Category తెలంగాణ

మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు

అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు…చెక్‌పోస్టులు 4800 సిసి కెమెరాలతో నిఘా 8 జోన్లుగా పారిశుద్ధ్య కార్యమ్రాల నిర్వహణ 55 ఎకరాల్లో తాత్కాలిక బస్‌ స్టేషన్‌…9000 మంది బస్‌ డ్రైవర్ల నియామకం ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ జాతరకు ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సిఎస్‌ సమీక్ష భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలకు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి…

శ్వేతపత్రం సత్యదూరం…తప్పుల తడక

మంత్రి ఉత్తమ్‌ చెప్పినవన్నీ అబద్ధాలే కేఆర్‌ఎంబీ గెజిట్‌ను వ్యతిరేకించాం సాగు నీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రంపై చర్చలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రమంతా తప్పుల తడకగా ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు విమర్శించారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. కాళేశ్వరం, రాష్ట్రంలో…

టీఎస్‌పీఎస్‌సీ 547 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 547 పోస్టుల భర్తీకి 6 ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితాలను విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, హార్టికల్చర్‌ అధికారి, లైబ్రేరియన్లు, ఏఎంవీఐ, వ్యవసాయ…

తెలంగాణలో 12 మంది అడిషనల్‌ ఎస్పీల బదిలీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : తెలంగాణ పోలీసు శాఖలో బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా డీఎస్పీలు, ఏఎస్పీలను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 12 మంది అడిషనల్‌ ఎస్పీలకు స్థానచలనం కలిగించింది. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. నిజామాబాద్‌ అడిషనల్‌ డీసీపీగా…

దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తాం

అభయహస్తం కింద రూ.1,000 కోట్ల బడ్జెట్‌ త్వరలోనే విధివిధానాల రూపకల్పన అసెంబ్లీలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : ఎస్సీల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అభయహస్తం కింద రూ.1,000…

8 మంది ఎమ్మెల్యేలు, 5 గురు ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు

ఎన్డీఎలో బిఆర్‌ఎస్‌ చేరడం అబద్ధం…రాజకీయం కోసం కెసిఆర్‌ దుష్ప్రచారం బిజెపి ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : 8 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, 5 మంది బీఆర్‌ఎస్‌ ఎంపీలు  బీజేపీతో  టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎన్డీఏలో…

బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ అవినీతి..కుటుంబ పార్టీలే  రెండూ మజ్లిస్‌ పంచన చేరుతాయి  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి  మల్లన్నను దర్శించుకునే భక్తులకు మంచి సౌకర్యం : కొమురవెల్లి రైల్వే స్టేషన్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి శంకుస్థాపన హైదరాబాద్‌/సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు…

నేడు జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌14 రాకెట్‌ ప్రయోగం

న్యూదిల్లీ, ఫిబ్రవరి16 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. మధ్యాహ్నం ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 2.05 గంటలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. 27 గంటల 30 నిమిషాల కౌంట్‌ డౌన్‌ అనంతరం.. రేపు…

సమగ్ర కుల గణన

రాష్ట్ర ఏర్పాటు తరువాత అతి పెద్ద నిర్ణయం బలహీన వర్గాల నుండి రాజకీయాల్లోకి వొచ్చా.. కుల గణనపై పలు సార్లు రాహుల్‌ గాంధీ ప్రస్తావన అసెంబ్లీలో సమగ్ర కుల, జన గణన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన బిసి సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సభ ఏకగ్రీవ ఆమోదం… సిఎం రేవంత్‌ను కలిసి మంత్రి పొన్నం ధన్యవాదాలు హైదరాబాద్‌,…