Category తెలంగాణ

గ్రూప్‌-1 ‌నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం

సుప్రీంకోర్టు కేసును తిరస్కరించలేదు.. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం బండి, రేవంత్‌ ఇద్దరూ దోస్తులే.. విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచితే ఊరుకోం మీడియా సమావేశంలో కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌21: ‌గ్రూప్‌-1 ‌నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్‌ఎస్‌ ‌పార్టీ చివరి వరకు పోరాడుతుంద‌ని ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్ స్ప‌ష్టం…

హిందూ దేవాలయాలపై దాడులు దుర్మార్గం

నిమ్మకు నీరెత్తినట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ ప్రభుత్వం గవర్నర్‌ను కలిసి విన్నవించిన బిజెపి బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌21: ‌హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారని.. దీనిపై ప్రభుత్వం నిమ్మకునీరెతినట్లు వ్యవహరిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్‌  ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు ఉపేక్షించడం సరికాదన్నారు.  సోమవారం ఉదయం…

ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌లో పోలీసుల పాత్ర కీల‌కం

The role of police is crucial in protecting people

మన సైబర్‌ ‌క్రైమ్‌ ‌విభాగం దేశంలోనే గొప్పది.. ప్రజలు  ప్రశాంతంగా ఉంటున్నారంటే ఖాకీలే కారణం రాష్ట్ర అభివృద్దిలోనూ వారిదే కీలక బాధ్యత శాంతిభద్రతలతోనే రాష్ట్రానికి పెట్టుబడులకు అవ‌కాశం మరణించిన పోలీస్‌ ‌కుటుంబాలకు రూ.2కోట్ల వరకు సాయం అమరపోలీసులకు నివాళి అర్పించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌21: ‌శాంతి భద్రతలు, నిఘా విషయంలో తెలంగాణ…

హైద‌రాబాద్ లో విద్యుత్ అంబులెన్స్‌..

Electric ambulance in Hyderabad

విద్యుత్ సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణకు ప్ర‌త్యేక వాహ‌నాలు.. ప్రారంభించిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 21 : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అత్యవసర విద్యుత్ సేవల పునరుద్ధరణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలను  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సోమ‌వారం ప్రారంభించారు. అనంతరం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ..  దేశంలో ఎక్కడా లేని…

పథకాల కాలం పోయి ఫొటోలకు ఫోజులు ఇచ్చే కాలం వచ్చింది

Harish Rao

మోసం చేసినా కాంగ్రెస్ ను ఊరుకుందామా.. ఉరికిద్దామా.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర :  కేసీఆర్ ప్రభుత్వం పోయాక అన్నీ పోయాయని, పథకాల కాలం పోయి ఫొటోలకు ఫోజులు ఇచ్చే కాలం వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావు ఎద్దేవా చేశారు. నేడు 10వేలు, రేపయితే 15వేల రైతు…

ప్ర‌పంచ‌స్థాయి న‌గ‌రాల‌తో హైద‌రాబాద్ పోటీ ప‌డాలి..

ISB Summit

ఐఎస్​బీ లీడ‌ర్ షిప్​ సమ్మిట్​ లో సీఎం రేవంత్​ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర : మ‌న హైద‌రాబాద్ దేశంలోని నగరాలతో కాకుండా న్యూయార్క్, లండన్, పారిస్, టోక్యో , సియోల్‌ వంటి ప్ర‌పంచ స్థాయి నగరాలతో పోటీపడాలని కోరుకుంటున్నాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైద‌రాబాద్‌ గచ్చిబౌలిలో జరిగిన ఐఎస్​బీ​ సమ్మిట్ (ISB Summit)​…

మావోయిస్టు మహిళా అగ్రనేత సుజాత అరెస్ట్‌ బూటకం

పాలకవర్గాలు చేస్తున్న అస‌త్య‌ ప్రచారాలకు ఖండన లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్‌జోనల్‌ బ్యూరో సమత గత నాలుగు రోజులుగా మావోయిస్టు అగ్రనేత సుజాతను అరెస్టు చేసినట్లుగా వస్తున్న వార్తలను మావోయిస్టు పార్టీ బూటకం అని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన లేఖను దక్షిణ సబ్‌జోనల్‌ బ్యూరో సమత శనివారం విడుదల చేశారు.…

మూసీ పేరుతో లూటీ చేసే యత్నం

మురికి నీటి యంత్రాలను ఉపయోగించడం మేలు నాగోలు శుద్ధి కేంద్రాన్ని సందర్శించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రేవంత్‌ రెడ్డి ప్లాన్‌ వేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  విమర్శించారు. రూ.26 వేల కోట్లతో మొత్తం మూసీ పునరుజ్జీవనం అవుతుందని, కానీ రేవంత్‌ రెడ్డి మాత్రం లక్షన్నర కోట్లు…

నాలుగేళ్లలో 20 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు నిర్మిస్తాం..

Indiramma Houses

ఈనెల చివరినాటికి ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గానికి 4 వేల ఇళ్లు కాళ్ల‌లో క‌ట్టెలు పెట్టినా అభివృద్ది సంక్షేమం ఆగ‌దు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 19 : ఈనెల చివ‌రి నాటికి రాష్ట్రంలోని ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గానికి తొలివిడ‌తగా 3,500 నుంచి 4 వేల ఇళ్ల‌ను మంజూరు చేయ‌బోతున్నామ‌ని రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర సంబంధాల…