Category తెలంగాణ

చట్టసభలో జర్నలిస్టుల గొంతుకగా నిలబడతా

ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఎంఎల్‌సి అమీర్‌ అలీ ఖాన్‌ ఉర్దూ జర్నలిజానికి దక్కిన గౌరవం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్‌ అలీ హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ఓ ‌పత్రికా సంపాదకుడిగా జర్నలిస్టుల కష్టసుఖాలపై తనకు ఎంతో అవగాహన ఉందని, చట్టసభలో వారి గొంతుకగా నిలబడతానని ఎఎంఎల్‌సి, సియాసత్‌ ఉర్దూ దినపత్రిక సంపాదకులు అమీర్‌…

గ్యాంగ్ స్టర్ లకైనా దొరుకుతుంది కానీ.. హక్కుల కార్యకర్తలకు బెయిల్ దొరకదు

కోర్టులో ఒక బెంచి ఒక విదంగా, మరో బెంచి మరో విదంగా తీర్పు ‘మీట్ ది ప్రెస్’లో మానవ హక్కుల కార్యకర్త జీఎన్.సాయిబాబా  ఉపా ఎంత దుర్మార్గమైనదో సాయిబాబా జైలు జీవితమే సాక్ష్యం ప్రొఫెసర్ జి.హరగోపాల్ భావ ప్రకటన స్వేచ్చకు కేంద్రంగా ‘బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్’ సాయిబాబా ‘మీట్ ది ప్రెస్’ను వ్యతిరేకించడం సరైంది…

మాటల దాడి తీవ్రం చేసిన రేవంత్‌రెడ్డి

స్పీడ్‌ ‌పెంచనున్న జగ్గా రెడ్డి కసితో రగిలిపోతున్న రేవంత్‌, ‌జగ్గారెడ్డి హరీష్‌ ‌రావుపై రివేంజ్‌ ‌తీసుకుంటారా? సిఎం రేవంత్‌రెడ్డి గత కొన్ని రోజులుగా బిఆర్‌ఎస్‌ ‌నేతలపై ముఖ్యంగా మా జీమంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావుపై మాటల దాడి తీవ్రం చేశారు. రైతు రుణ మాఫీ విషయంలో తన రాజకీయ ప్రత్యర్థులైన కేటీఆర్‌, ‌హరీష్‌రావు లక్ష్యంగా విమర్శలకు…

బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతల పరస్పర రాళ్ళ డాడి

తిరుమలగిరిలో ఉద్రికత్త పరిస్థితి ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌తిరుమలగిరిలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతలు రాళ్ళ డాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ ‌ధర్నా చేస్తుండగా.. వారికి కౌంటర్‌గా సీఎం ప్లెక్సీకి కాంగ్రెస్‌ ‌నేతలు పాలాభిషేకం చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ ‌నేతలు…

ఆదాని మెగా కుంభకోణంపై జెపిసితో విచారణ

సెబీ ఛైర్మన్‌ ‌రాజీనామా చేయాలి మంత్రి కోమటిరెడ్డి డిమాండ్‌ ‌గన్‌పార్క్ ‌నుంచి ఇడి ఆఫీస్‌ ‌వరకు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ఆదాని మెగా కుంభకోణంపై విచారణ జరపాలని, సెబీ చైర్మన్‌ అ‌క్రమాలపై జేపీసీ వేయాలని, సెబీ చైర్మన్‌ ‌రాజీనామా చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి…

రుణమాఫీపై నిజస్వారూపం బయటపడింది

రేవంత్‌ ‌మోసం..కాంగ్రెస్‌ ‌పాపంలా మాఫీ ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు జనగామ ధర్నాలో హరీష్‌ ‌రావు విమర్శలు స్వామీ.. పాపాత్ముడైన ముఖ్య మంత్రిని క్షమించు : యాదాద్రిలో హరీష్‌ ‌రావు పూజలు జనగామ/యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌రైతుల రుణమాఫీ విషయంతో సీఎం రేవంత్‌ ‌రెడ్డి నిజస్వరూపం బయట పడిందని, మోసం…

ఎస్సీ వర్గీకరణను అమలు చేయండి

సిఎం రేవంత్‌ను కోరిన ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌తెలంగానలోఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్‌ ‌వ్యవస్థాపక అధ్య క్షుడు మందకృష్ణ మాదిగ సిఎం రేవంత్‌ ‌రెడ్డిని కోరారు. సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పు వొచ్చిన దరిమిలా సిఎం గతంలోనే హావ్ని ఇచ్చిన ందున తక్షణం ఇందుకు అనుగుణంగా చర్యలు…

కోల్‌కతా అత్యాచార ఘటనపై స్టేటస్‌కో రిపోర్ట్

‌క్రైమ్‌ ‌సీన్‌ ‌మొత్తంగా మార్చేశారు దర్యాప్తు సవాల్‌గా మారింది రేప్‌, ‌మర్డర్‌ ‌కేసును కప్పిపుచ్చే యత్నం సుప్రీమ్‌ ‌కోర్టుకు సిబిఐ కీలక వివరాలు వెల్లడి డాక్టర్లు విధుల్లో చేరాలని సిజెఐ సూచన న్యూ దిల్లీ, ఆగస్ట్ 22(ఆర్‌ఎన్‌ఎ) : ‌కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ‌మెడికల్‌ ‌కాలేజీలో వైద్యురాలిపై అత్యాచార ఘటన ను సుప్రీమ్‌ ‌కోర్టు సుమోటోగా…

కేంద్ర సర్కార్ గుప్పిట్లో దర్యాప్తు సంస్థలు…

దేశానికి గుదిబండగా మోదీ ద్వయం దేశాన్ని అప్పులకుప్పగా మార్చి అనుయాయులకు పంపకం రూ.183 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత పరివారాన్ని కాపాడుకునే పనిలోనే మోదీ ఇడి కార్యాలయం ముందు సిఎం రేవంత్‌ ‌ధర్నా బిజెపి విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఆందోళనలు బిఆర్‌ఎస్‌ ఉచ్చులో పడొద్దని రైతులకు సిఎం రేవంత్‌ ‌సూచన…