కొండారెడ్డిపల్లిలో కోలాహలం.!

స్వగ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి సందడి.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పర్యటన పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపన నాగర్ కర్నూల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : అధికారంలోకి వచ్చాక తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామంలో పర్యటించి సందడి చేశారు. గ్రామంలోనే దసరా…







