Category తెలంగాణ

నేడు క్రిస్టమస్ గిఫ్ట్(దుస్తులు)ల పంపిణీ

 క్రిస్టమస్ వేడుకల నోడల్ అధికారి ఆర్డిఓ ఎం. శ్రీనివాసరావు. తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: నేడు క్రిస్టమస్ గిఫ్ట్(దుస్తులు)ల పంపిణీ చేయనున్నట్లు క్రిస్టమస్ వేడుకల నోడల్ అధికారి ఆర్డిఓ ఎం. శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.క్రిస్టమస్ వేడుకలు నిర్వహణ కమిటీ సభ్యుల సూచన మేరకు నేడు 23.12.2023 శనివారం మధ్యాహ్నం 1 గంటలకు వైట్ ప్యాలస్…

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మరో కీర్తి

న్యాక్ ఏ + గ్రేడ్ సాదించిన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంతోషం వ్యక్తం చేస్తూ,అధ్యాపాకులకు, అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 22:  సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు న్యాక్ లో ఏ +గ్రేడ్ తో రాష్ట్రంలో రెండవ స్థానం లో నిలిచిన…

ఉమ్మడి రాష్ట్రంలో తొలిగించిన 250 హోమ్ గార్డులు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ని కలిసి  వినతిపత్రం అందజేత

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 22:  ఉమ్మడి రాష్ట్రంలో తొలిగించిన 250 హోమ్ గార్డులు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ని కలిసి  వినతిపత్రం అందజేశారు.వెంటనే తమను విధులోకి తీసుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కోరిన హోమ్ గార్డులు అన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఆర్డర్ కాపీ లు లేవని మమ్మల్ని అన్యాయంగా…

పల్లవి ప్రశాంతుని బేషరత్ గా విడుదల చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 22:  బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అక్రమ అరెస్టును కండిస్తున్నామని అతన్ని బేషరత్ గ విడుదల చేయాలనీ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.పల్లవి ప్రశాంత్ అరెస్టును నిరసిస్తూ అతని బేషరత్ గ విడుదల చేయాలనీ సిద్దిపేటలో  డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహంకి వినతి పత్రం ఇచ్చారు.ఈ…

వొచ్చినట్లు మాట్లాడం కాదు….

దమ్ముంటే గ్యాస్‌ ఆధారిత ప్రాజెక్టులు చేపట్టండి అసెంబ్లీలో విద్యత్‌ చర్చలో మాజీ మంత్రి కెటిఆర్‌ సవాల్‌ దేశంలో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రం సఫలమైందా..చెప్పాలని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కెటిఆర్‌ డిమాండ్‌ చేశారు. ఎక్కడా విజయవంతం అయిన దాఖలాలు లేవని అసెంబ్లీలో విద్యత్‌ స్వల్పకాలిక చర్చ సందర్భంగా అన్నారు. నేదునూరులో గ్యాస్‌ అలొకేషన్‌ అయిందా..?…

విద్యుత్‌ రంగంలో మూడు అంశాలపై జ్యూడిషియల్‌ ఎంక్వైరీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : విద్యుత్‌ శాఖలో మూడు అంశాలపై జ్యూడిషియల్‌ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందాన్ని టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నారని..ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందంపై ఆనాడే తాము పోరాటం చేస్తే మార్షల్‌తో సభ నుంచి బయటకు పంపారన్నారు. ఛత్తీస్‌గడ్‌ ఒప్పందంపై ఓ అధికారి…

తెలంగాణలో పెరిగిన చలితీవ్రత

వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలి •వీలైనంతవరకు ఆరుబయట తిరగరాదు •కొరోనా వ్యాప్తితో వైద్యుల హెచ్చరిక హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 21 :  ‌తెలంగాణ సహా ఇతర ప్రాంతాల్లోనూ చలి విజృంభిస్తోంది. చలి పంజా విసురుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు వీలైనంత మేర సాయంత్రం, ఉదయం ఆరుబ యట తిరగకూడదని వైద్య నిపుణులు సూచి స్తున్నారు.జాగ్రత్తలు…

ఇంధన పొదుపులో మహేశ్వరం ఆర్టీసీ డిపోకు బంగారు పతకం

మహేశ్వరం అర్బన్ , ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : ఇందన పొదుపులో 2022-23 సంవత్సరానికి మహేశ్వరం అర్జీసీ డిపోకు రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి దక్కింది.ఈసందర్భంగా బుధవారం నగరంలోని విశ్వేశ్వరయ్య భవన్ లో ఇంధన పొదుపు అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మహేశ్వరం ఆర్టీసీ డిపోకు రాష్ట్ర స్థాయి మొదటి బహుమతిలో భాగంగా బంగారు పతకాన్ని ఇండియన్…

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ కు అభినందనలు వెల్లువ

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : కాంగ్రెస్ పార్టీ కుకట్ పల్లి ఇన్చార్జిగా బండి రమేష్ నియమితులైన సందర్భంగా అభినందనలు  వెల్లువత్తాయి.  బుధవారం కూకట్పల్లి నియోజకవర్గం చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మియాపూర్ లోని తన పార్టీ కార్యాలయంలో బండి రమేష్ ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బండి…