Category తెలంగాణ

రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఏకగ్రీవం

రేణుకాచౌదరి, అనిల్‌, వద్దిరాజుల ఎన్నిక పెద్దల సభకు నడ్డా, సోనియాల ఏకగ్రీవ ఎన్నిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవా రం సాయంత్రం ముగియడంతో తెలంగాణ నుంచి పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో 3 స్థానాలకు కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, బీఆర్‌ఎస్‌ నుంచి…

ఐఐటి హైదరాబాద్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం

వర్చువల్‌ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళి సై హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : ఐఐటీ హైదరాబాద్‌ను జమ్ము కాశ్మీర్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్‌గా పాల్గొన్న కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు. 2008 ఆగస్టు 18న ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఆవరణలో ఐఐటీ హైదరాబాద్‌ ప్రారంభమైంది. శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు…

బీజేపీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం

వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీకి మద్దతివ్వండి  కాంగ్రెస్‌ ప్రభుత్వం రాహుల్‌ గాంధీకి ట్యాక్స్‌ కడుతుంది  కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అవినీతి, కుంభకోణాలు  బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా మక్తల్‌ రోడ్‌ షోలో కేంద్ర మంత్రి జి కిషన్‌ రెడ్డి    తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చిందని విమర్శ నారాయణపేట, ప్రజాతంత్ర,…

అసలైన ఘట్టం అవిష్కృతం

మేడారం అలయ అభివృద్ధికి 100 ఎకరాల భూసేకరణ..ఇప్పటికే 50 ఎకరాల పూర్తి  ఆలయ శాశ్వత అభివృద్ధికి ప్రత్యేక కమిటి తల్లుల ఆగమనానికి ఏర్పాట్లు పూర్తి  పరిశోధకులు, పూజారులు సహకారంతో తల్లుల వాస్తవ చరిత్రపై శిలాశాసనాలు  మినీ జాతర వరకు ఏర్పాటుకు ప్రయత్నం మేడారం అభివృద్ధికి  సిఎం సంపూర్ణ సహకారం  మీడియా సమావేశంలో మంత్రి సీతక్క మేడారం,…

తెలంగాణ కుంభమేలాకు వేళాయే..

నేటి నుంచి సమ్మక్క-సారలమ్మ జాతర నేడు గద్దె చేరనున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు.. భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తజనం మేడారంలో రూ.105 కోట్లతో జారత పనులు..అన్ని ఏర్పాట్లు పూర్తి 17 ఇన్‌ ఫిల్టరేషన్‌ వెల్స్‌, 495 ప్రాంతాలలో 5000 ట్యాప్స్‌ పారిశుధ్యంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి 50 పడకల హాస్పిటల్‌, 25 మంది వైద్యులు…

నగరంలో పచ్చదనం పెంచాం..

సిగ్నల్‌ ఫ్రీగా మార్చేందుకు చర్యలు వర్షాకాలం ఇబ్బందులు లేకుండా ఎస్‌ఎన్‌డిపి కార్యక్రమాలు జిహెచ్‌ఎంసి సాధారణ సమావేశంలో మేయర్‌ విజయలక్ష్మి సమావేశం నేటికి వాయిదా సభ్యులు లేవనెత్తిన సమస్యలు పిన్‌ పాయింట్‌ ప్రొగ్రామ్‌ పెట్టి పరిష్కారిస్తామని కమిషనర్‌ వివరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : హరితహారంతో నగరంలో పచ్చదనం పెంచామని, సిగ్నల్‌ ఫ్రీ నగరంగా మార్చడానికి…

ఆ నాలుగు రోజులు…వనమంతా జనమే..

 భక్తకోటితో పులకించనున్న మేడారం రేపటి నుంచి 24 వరకు  సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రులు సీతక్క, సురేఖ 2 వేల మంది వైద్య సిబ్బందితో  24 గంటల వైద్య సదుపాయం 6 వేల బస్సులు..50 ఎకరాల్లో తాత్కాలిక బస్‌ స్టేషన్‌..మహిళలకు ఉచిత ప్రయాణం 70 సీసీ కెమెరాలతో…డ్రోన్లతో..ప్రత్యేక…

కనీవిని ఎరుగని రీతిలో జాతర నిర్వహణ

మేడారంలో భక్తులందరికీ వీఐపీ తరహా సౌకర్యం.. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ అనుభవమున్న అధికారులనే విధుల్లోకి.. రెవెన్యూ,  గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో మేడారం జాతరను కనివిని ఎరుగని రీతిలో నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార…

కాగ్‌ రిపోర్ట్‌ ఆధారంగా కఠిన చర్యలు

కాళేశ్వరం సహా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత తనిఖీలే లేవు కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదు అసెంబ్లీలో ప్రాజెక్టులపై ఇర్రిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి శ్వేతపత్రం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : రాష్ట్ర అసెంబ్లీలో శనివారం కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ సహా ఇతర ప్రాజెక్టులపై ఇరిగేషన్‌…