Category తెలంగాణ

పారిశ్రామికాభివృద్ధిలో జిల్లాను ముందంజలో ఉంచాలి జిల్లా కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అధికారులు పూర్తి స్థాయిలో సహకరించి టీఎస్ ఐపాస్, టీ ప్రైడ్ కింద అర్హులైన పరిశ్రమలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనుమతులు అందించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. మంగళవారం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రవీందర్, అధికారులతో కలిసి జిల్లా…

ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా పేద మహిళలకు బంగారు పూస్తే అందచేత

షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 19:  స్థానిక షాద్ నగర్ పట్టణ కేంద్రం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో గత నెల 27వ తేదిన షాద్ నగర్ లో జరిగిన కెసిఆర్ బహిరంగ సభకు వెళ్లిన చటాన్‌పల్లికి చెందిన మహిళా మంజుల యొక్క బంగారు వస్తువు  (పుస్తెలతాడు) పొగొట్టుకోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని…

రోడ్డు పక్కన అస్వస్థతతో పడి ఉన్న బాటసారికి చేయూతనిచ్చిన ఎమ్మెల్యే సబితారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: తుక్కుగూడ పురపాలక పరిధిలోని సర్దార్ నగర్- రావిర్యాల మధ్యన వెలసిన శ్రీసూర్యగిరి రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం మహేశ్వరం ఎమ్మెల్యేసబితారెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ట్రస్టీచైర్మన్ రెడ్డిగల్ల రత్నం, తోపాటు కౌన్సిలర్ సుమన్, బుచ్చిరెడ్డి, లక్ష్మయ్య, విష్ణువర్ధన్రెడ్డిలు ఆమెకు స్వాగతం పలికారు. పూజ కార్యక్రమం అనంతరం…

ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం  జీవన భృతి కల్పించి  ఆదుకోవాలి  ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19:  ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం జీవన భృతి కల్పించి ఆదుకోవాలని బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం   కాప్రా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల సమస్యల…

దౌల్తాబాద్ మండల విశ్వకర్మ సేవా సంఘం కమిటీ ఎన్నిక

 ప్రజాతంత్ర కొడంగల్ డిసెంబర్ 19: దౌల్తాబాద్ మండల విశ్వకర్మ సేవా సంఘం కమిటీని మంగళవారం కోడంగల్ నియోజకవర్గ విశ్వకర్మ సేవా సంఘం అధ్యక్షుడు బ్రహ్మయ్య చారి అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా వడ్ల వెంకట్ రాములు ఉపాధ్యక్షులుగా కే అశోక్ చారి ప్రధాన కార్యదర్శిగా వడ్ల అశోక్ చారి కోశాధికారిగా వడ్ల వెంకటేష్ ముఖ్య…

విద్యార్థులు ఇష్టపడి చదువుకోవాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 : విద్యార్థినీ విద్యార్థులు ప్రతి పోటీ పరీక్షలను కష్టం అనుకోకుండా ఇష్టపడి చదువుకోవాలని ఆమనగల్లు సిఐ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం జ్ఞాన వాహిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమనగల్లు, మాడుగుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలో 6, 7, 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు…

ఫరూఖ్ నగర్ మండలం,కొత్తూరు మండల పర్యటన లో పాల్గొన్న

షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 19: షాద్నగర్ నియోజకవర్గం లోని ఫరూఖ్ నగర్ మండలలోని  లింగారెడ్డి గూడ, దూస్కల్, బుచ్చి గూడ, కొండన్నగూడ, వెంకన్న గూడ, వెల్ జెర్ల, కొత్తూరు మండలం లోని YM తాండ, సిద్దాపూర్, SB పల్లి, కోడిచర్ల, పెంజర్ల, ఇన్ముల్ నర్వ రంగాపూర్, మేకగూడ తదితర గ్రామాల్లో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు…

కొత్తగూడలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ

కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 19 : మహేశ్వరం నియోజక వర్గంలోని కందుకూఎఉ మండల పరిధిలోని కొత్తగూడలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలను రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ ఆకస్మిక తనిఖీలో భాగంగా విద్యార్థులకు సరియైన భోజనం అందుతుందా లేదా అని విద్యార్థులను అడిగి …

సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా కోమ‌టిరెడ్డి

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. గ‌తంలో 2009లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి హాయాంలో తొలిసారి మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టిన ఆయ‌న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పోర్ట్స్, యూత్, కమ్యూనికేషన్స్, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సహజవాయువు పరిశ్రమల మంత్రిగా ప‌ని చేశారు. అనంత‌రం ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో త‌న…