Category తెలంగాణ

ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు

పదేళ్లు నిరుద్యోగుల పట్ల బీఆరెస్‌ నిర్లక్ష్యం ˜త్వరలోనే గ్రూప్‌ 1 పరీక్ష నిర్వహిస్తాం -గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేసిన సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లు బీఆరెస్‌ నిర్లక్ష్యం వహించిందని, వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు వొచ్చాయని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.…

బాధితులకు అండగా నిలిచేవే భరోసా కేంద్రాలు

మెదక్‌లో ప్రారంభించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మెదక్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : మహిళలు, చిన్నారులు ఎలాంటి వేదనకు గురికాకుండా ప్రభుత్వ యంత్రాంగంగా తామున్నామని తెలిపేది భరోసా కేంద్రమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రూ.2 కోట్లతో మెదక్‌లో నిర్మించిన భరోసా కేంద్రాన్ని మెదక్‌ ఎమ్మెల్యే…

తండాల్లో బీటీ రోడ్లు..పాఠశాలలు

సేవాలాల్‌ జయంతి ఉత్సవాలకు రూ. 2 కోట్లు ఉన్నతోద్యోగాలు పొందుతున్న బంజారాలు..వారిని ఎస్‌టిల్లో ఇందిరా గాంధీ చేర్చారు సేవాలాల్‌ జయంతి ఉత్సవాలల్లో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : రాష్ట్రంలోని అన్ని తండాల్లో, గూడెలాల్లో పాఠశాలలను ప్రారంభిస్తామని, అన్ని తండాల్లో బీటీ రోడ్లు నిర్మిస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. గురువారం…

మేడిగడ్డ నిర్మాణంలో ఎన్నో లోపాలు

బిఆర్‌ఎస్‌ నేతలకు ఏటీఎంలా ‘కాళేశ్వరం’  రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి  రెండు మూడు రోజుల్లో శ్వేత పత్రం  మేడిగడ్డ బ్యారేజ్‌ను కళ్లారా చూశాకే.. నివేదికపై చర్చ  హెలికాఫ్టర్‌ సిద్ధంగా ఉంది…కేసీఆర్‌, హరీష్‌ రావు కూడా మేడిగడ్డకు రావాలి: అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో…

తెలంగాణకు అన్యాయం జరిగితే పులిలా గర్జిస్తా…

మన హక్కుల సాధన కోసం సద్ది కట్టుకుని తరలిరావాలి  అధికారం ఉన్నా..లేకున్నా రాష్ట్రం కోసం పోరాటం ఆగదు 5 జిల్లాల నీళ్ల గోసను వినిపించేందుకు కుంటుతూ వొచ్చా…. కేసీఆర్‌ను చంపితే ప్రజలు ఉరుకుంటారా… కాంగ్రెపోళ్లు బలాదూర్‌గా తిరిగితే నిలదీస్తాం… మేడిగడ్డలో 250 పిల్లర్లు, 200 కి.మీ టన్నెల్స్‌, 1500 కిమీ కాల్వలు, 19 సబ్‌ స్టేషన్‌లు,…

నీళ్ళు..నిజాలు..! గత ప్రభుత్వం అబద్ధాలు..!!

Operation Sindoor

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కోటి ఎకరాలకు సాగు నీరు  అబద్దం.. లక్ష కోట్లు ఖర్చు చేసిన లక్ష ఎకరాలకు కూడా  సాగునీరు ఇవ్వలేదు ఈ ప్రాజెక్ట్  నిర్వహణ,  విద్యుత్ బిల్ కు ఏటా 25 వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం. 2020 లోనే  మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో  లోపం ఇరిగేషన్ అధికారులు ఎల్ అండ్…

కేసీఆర్‌ దోపిడికి మేడిగడ్డ బలి

‘కాళేశ్వరం’ పై లక్ష కోట్ల దుర్వినియోగం..దఅవినీతిలో కేసీఆర్‌ భాగస్వామి  బ్లాక్‌ మెయిల్‌ చేసి బతకాలని యత్నం  9 ఏళ్లకు నల్గొండ బాధితులు గుర్తుకు వొచ్చారా..  బిజెపి, టీఆర్‌ఎస్‌లది ఒకే విధానం…  మేడిగడ్డ సందర్శనలో మీడియాతో  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల…

‘కృష్ణా’పై రెండు పార్టీల డ్రామాలు

 బిఆర్‌ఎస్‌కు వోటేస్తే డ్రైనేజీలో వేసినట్టే హామీలను విస్మరించిన కాంగ్రెస్‌ను కడిగి పారేయండి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకుపైగా గెలవబోతుంది ప్రజాహిత యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ వొచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌తో సహా ఎవరితోనూ పొత్తు ఉండదని వెల్లడి వేములవాడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 :…

కృష్ణాపై విజయం సాధించాం మాజీ మంత్రి కెటిఆర్‌ ట్వీట్‌

ప్రజాతంత్ర,ఇంటర్నెట్‌ డెస్క్‌,ఫిబ్రవరి 12 : కృష్టానది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించ బోమంటూ సోమవారం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వేళ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. బీఆర్‌ఎస్‌ తలపెట్టిన ‘ఛలో నల్గొండ ఎఫెక్ట్‌!’ కారణంగా అధికార పార్టీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతుందని వ్యాఖ్యానించారు.…