Category తెలంగాణ

వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించిన గీతం విద్యార్థులు

పటాన్‌చెరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 4: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ బీ.టెక్ తొలి ఏడాది విద్యార్థులు సోమవారం తమ వినూత్నమైన ప్రాజెక్టులకు ప్రదర్శించారు. సాంకేతిక అన్వేషణ, ఉత్పత్తి ఇంజనీరింగ్ (టీఈపీ టెప్) కార్యక్రమంలో భాగంగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో అభివృద్ధి చేసిన వినూత్న ప్రాజెక్టుల ఎగ్జిబిషన్ ను గీతం విద్యార్థులు నిర్వహించారు.బీటెక్ తొలి ఏడాది…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు 

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 4:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు సోమవారం టిఎన్జిఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ని, కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత ని మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికలు సిద్దిపేట జిల్లా మొత్తంలో సజావుగా సమర్థవంతంగా నిర్వహించినందుకు జిల్లా టీఎన్జీఎస్ ఆధ్వర్యంలో  ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.…

కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు ఎవ్వరు ఐధైర్య పడకండి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 4:  నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఎవరు నరజ్ అవ్వొదు ధైర్యంగా ఉండాలని నేను ఎమ్మెల్యే గా ఉన్న లేకపోయినా సోనియా గాంధీ,రాహుల్ గాంధీ  చెప్పిన 6 గ్యారెంటీ స్కీమ్ లు ప్రజలందరికి వస్తాయి.మీ కోరిక ఒక్కటే కదా 24 గంటలు ఫోన్ లో అందుబాటులో ఉండాలి.హరీష్ రావు, ఈ నియోజకవర్గ…

తెలంగాణ అసెంబ్లీలో పెరిగిన మహిళల ప్రాధాన్యం

ఆరు నుంచి ఎనిమిదికి చేరిన మహిళా ప్రతినిధులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3 : ‌తెలంగాణ అసెంబ్లీలో ఈ సారి మహిళల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించగా ఈ పర్యాయం వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో నలుగురు తొలిసారిగా ఎన్నికైనవారే ఉండటం విశేషం. కొత్తగా విజయం సాధించినవారిలో…

సీఎం పదవికి కెసిఆర్‌ ‌రాజీనామా

ఓఎస్‌డి ద్వారా గవర్నర్‌కు రాజీనామా లేఖ కాన్వాయ్‌ ‌లేకుండా నేరుగా ఎర్రవల్లి ఫామ్‌ ‌హౌజ్‌కు కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 03 : ‌తెలంగాణ రాష్ట్ర సీఎం పదవికి కెసిఆర్‌ ‌రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీకి స్పష్టమైన మెజారిటీ వొచ్చిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆనవాయితీకి భిన్నంగా…

‌ప్రజల విశ్వాసం కోల్పోయిన భారాస..

రెండింటిలో ఒక స్థానంలోనే కెసిఆర్‌ ‌గెలుపు.. ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) తెలంగాణ రాజకీయాల్లో  అనూహ్యమార్పు జరిగింది. తెలంగాణ సాధించిన పార్టీని కాదని ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందని విధంగా మెజార్టీని కాంగ్రెస్‌ ‌సాధించుకుంది. మ్యాజిక్‌ ‌ఫిగర్‌ అరవై కావాల్సి ఉండగా కడపటి ఫలితాలు వెలువడే వరకు…

ఈ ‌విజయం అమరవీరులకు అంకితం

ఇక అది ప్రగతి భవన్‌ ‌కాదు…ప్రజా భవన్‌ ‌తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌ప్రజా భవన్‌గా ప్రగతిభవన్‌ ‌పేరు మార్పు ప్రజలకు అందుబాటులో సచివాలయం, ప్రజాభవన్‌ ‌ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం కెసిఆర్‌, ‌టిజెఎస్‌ ‌చీఫ్‌ ‌కోదండరామ్‌, ‌ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటాం కాంగ్రెస్‌ ‌విజయం తరువాత పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి గాంధీభవన్‌…

కాంగ్రెస్ పార్టీ విజయం ..ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు

తెలంగాణా మూడవ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 నియోజక వర్గాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. భారత్ రాష్ట్ర సమితి 39 స్థానాలతో రెండవ స్థానంలో నిలిచింది. భారతీయ జనతా పార్టీ 8, మజ్లీస్ 7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.  బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు…

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఎ చెల్లింపునకు ఇసి అనుమతి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డీఏ చెల్లించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్‌ ‌లో ఉన్నాయి. అయితే ఒక డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని కోరింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం, ఈసీ మధ్య చర్చలు…