Category తెలంగాణ

141 ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 :  కేంద్ర ప్రభుత్వ ఘోరమైన వైఫల్యాలను ప్రశ్నిస్తే రెండు రోజుల్లో 141 ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖుని చేయడమే అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిద్ది సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై…

నిబంధనలను అతిక్రమించి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనవద్దు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: నూతన సంవత్సర వేడుకలకు సంబందించి పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాటించాలి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. డి‌జే మరియు సౌండ్ బాక్స్ లకు, పెద్ద పెద్ద శబ్దాలకు  ఎలాంటి అనుమతులు లేవు అని పేర్కొన్నారు.…

2024 జనవరి 1నాటికి 18 సం లు నిండే యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటర్గా నమోదు చేసుకోవాలని బి ఎల్ ఓ ల శిక్షణ కార్యక్రమంలో అధికారులు సూచించారు. బుధవారం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జరుగుతున్న బిఎల్వోల శిక్షణ కార్యక్రమంలో భాగంగా  మంగళవారం బుధవారం తాండూరు మండల బూత్ లెవల్…

ప్రత్యేక తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యి పదేళ్లు గడిచిన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రాల ఫిల్మ్ ఇండస్ట్రీని నుంచి తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీగా వేరు చేసి ప్రత్యేక టెలివుడ్ ఇండస్ట్రీగా ఏర్పాటు చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇంచార్జి ఆర్.కే.దిలీప్ కుమార్ రాథోడ్ డిమాండ్ చేశారు. ఈ…

కాలనీలు ముంచెత్తకుండా ముందు జాగ్రత్తగా టన్నలింగ్ వ్యవస్థ ఎర్పాటు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: దృష్టిలో పెట్టుకొని నీటిమట్టాన్ని నియంత్రించేందుకు  మూడు గేట్లు పెట్టడం జరిగిందని, ఒకవేళ భారీ వర్షాలు పడి చెరువులో నీరు బయటకు వచ్చి కాలనీలు ముంచెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలుగా టన్నలింగ్ వ్యవస్థ ఎర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్…

స్వీయ అనుభవం అవశ్యం ప్రొఫెసర్ ప్రకాష్

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 20: ప్రయోగశాలలో ఎలుకలు, కుందేళ్లు వంటి చిన్న జంతువుల నిర్వహణ, వాటితో వ్యవహరించే తీరుపై ఫార్మసీ విద్యార్థులకు స్వీయ అనుభవం అత్యంత అవశ్యకమని  హైదరబాద్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ డీన్ డాక్టర్ ప్రకాష్, బాబు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ఆధ్వర్యంలో బయోమెడికల్ పరిశోధనలో ఉపయోగించే చిన్న జంతువులను…

తొలగించిన 26 బిసి కులాలను తిరిగి చేర్చాలని సిఎంకు వినతి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 :  తొలగించిన 26 బిసి కులాలను తిరిగి బీసీ జాబితాలో చేరుస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని త్వరలో నెరవేరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారని తెలంగాణ రాష్ట్ర తొలగించిన 26 బిసి కులాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ చెప్పారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వివక్షతో తొలగించిన…

23 నుంచి టీటీడీలో ‘వైకుంఠ ఏకాదశి-ద్వాదశి’ కార్యక్రమాలు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : తిరుమల తిరుపతి దేవస్థానములు(హైదరాబాద్) జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్‌ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో డిసెంబర్ 23 న వైకుంఠ ఏకాదశి, 24 న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ డిప్యూటీ ఈవో రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం హిమాయత్‌నగర్‌…

ఆస్తి పన్నులు వసూలు వంద శాతం ప్రత్యేక దృష్టి పెట్టాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: జిల్లాలోని మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం 2023-24 వంద శాతం జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని  ఆదేశించారు.సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను వసూళ్లపై జిల్లాలోని సిద్దిపేట,…