Category తెలంగాణ

నేడు మేడారం జాతరకు సిఎం రేవంత్‌

భారీగా ఏర్పాట్లు  చేసిన అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : నేడు మేడారం జాతరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రానున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో ఆయన మేడారం జాతరకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి రాక సంధర్భంగా అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులతో పాటు విఐపీలు కూడా జాతరకు రానున్నందున అధికారులు పెద్ద…

గొర్రెల పంపిణీలో కుంభకోణం

నలుగురు ఉద్యోగులను అరెస్ట్‌ చేసిన ఎసిబి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : గొర్రెల పంపిణీ స్కామ్‌లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో కామారెడ్డి వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రవి, మేడ్చల్‌ పశుసంవర్థకశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య…

కొలువుదీరిన వనదేవతలు

ఉద్విగ్నభరిత  క్షణాల మధ్య  చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చిన పూజారులు అమ్మవారి రాకకు సూచనగా గన్‌తో గాలిలోకి కాల్పులు జరిపిన ములుగు ఎస్పీ శబరీష్‌ చిలుకల గుట్ట వద్ద అమ్మవారికి అధికారికంగా ఘనస్వాగతం పలికిన మంత్రి సీతక్క, అధికారులు జనసంద్రంగా మారిన జంపన్నవాగు, జాతర ప్రాంగణం గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు…

ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం

మహిళా సంఘాలతో ముఖాముఖిలో సిఎం రేవంత్‌ రెడ్డి సిఎం హోదాలో తొలిసారిగా సొంత నియోజకవర్గంలో రేవంత్‌ రెడ్డి పర్యటన కోస్గిలో రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కొడంగల్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని వెల్లడిరచారు.…

సింగరేణిలో 485 పోస్టులకు నోటిఫికేషన్లు

ఈ ఏడాది వెయ్యి కారుణ్య నియామకాలు 26న కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ ప్రారంభం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చర్యలు సీఎండీ ఎన్‌.బలరామ్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు సింగరేణి అభివృద్ది, సంక్షేమ కార్యాక్రమాలపై సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : సింగరేణి కాలరీస్‌లో ఖాలీగా ఉన్న…

ఆరు గ్యారెంటీలపై స్పష్టత ఇవ్వండి

నిధులు ఎలా సమకూరుస్తారో ప్రజలకు చెప్పండి …ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీతో జీవితాలు మారవు మహాలక్ష్మి కింద 2500 ఎప్పుడు ఇస్తారు… బిఆర్‌ఎస్‌ ఓడినా పెద్దగా నష్టం లేదు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను…

గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు..

మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: సారలమ్మ రాకతో మేడారం మహా జాతర తొలి ఘట్టానికి పునాదులు పడ్డాయి. తాడ్వాయి మండలం కన్నేపల్లి గ్రామం నుంచి  సాయంత్రం ఐదు గంటల సమయంలో సమ్మక్క కూతురు అయిన  సారలమ్మను జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఐటిడిఏ పీవో అంకిత్‌, ఎస్పీ శబరీష్‌ ల ఆధ్వర్యంలో సారలమ్మ ప్రధాన పూజారి…

ప్రభుత్వాన్ని పడగొడతారా…టచ్‌ చేసి చూడండి

భువనగిరికి 200 కోట్లు ఇవ్వలేని అసమర్థుడు గడ్కరీని కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌కు నిధులు అడిగాం..రాష్ట్రం కోసం ప్రధానిని కూడా కలుస్తాం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి ఫైర్‌ కేసుల నుంచి తప్పించుకోవడానికి బిజెపితో లోపాయకారి ఒప్పందానికే దిల్లీకి కెసిఆర్‌ అని ఆరోపణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : ప్రభుత్వాన్ని పడగొడ్తమన్నట్టుగా కేంద్రమంత్రి కిషన్‌…

మేడారంలో కీలక ఘట్టం ఆవిష్కృతం

గద్దెపైన కొలువుదీరిన సారలమ్మ…మంత్రి సీతక్క పూజలు తల్లుల విశిష్టత అన్ని  దిక్కుల్లో ప్రతిబింబించేలా జాతర నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడి మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : తెలంగాణ కుంభమేలా మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైందని, కన్నెపల్లి నుంచి గద్దెపైకి వొచ్చి సారలమ్మ కొలువు తీరిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి…