Category తెలంగాణ

ఉత్తమ ఫుడ్‌ లిస్ట్‌లో ‘హైదరాబాద్‌ బిర్యానీ’కి చోటు

ప్రపంచ వ్యాప్తంగా అరుదైన గుర్తింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్‌ బిర్యానీకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. హైదరాబాద్‌ బిర్యానీ అంటేనే లొట్టలేసుకునే వారు చాలా మందే. అయితే ఈ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుంది. బిర్యానీ ప్రియుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ఇటీవల స్విగ్గీలో…

బిజెపిని గెలిపిస్తే 200 ఏళ్లు దేశం వెనక్కి వెళ్తుంది

 ఎంపీలను బహిష్కరించిన విష సంస్కృతి బిజెపిది  భారత ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను కాపాడాలి  రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు  నల్లచట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : 75 ఏళ్ల స్వాతంత్ర భారత దేశ చరిత్రలో లోక్‌ సభ, రాజ్యసభ నుంచి 146 మంది ఎంపీలను బహిష్కరించి విష…

పది ఎంపి సీట్ల లక్ష్యంగా బిజెపి

ప్రధాని మోదీ, మందకృష్ణ మాదిగ పోటీ చేసే అవకాశం? ఒంటరిగానే బరిలోకి దిగడానికి సన్నాహాలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొరపాట్లను జరుగకుండా చర్యలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 : పది పార్లమెంటు సీట్లను గెలుచుకునే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ వ్యూహరచన చేస్తున్నది. ఇటీవల శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత…

లోక్‌ సభ ఎన్నికలకు బిఆర్‌ఎస్‌ సమాయత్తం

జనవరి 3 నుంచి పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : పార్లమెంట్‌ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి సమాయాత్తమవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా.. పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు పార్గీ సిద్ధమవుతుంది. అందుకోసం జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు…

ఆర్టీసీకి రూ.400 కోట్ల వ్యయంతో 1,050 కొత్త బస్సులు

నేడు 80 బసులులను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ సంస్థ ఎండి సజ్జనార్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తుంది. అందులో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌…

ప్రజావాణికి పోటెత్తిన జనం…ఆర్జీల స్వీకరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం విశేష సంఖ్యలో జనం పోటెత్తుతున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక శుక్రవారం మహాత్మా జ్యోతి బా పూలే ప్రజాభవన్‌ నందు నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వొచ్చిన అర్జిదారులతో ప్రజావాణి నోడల్‌…

పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి

పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించాడమే లక్ష్యం -ఇబ్రహీంపట్నం ఎమెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెంబర్ 29 : పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు…

సెయిలింగ్ చాంపియన్‌షిప్‌ లో కొమరవెల్లి సిస్టర్స్‌ జోరు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లోని హుస్సేన్‌ సాగర్‌‌లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌ లో భారత నంబర్.1 దీక్షిత కొమరవెల్లి సబ్ జూనియర్ బాలికల విభాగంలో శుక్రవారం అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. గురువారం మూడు రేసుల్లో నెగ్గి హ్యాట్రిక్ ఫ్లీట్‌తో టాప్ ప్లేస్ లో నిలిచిన…

ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు ప్రజల

కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 29: కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేలా బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు ప్రజల గొంతుకగా ప్రశ్నించాలని,అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పనిచేయాలని మాజీ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.కందుకూరు మండల కేంద్రంలోని సామ నరసింహ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన విజయోత్సవ సభలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ,గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్…