Category తెలంగాణ

నేరుగా ఇంటికి చేరుకున్న కవిత

తల్లిని ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతం ఓదార్చిన బంధువులు.. సన్నిహితులు అన్నకెటిఆర్‌కు రాఖీ కట్టిన కవిత ఫామ్‌హౌజ్‌లో తండ్రి కెసిఆర్‌ను కలవనున్న కవిత హైదరాబాద్‌,ఆగస్ట్28: ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో తీహార్‌ ‌జైలు నుంచి విడుదలై హైదరాబాద్‌ ‌చేరుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నేరుగా  హైదరాబాద్‌లోని తన  నివాసానికి చేరుకున్నారు. ఇంటి వద్ద కవితకు దిష్టి తీసి…

ఆదివాసులు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలి

ఆర్థిక అభివృద్ధి సాధించాలి, విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఆదివాసుల,గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి  చేయాలి -రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ  జిల్లా ఉన్నత అధికారులకు సూచన ములుగు, ప్రజాతంత్ర, ఆగస్ట్   27: అడవిని నమ్ముకుని జీవించే నిర్మలమైన మనసు గల ఆదివాసుల, గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని…

ఆదివాసులు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలి

ఆర్థిక అభివృద్ధి సాధించాలి, విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఆదివాసుల,గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి  చేయాలి -రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ  జిల్లా ఉన్నత అధికారులకు సూచన ములుగు, ప్రజాతంత్ర, ఆగస్ట్   27: అడవిని నమ్ముకుని జీవించే నిర్మలమైన మనసు గల ఆదివాసుల, గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని…

సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పాలన

పది రోజుల పాటు కార్యక్రమం రేషన్ కార్డులు, హెల్త్ కార్డులే ఎజెండా అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్27:  సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి…

సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పాలన

పది రోజుల పాటు కార్యక్రమం రేషన్ కార్డులు, హెల్త్ కార్డులే ఎజెండా అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్27:  సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి…

తెలంగాణకు అక్కరలేని విగ్రహాలను తొలగిస్తాం

మరోమారు హెచ్చరించిన బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్28: ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మరోసారి మండిపడ్డారు. సోనియాగాంధీని దెయ్యం, పిశాచి, బలి దేవత అని అన్న నువ్వా రాజీవ్‌ ‌గాంధీ ద ప్రేమ ఒలకబోసేది అని విమర్శించారు. దొడ్డి దారిన పీసీసీ ప్రెసిడెంట్‌ అయ్యి ఇవాళ రాజీవ్‌గాంధీ ద నువ్వు…

చెరువుల ఆక్రమణలపై శ్వేతపత్రం విడుదల

ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయో చూడాలి పాఠ్యాంశంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం రుణమాఫీ అందరికీ వర్తింప చేయాల్సిందే కవితకు బెయిల్‌పై రాజకీయ విమర్శలు సరికాదు సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్28: ‌హైదారాబాద్‌ ‌జంట నగరాల పరిధిలో ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయో వాటి జాబితాను హైడ్రా విడుదల చేయాలని ఎమ్మెల్యే కూనంనేని…

రాష్ట్రానికి ప్ర‌యోజ‌నం క‌లిగించేలా అలైన్‌మెంట్ ఉండాలి….

రేడియ‌ల్ రోడ్ల‌కు భూ స‌మీక‌ర‌ణ వేగ‌వంతం చేయండి…  డ్రై పోర్ట్.. బంద‌రు-కాకినాడ పోర్టుల అనుసంధానంపై అధ్య‌య‌నం చేయండి…  అట‌వీ ప్రాంతాల్లో నైట్ సఫారీల‌కు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించండి..  ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ద‌క్షిణ భాగం అలైన్‌మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించే విధంగా ఉండాల‌ని…

కవిత బెయిల్‌పై రాజకీయపార్టీల సెటైర్లు

   ( మండువ రవీందర్‌రావు ) మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ముద్రపడిన బిఆర్ఎస్‌ ఎంఎల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్‌ ‌మంజూరు చేయడంతో బిఆర్ఎస్‌ ‌వర్గాలు సంబరాలు చేసుకుంటుంటే బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలు సెటైర్లు విసురుతున్నాయి. దిల్లీ  మద్యం కేసుకు సంబందించి మొత్తంగా 164 రోజులపాటు కవిత  నిర్బంధ జీవితాన్ని గడిపిన విషయం…