Category తెలంగాణ

గ్యాస్ కేవైసీకి గడువు ఉంది

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర డిసెంబర్ 20: వంట గ్యాస్ కోసం కేవైసీకి వివరాలు సమర్పించేందుకు వినియోగదారులు అనవసరంగా కంగారు పడవద్దని గడువులోగా సమర్పించే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన తుక్కుగూడ వురపాలక కేంద్రంలో జాతీయ రహదారిపై ఉన్న వినియోగదారుల సేవా కేంద్రాన్ని తనిఖీ…

దళారి చిత్ర దర్శకుడు గోపాల్ రెడ్డికి ప్రశంసల వెల్లువ

కూకట్ పల్లి ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : పివిఆర్ మాల్ ఎర్రమంజిల్ సినిమా హాల్లో దళారి చిత్రం చూసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ దళారి చిత్ర దర్శకుడు కచిడి గోపాల్ రెడ్డిని ప్రశంసల వెల్లువలో ముంచెత్తాడు. విజయవంతమైన దళారి చిత్రంలో తనకు ఒక క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించినందుకు…

ప‌బ్లిక్ ఇష్యూ ద్వారా స‌మీరా ఆగ్రో లిమిటెడ్ నిధుల సేకరణ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : తెలంగాణకు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సమీరా ఆగ్రో అండ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ తన ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.62.64 కోట్లు సమీకరించాలని యోచిస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వారి ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫాంలో పబ్లిక్ ఇష్యూను…

ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

ప్రజాతంత్ర చేవెళ్ల,డిసెంబర్ 20:  మొయినాబాద్ మండల కేంద్రంలో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జాజాల రుద్రకుమార్ యాదవ్ హాజరై మాట్లాడుతూ ఆటో కార్మికులకు నెలకు 15వేల జీవన భృతి ఇవ్వాలని ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు…

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీపీ  శ్రీనివాస్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 20 : తలకొండపల్ల మండలం  దేవకి గార్డెన్ లో వెల్జాల్ గ్రామానికి చెందిన  పూజిత  వివాహానికి తలకొండపల్లి మాజీ ఎంపీపీ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు సి ఎల్ శ్రీనివాస్ యాదవ్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు  నరేందర్ గౌడ్, వెంకట్ రెడ్డి,…

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల బతుకులు ఆగం చేసింది  

ప్రజాతంత్ర చేవెళ్ల,డిసెంబర్ 20: షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి గ్రామ భూ బాధితులు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీం భరత్ కలిసి తమ యొక్క భూములను లాక్కొని బీఆర్ఎస్ ప్రభుత్వంలో బడా కంపెనీలకు కట్టబెట్టి అధికారులు రైతుల బతుకులను ఆగం చేసినారని భూ బాధితులు తమ గోడును భీమ్ భరత్ కు తెలిపారు. భూబాధితులకు…

వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

కూకట్ పల్లి ప్రజాతంత్ర డిసెంబర్ 20: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్టేషన్ ఎస్సై శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం మొండూరి శ్రీనివాస్ రావు అనే వ్యక్తి సోమవారం రాత్రి విధులు నిర్వహించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనం (ఏపీ28బీవై 6289)పై…

సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం

పటాన్ చెరు మండల పరిషత్ అధ్యక్షురాలు సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండల పరిషత్ సమావేశం   గ్రామాల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చిన ఆయా గ్రామాల సర్పంచులు సమస్యలు పరిష్కరిస్తామని అధికారుల హామీ గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలి -ప్రజల సమస్యలు పరిష్కరించాలి పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 20: పటాన్ చెరు మండల పరిషత్…

కక్ష సాధింపు చర్యలను మానుకుని తాండూరు అభివృద్ధికి కృషి చేయాలి

కక్షపూరితంగా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదు. ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచిన నమ్మక ద్రోహులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: కక్ష సాధింపు చర్యలను మానుకొని తాండూరు అభివృద్ధికి కృషి చేయాలని కక్షపూరితంగా వ్యవహరించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని…