Category తెలంగాణ

వెలిజర్ల హైస్కూల్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

షాద్ నగర్ ప్రజా తంత్ర జనవరి 03: ఫరూఖ్ నగర్ మండలంలోని వెలిజర్ల గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో మహాత్మ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి *పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుఖేందర్ గారు* మాట్లాడుతూ…ఆనాడు ఈ సమాజంలో మహిళలకు చదువుకునే హాక్కేలేదని చెప్పిన పిశ్వబ్రాహ్మణులు చేసిన సందర్భంలో మన సావిత్రిబాయి పూలే…

 సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్

ఆమనగల్లు, ప్రజాతంత్ర జనవరి 3 : భారతీయ సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే అని కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరత్ నాయక్ అన్నారు. బుధవారం కడ్తాల మండల కేంద్రంలో తెలంగాణ యువజన సంఘాల ఐక్య వేదిక వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే  జయంతిని తెలంగాణ యువజన సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు ఎర్రోళ్ల రాఘవేందర్…

ప్రభుత్వ 6 గ్యారంటీలను అర్హులైన ప్రజల సద్వినియోగం చేసుకోవాలి

ఎక్కువాయిపల్లి సర్పంచ్ సుగుణ సాయిలు ఆమనగల్లు, ప్రజాతంత్ర జనవరి 3 : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల జనవరి 6వ తేదీ వరకు ఆరు గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తులను స్వీకరిస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరూ  సద్వినియోగం చేసుకోవాలని ఎక్కువా యిపల్లి సర్పంచ్ సుగుణ సాయిలు కోరారు, బుధవారం గ్రామంలో 6 గ్యారంటీల కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో…

తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన బిఅర్ఎస్

కందుకూరు,ప్రజాతంత్ర,జనవరి 3 : కాంగ్రెస్ మోసపూరిత హామీలంటూ ఆరోపణ చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు  ఆత్మస్తుతి చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి సూచించారు. బుధవారం ఒక పత్రికా ప్రకటనలో ఎన్నో ఉద్యమాల ఫలితంగా చివరకు 2014 జూన్ 02న 29వ రాష్ట్రంగా “తెలంగాణ రాష్ట్రం” ఆవిర్భవించిందని ఎన్నో ఆశలు,…

ఇకనుంచి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు లక్ష రూపాయల తో పాటు తులం బంగారం

6 గ్యారంటీలతో పేదల అభివృద్ధి సాధ్యం. 3000 కోట్ల రూపాయలతో వికారాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీర్చిదిద్దుతా. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జనవరి 3: వికారాబాద్ నియోజకవర్గం మూడు వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేసుకుందామని తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.   బుధవారం బంట్వారం  మండల కేంద్రంలో…

వెల్జాల్ లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు 

ఆమనగల్లు, ప్రజాతంత్ర జనవరి 3 : తలకొండపల్లి మండలం వెల్జాల్  గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కల్వకుర్తి నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సి ఎల్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ  సంఘసంస్కర్తగా, రచయిత్రిగా,…

కడ్తాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర జనవరి 3 : జాతీయ సంఘసంస్కర్త సామాజిక విప్లవ కారిని ఆధునిక భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి,  కఢ్తాల మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పిప్పళ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. సావిత్రిబాయి పూలే 193 వ జయంతి సందర్బంగా కడ్తాల…

హిందీ ప్రచారసభ సభ్యులపై ఆరోపణలు అవాస్తవం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జనవరి 03 : పూర్వ ఉద్యోగుల పేరిట హిందీ ప్రచార సభ హైదరాబాద్ సంస్థ సభ్యులపై చేసిన ఆరోపణలు అవాస్తమని హిందీ ప్రచార సభ హైదరాబాద్ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. హిందీ ప్రచార సభ సంస్థ భవిష్యత్ ను అంధకారంలోకి తీసుకెళ్లే విధంగా దురుద్దేశ్యంతో ఆరోపణలు చేయడం తగదని, సంస్థకు పూర్తిగా నష్టం…

ఇంటింటికి అయోధ్య రాముని పవిత్ర అక్షింతలు

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, జనవరి 3:  శ్రీరాముల వారికి పూజలు చేసిన అక్షింతలను వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు అధ్యక్షుడు కుట్ల నరసింహ యాదవ్ బుధవారం శ్రీకృష్ణ నగర్ కాలనీలో ఇంటింటికి వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ జన్మభూమి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోట్లాది హిందువుల కల అని…