Category తెలంగాణ

ఎమ్మెల్యేగా కెసిఆర్‌ ప్రమాణ స్వీకారం

చేయించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ హాజరైన శ్రీధర్‌ బాబు తదితర బిఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:45 గంటలకు ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం చేశారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఛాంబర్‌లో ప్రమాణ…

మధ్య తరగతి కోసం హౌజింగ్‌ స్కీమ్‌

రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : మధ్య తరగతికి కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్‌ స్కీమ్‌ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.…

మూసీ రివర్‌ ఫ్రంట్‌ ఏరియా అభివృద్ధి

మెట్రో రైలు సహా అభివృద్ధి పనులకు సహకరించండి న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు డైరెక్టర్‌ జనరల్‌ పాండియన్‌తో భేటీలో సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి అండగా ఉంటామన్న బ్యాంకు డిజి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : హైదరాబాద్‌లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అన్నారు. మూసి రివర్‌ ఫ్రంట్‌ ఏరియాను…

కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్‌

అంగీకరించిన ఉభయ తెలుగు రాష్ట్రాలు షరతుల మేరకే అంగీకరించామని…పూర్తి స్థాయిలో అప్పగించ లేదని తెలంగాణ ఈఎన్‌సి మురళీధర్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్‌కు తెలంగాణ, ఏపీ అంగీకారం తెలిపాయి. హైదరాబాద్‌లో కృష్ణా రివర్‌ బోర్డు సమావేశం గురువారం జరిగింది. సమావేశం అనంతరం తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌…

మరో రెండు గ్యారంటీలు అమలు

ఈ బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు…అసెంబ్లీ సమావేశాల్లోపు తుది నిర్ణయం అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాలు ప్రజా పాలన దరఖాస్తులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దరఖాస్తు చేయని వారికి నిరంతర ప్రక్రియగా అవకాశం కల్పించాలని ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను…

చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు

లేకపోతే భవిష్యత్‌ తరాలకు ప్రమాదం అధికారులతో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 31 : జీవ వైవిధ్యానికి ఆలవాలంగా నిలిచే చిత్తడి నేలలను పరిరక్షించుకోకపోతే భవిష్యత్‌ తరాలు ప్రమాదంలో పడతాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. చిత్తడి నేలల పరిరక్షణకు…

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై స్పెషల్‌ ఫోకస్‌

భవిష్యత్తు అవసరాలకు  సమగ్ర ప్రణాళిక ట్రాఫిక్‌పై  సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 31: గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా  ముందు చూపుతో చర్యలు…

నేడు ఎమ్మెల్యేగా కెసిఆర్‌ ప్రమాణం

స్పీకర్‌ ఛాంబర్‌లో కార్యక్రమం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 31 : బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభకు చేరుకోనున్నారు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కేసీఆర్‌ పూజలు చేయనున్నారు. అనంతరం సభాపతి గడ్డం ప్రసాద్‌ సమక్షంలో కేసీఆర్‌ గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన…

ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ

త్వరలో టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీకి చర్యలు 7,094 మంది స్టాఫ్‌ నర్సులకు నియామకపత్రాలు ఎల్‌బి స్టేడియంలో కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్‌ రెడ్డి వేములవాడ దేవాలయ అభివృద్ధిపై సిఎం రేవంత్‌ సవిూక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 31 :  గత ప్రభుత్వంలో ఉన్న వారు తమ సొంత ఉద్యోగాలు మాత్రమే చూసుకున్నారని, పోరాడి తెలంగాణ తెచ్చుకున్న…