంగాణ జన సమితి(టీజేఎస్) గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మేకపోతుల నరసయ్య గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు వోటర్ మహాశయులు మార్పుకు శ్రీకారం చుట్టారని…

కల్వకుర్తిలో ప్రశాంతంగా పోలింగ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 30 : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం లో నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది దీంతో అధికారులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నియోజకవర్గంలోని 262 పోలింగ్ బూత్ లకు సంబంధించి 2,41, 742 ఓటర్లు ఉన్నారు. ఇందులో సాయంత్రం ఐదు గంటల వరకు 64% పోలింగ్ నమోదైనట్లు ఇంకా పోలింగ్…