Category తెలంగాణ

ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదు

అసెంబ్లీలో ప్రజా ప్రభుత్వం తీర్మానం  కేసీఆర్‌ సభకు ఎందుకు రాలేదు..? ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టా..?…వ్యతిరేకిస్తున్నట్టా..? దక్షిణ తెలంగాణకు కృష్ణా జలాలే ఆధారం  సభలో హరీష్‌ రావు పచ్చి అబద్ధాలు శాసన సభ చరిత్రలో కీలక ఘట్టం :అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఏపీకి కృష్ణాజలాలను ధారపోసింది కేసీఆరే:నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌…

నేడు మంత్రులు, ఎంఎల్‌ఏలతో కలిసి… సిఎం కాళేశ్వరం సందర్శన

అక్రమాలను బయటపెట్టడమే లక్ష్యం  వేలకోట్లు నీటి పాలయ్యాయని నేతల ఆరోపణ హైదరాబాద్‌, ఫ్రిబ్రవరి ఫిబ్రవరి 12 : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ లోపాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలు నేరుగా పరిశీలించనున్నారు. దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి ఆయన నేడు మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ వద్దకు రానున్నారు.…

ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితి 46 ఏళ్లకు పెంపు

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.46 ఏళ్ల వరకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధంగా వయో పరిమితి సడలింపుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చిన విషయం…

షరతులు అంగీకరిస్తేనే ప్రాజెక్టుల అప్పగింత

లేకుంటే ఉమ్మడి ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించేది లేదుద రాష్ట్ర శాసన సభ ఏకగ్రీవ తీర్మానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : రాష్ట్ర ప్రభుత్వం విధించిన షరతులకు అంగీకరించకపోతే ఉమ్మడి ప్రాజెక్టులను కెఆర్‌ఎంబి(కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌) కి అప్పగించేది లేదని సోమవారం రాష్ట్ర శాసన సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు నీటి…

అన్నదాతలకు భరోసా ఇవ్వని బడ్జెట్‌

రుణమాఫీకి మొండిచేయి…‘ప్రజాపాలన’ అబాసుపాలు బడ్జెట్‌పై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ హరీష్‌ రావు అసంతృప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ తీవ్ర నిరాశ పరిచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. శనివారం అసెంబ్లీ విూడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ…ప్రజాపాలన అబాసుపాలు అయ్యిందని చెప్పారు.…

తొలి హావిూని అమలు చేసిన ఘనత ఆర్టీసీదే

ఉద్యమంలో ఆ కార్మికులది కీలక పాత్ర మంత్రులు పొన్నం, సీతక్కలతో కలిసి కొత్తగా వంద బస్సులను ప్రారంభించిన సిఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : ప్రభుత్వ హావిూని తొలిసారి అమలు చేసింది ఆర్టీసీ కార్మికులేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. టీఎస్‌ ఆర్టీసీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 100 ఆర్టీసీ బస్సులను శనివారం సాయంత్రం…

‘ధరణి’ కొందరికి భరణం..మరికొందరికి ఆభరణం

అధ్యయనం కోసం కమిటీ వేశాం మూడు జోన్లుగా రాష్ట్రం అభివృద్ధి బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : గత ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ధరణి’పై బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ధరణి కొందరికి భరణం..మరికొందరికి ఆభరణం కాగా చాలా మందికి భారమన్నారు. ఈ సమస్యల…

రైతు రుణమాఫీకి త్వరలో కార్యాచరణ

తూచా తప్పకుండా ఆరు గ్యారంటీల అమలు…తొలి ప్రాధాన్యత రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు లక్ష్యంగా బడ్జెట్‌ ఖజానాను దివాల తీయించిన గత పాలకులు నిధుల సమీకరణపై పూర్తి అవగాహన కాళేశ్వరం వంటి నిరర్ధక ఆస్తులతో ప్రజలపై భారం మోపే విధానం మాది కాదు ప్రణాళికా బద్ధంగా, సహేతుకమైన కార్యాచరణతో సవాళ్లను అధిగమిస్తాం రైతులకు ప్రతి పంటకూ…

రాష్ట్ర బడ్జెట్‌ పద్దు…రూ.2,75,891 కోట్లు

రెవెన్యూ వ్యయం…రూ.2,01,178 కోట్లు ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు మూలధన వ్యయం…రూ.29,669 కోట్లు విద్యా రంగానికి పెద్ద పీట రూ.21,389 కోట్లు వ్యవసాయానికి రూ.19.746 కోట్లు విద్యుత్‌ సంస్థలకు రూ.16825 కోట్లు అసెంబ్లీలో 2024-24కు వోట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి మల్లు భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 :…