Category తెలంగాణ

అభయ ఆంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బండల గూడ గ్రామ ప్రజలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 26: అయోధ్య రామాలయం శంకుస్థాపన సమయంలో వాడిన అక్షింతలు బండలగూడ  గ్రామానికి వచ్చాయని, అయోధ్యలో శ్రీరామ ఆలయం జనవరి నెల 22న. ప్రారంభమవుతున్న సందర్భంగా శ్రీరాముని అక్షింతలు బండల గూడ గ్రామానికి చేరాయి. ఈ అక్షింతలను బండల గుడ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అభయ ఆంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి…

ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజల మన్ననలు పొందేల నిర్వహించాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 26:  ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజల మన్ననలు పొందేల నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ అన్నారు. ఈనెల 28 నుండి జనవరి  6 వరకు ప్రభుత్వ 6 గ్యారంటీల పథకాలపై ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో…

గీతమ్ లో ప్రమాణ సెక్రటేరియట్ ప్రారంభం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 26: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ మంగళవారం ప్రమాణ- 2024 సచివాలయాలన్ని కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ రామశాస్త్రి వేదాల ప్రారంభించారు. గీతమ్లో ప్రతియేటా సాంకేతిక- సాహిత్య-నిర్వహణల మేలు కలయికగా నిర్వహించే మూడు రోజుల పండుగకు సన్నాహకంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక శిక్షణ, ఉపన్యాసాలు, పోటీలతో పాటు ర్యాంప్ వాక్,…

దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో సర్వం సుభిక్షంగా ఉండాలి

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో సర్వం సుభిక్షంగా ఉండాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్  అన్నారు. మంగళవారం శ్రీదత్త జయంతి సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలోని ఘానగాపూర్ లో వెలిసిన శ్రీ దత్తా త్రేయ స్వామిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి…

6గురిని బలిగొన్న పొగ మంచు

మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణవార్త విని బయలుదేరిన కుటుంబసభ్యులు సైతం మృత్యువాత నిడమనూరు మండలం వేంపాడు వద్ద బైక్‌, ఆటో, లారీలు ఢీ మిర్యాలగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : దట్టమైన పొగమంచు…కనీసం ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించనంత పొగమంచు కమ్ముకున్న దశలో  సరైనా…

లోక్‌సభ ఎన్నికలపై బిఆర్‌ఎస్‌ దృష్టి

నియోజకవర్గాల వారీగా కెటిఆర్‌ సవిూక్ష చేవెళ్ల నేతలతో తెలంగాణ భవన్‌లో భేటీ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యచరణకు కసరత్తు విస్తృతంగా పర్యటిస్తూ ముందుకు సాగాలన్న కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని, అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని పార్టీ నేతలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశించారు.…

సింగరేణి ఉద్యోగులకు న్యాయం చేస్తాం

ఇంటి సమస్యలు తక్షణం తీరుస్తాం సంఘం ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీదర్‌ బాబు హావిూ పెద్దపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు కోరారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామన్నారు. సింగరేణి…

నేడు దిల్లీకి సిఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : నేడు సిఎం రేవంత్‌ రెడ్డి దిల్లీ వెళ్లనున్నారు. తన దిల్లీ పర్యటనలో భాగంగా సిఎం కాంగ్రెస్‌ పెద్దలను కలిసి  నామినేటెడ్‌ పోస్టుల భర్తీపైన…అలాగే రాబోయే పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపైన కూడా చర్చించనున్నట్లు సమాచారం. అదే విధంగా ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా  ప్రధాని మోదీని కలువనున్నారు. ప్రధానితో భేటీ…

కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వకుండా 6 గ్యారంటీల అమలు ఎలా..?

ముందు తెల్ల కార్డులు ఇవ్వాలి బిజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కరీంనగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హావిూలను అమలు కోసం దరఖాస్తుల స్వీకరణను స్వాగతిస్తున్నామని  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. అయితే తెల్ల రేషన్‌ కార్డే అందుకు…