Category తెలంగాణ

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 : తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ్డ కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేస్తున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి ఇవ్వాలని కెఎన్ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షులు మెకానిక్ బాబా కోరారు. బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేతగా ఎదిగిన కసిరెడ్డి నారాయణరెడ్డి నిస్వార్ధంగా ప్రజాసేవకై రాజకీయాల్లోకి వచ్చి…

భక్తిశ్రద్ధలతో అయ్యప్ప ఇరుముడి పూజ కార్యక్రమం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 : కడ్తాల గ్రామంలో మంగళవారం స్థానిక శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో చందర్ గురు స్వామి, ముకుంద గురు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ, ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. పడిపూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి పాల్గొన్నారు. దేవాలయ ప్రాంగణం అయ్యప్ప…

సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ లకు శుభాకాంక్షల వెల్లువ

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ ల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధిలో సాగుతూ ఆదర్శంగా నిలవనుందని మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డిలు పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కు చెందిన సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్…

నూతన ఓటరుకై దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

1300 ఓటర్లు దాటిన పోలింగ్ స్టేషన్ యందు నూతన పోలింగ్ స్టేషన్ ఏర్పాటు.  తాండూరు ఎన్నికల అధికారి ఆర్డిఓ శ్రీనివాసరావు. తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: నూతన ఓటర్లు నమోదుకై దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయినట్లు తాండూరు ఎన్నికల అధికారి ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల అరిటార్నింగ్ అధికారి ఆర్డిఓ శ్రీనివాసరావు…

బస్సు సమయానికి రావడం లేదని విద్యార్థుల ధర్నా

పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకోని తాండూర్ డీఎం  పులిందర్ గౌడ్  బిసి పొలిటికల్ జేఏసీ  ప్రజాతంత్ర కొడంగల్ డిసెంబర్ 14: సమయానికి  బస్సు నడపాలని డిమాండ్ చేస్తూ దౌల్తాబాద్ మండల కేంద్రంలోని గాంధీ కూడలి వద్ద రోడ్డుపై కూర్చొని విద్యార్థులు   ధర్నా నిర్వహించారు  ఈ  సందర్బంగా బిసి విద్యార్థి నాయకులు పులిందర్ గౌడ్ మాట్లాడుతూ నీటూర్ నర్సాపురం…

హరితహారం నర్సరీలలో పనులు ముమ్మరం చేయాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 14 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో మొక్కలు నాటే కార్యక్రమం యజ్ఞంలా కొనసాగుతుందని కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో నర్సరీ ఏర్పాటు కోసం మండల పంచాయతీ అధికారి మధుసూదనాచారితో కలిసి స్థల పరిశీలన చేశారు. పల్లెప్రకృతి వనం…

వాటర్.ఓఆర్జితో ఉజ్జీవన్ బ్యాంక్ భాగస్వామ్యం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : దేశంలో నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత రుణాలను అందించడానికి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాటర్.ఓఆర్జితో అనే అంతర్జాతీయ లాభాపేక్ష రహిత సంస్థతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు బ్యాంక్ ఎండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇట్టిరా డేవిస్ గురువారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చిన్న మొత్తాల్లో రుణాలు వంటి…

రాజాసింగ్ కు శంకర్ రెడ్డి సన్మానం 

మహేశ్వరం, ప్రజాతంత్ర డిసెంబర్ 14: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్,  సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కుమార్ లను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ సింగల్ విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి శాసన సభ్యులు రాజాసింగ్, పి.హరిష్ కుమార్…

దోస్త్ కుటుంబానికి తోటి స్నేహితుల చేయూత 

రూ. 36వేల ఆర్థిక సహాయం అందజేత ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 14 : ఆమనగల్లు పట్టణానికి చెందిన రవి కుటుంబానికి తోటి స్నేహితులు చేయూతనందించారు. ఏ ఆపద వచ్చినా తామున్నామని భరోసా కల్పిస్తున్నారు. ఆమనగల్లులోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1998-1999 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన చిన్ననాటి స్నేహితులు (పూర్వపు…