Category తెలంగాణ

భ‌వానీ మాత‌గా భ‌ద్ర‌కాళి అమ్మ‌వారు..

Amma Bhadrakali as Bhavani Mata

వైభ‌వంగా కొన‌సాగుతున్న దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు వరంగల్ మహానగరంలో ప్రసిద్ధి గాంచిన భద్రకాళి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రులు ఆరో రోజుకు చేరుకున్నాయి.  ఉదయం 4 గంట‌ల‌కు నిత్యహ్నికం నిర్వర్తించిన అనంత‌రం  అర్చకులు అమ్మవారిని భవానీమాతగా అలంకరించారు. అమ్మవారు శంకరుడికి భవాని రూపంలో సమస్త భోగాలనిస్తుందని శాస్త్రం చెబుతోంది. భవానీమాతను ద‌ర్శించుకోవడం వలన సమస్త భోగాలు కలుగుతాయి. అయితే మంగ‌ళ‌వారం అమ్మవారికి కాత్యాయని క్రమంలోను,…

ఎంఎస్ఎంఈ కొత్త విధానంలో మహిళలు, దళితులకు ప్రాధాన్యం

Duddilla Sridhar Babu

ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 8 : రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మధ్య, చిన్న తరహా,సూక్ష్మ పరిశ్రమల (ఎంఎస్ ఎంఈ) విధానంలో మహిళలు, వెనకబడిన తరగతుల వారు, దళిత పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనాలు అందేలా చూడాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు.…

 సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Bathukamma Utsavalu

హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్,  ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసంద‌ర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘనంగా స్వాగతం పలికారు.…

మరోమారు మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy

కరుణగిరిలో రోడ్డు ప్రమాదం.. త‌న కారులో హాస్పిట‌ల్ కు క్షతగాత్రుడి తరలింపు త‌న‌ భద్రత కంటే క్షతగాత్రుడి ప్రాణాలే ముఖ్యమ‌ని వెల్ల‌డి.. ఖమ్మం, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 8 : అయ్యో.. బాబూ ఏమైంది… దెబ్బలు బాగా తగిలినట్టు ఉన్నాయ్‌.. ఏం కాదులే నేనున్నా.. ముందు అతడినికారు ఎక్కించండి…. త్వరగా కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లండి…. ట్రాఫిక్ ఇబ్బంది…

నేడు ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామక ఉత్తర్వుల పంపిణి

పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: ఎల్‌బీ స్టేడియంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నేడు నియామక ఉత్తర్వులను పంపిణీ చేయనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజ‌రుకానుండ‌గా, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీనియర్…

బీజేపీ వెంటే జ‌మ్మూ ప్ర‌జ‌లు.. గ‌తంలో కంటే ఎక్కువ సీట్లు, వోట్లు

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 8 : జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌జ‌లు బిజెపి వెంటే ఉన్నార‌ని, గ‌తంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు, ఓట్లు పొందామ‌ని కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ముక్త జమ్మూకశ్మీర్ సాధనలో తాము విజయం సాధించామ‌ని, కేంద్ర పార్టీ మార్గదర్శనంలో.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర నాయకులు ఐకమత్యంతో…

రేపు ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Bathukamma vedukalu

పదివేల మంది మహిళలతో ఆటపాటలు.. కళాకారులతో భారీ, ర్యాలీ, ఆకట్టుకునేలా లేజర్ షో బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై సిఎస్. శాంతికుమారి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై సుమారు 10 వేల మంది మహిళలతో ఈనెల 10న సద్దుల బతుకమ్మ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర…

హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి..

మెట్రో రైలు రెండో ద‌శకు మ‌ద్ద‌తు ఇవ్వండి… కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,అక్టోబర్07: హైద‌రాబాద్ స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్ట‌ర్ ప్లాన్ ను(సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాల‌ని లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టుగా చేప‌ట్టాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, గృహ‌నిర్మాణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి…

 అకుంఠిత దీక్ష‌తో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు..

సిద్ధిపేట జిల్లా విద్యార్థి ఘ‌న‌త‌ సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: చదువుకు, ప్రతిభకు పేదరికం, సమస్యలు అడ్డురావని నిరూపిస్తూ ఒక  విద్యార్థి ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకున్నాడు.. సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన  దళిత విద్యార్థి నర్రా రాజ్ కుమార్ పట్టువొదలకుండా పోటీ పరీక్షలు రాసి 6 ప్రభుత్వ ఉద్యోగాలు…