Category తెలంగాణ

సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు

సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 3: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట ఉద్యోగులందరికీ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర…

పదేళ్లుగా బిఆర్‌ఎస్‌ అవినీతిపై ఎందుకు విచారించలే

కేంద్రంలో అధికారంలో ఉన్నా ఎందుకు అడుగు వేయలే సిబిఐ విచారణ కోరడం కెసిఆర్‌ను రక్షించడానికే కిషన్‌ రెడ్డి డిమాండ్‌పై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‘ప్రజా పాలన’ దరఖాస్తులకు పొడిగింపులేదని మంత్రి స్పష్టం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 2 : కాలేశ్వరం అవినీతిపై ప్రబుత్వం ఏర్పాటు చేసిన జ్యూడీషియల్‌ ఎంక్వైరీకి బీజేపీ సహకరించాలని..కాళేశ్వరంపై సీబీఐ విచారణకు…

నగర ప్రధాన ప్రాంతాలను కలుపుతూ మెట్రోరైలు

అత్యధిక ప్రయాణీకులకు అందుబాటులో మెట్రోరైలు ప్రయాణం మెట్రో రైలుపై అధికారులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి  సమీక్ష మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డికి పలు సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,జనవరి 02: నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా  మెట్రోరైలు నిర్మాణం జరుగాలని, దీనికి ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి  అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌…

నామినేటెడ్‌ పోస్టులపై ఆశావాహంతో కాంగ్రెస్‌ నేతలు

త్వరలో భర్తీ సమాచారంతో పార్టీలో ఫుల్‌ జోష్‌ నూతన సంవత్సరం సందర్భంగా గాంధీభవన్‌లో సందడే సందడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 1 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల్లో జోష్‌ కనిపిస్తుంది.. అయితే ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ వారు.. నామినేటెడ్‌ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు.. దీంతోపాటే గాంధీభవన్‌లో…

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

పటాన్‌చెరులో డివైడర్‌ను ఢీకోన్న స్కూటీ…ఇద్దరు విద్యార్థుల మృతి సూర్యాపేటలో లారీని కారు ఢీకొట్టడంతో ఒకరు మృత్యువాత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 1 : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. సంగారెడ్డి  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. డివైడర్‌ను ఢీ కొని ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన పటాన్‌చెరు పట్టణం…

పీఎస్‌ఎల్వీ`సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

న్యూ ఇయర్‌లో ఇస్రో మరో ఘనత…శుభారంభం ఆదిత్య మిషన్‌ సక్సెస్‌గా సాగుతుందన్న ఇస్రో ఛైర్మన్‌ శ్రీహరికోట, జనవరి 1 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల అంటే బ్లాక్‌హోల్‌ అధ్యయనమే లక్ష్యంగా పీఎస్‌ఎల్వీ`సీ58 రాకెట్‌ను ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న…

మెట్రో, ఫార్మాసిటీలను రద్దు చేయడం లేదు

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్‌లైన్‌ చేస్తున్నాం యువతకు శిక్షణ కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాలు నా దగ్గర చెప్పేదొకటి చేసేదొకటి ఉండదు… 100 రోజుల్లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 1 : ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో లైన్‌ను, ఫార్మా…

ఐటీఐలలో కాలం చెల్లిన కోర్సులకు మంగళం

ఉపాధి కల్పించే కోర్సులకు శ్రీకారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం..ఉన్నత ప్రమాణాలతో శిక్షణ టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం రాష్ట్రంలో రూ. 2 వేల కోట్ల వ్యయంతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు టాటా అంగీకారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : ప్రపంచంతో పోటీపడేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర యువతకు అందించాలని…