Category తెలంగాణ

మూసీ ప్రక్షాళనకు.. ఇండ్ల కూల్చివేతలకు ఏం సంబంధం..?

What is the connection with Moosi's purge

 ఎంపీ ఈటల రాజేందర్‌ మూసీ ప్రక్షాళన పేరుతో హైడ్రా తీసుకొచ్చి పేదల కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారని మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. ధర్నా చౌక్‌, ఇం‌దిరా పార్క్ ‌వద్ద మూసీ బాధితులకు అండగా చేపట్టిన బిజెపి మహాధర్నాలో ఎంపీ ఈటల రాజేందర్‌ ‌పాల్గొని ప్రసంగించారు. స్వయంగా కిషన్‌ ‌రెడ్డి  సీఎం రేవంత్‌ ‌రెడ్డికి…

కరెంటు ఛార్జీలే తెలంగాణ ఉద్యమానికి పునాది

Telangana movement

కాంగ్రెస్‌ ‌పాలనలో మళ్లీ పాత రోజులు ఛార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించండి ఈఆర్‌సి బహిరంగ విచారణలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌వినతి  కరెంట్‌ ‌ఛార్జీల పెంపు కారణంగానే తెలంగాణ ఉద్యమం పుట్టిందని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. ఆనాడు ఛార్జీలు పెంచితేనే కేసీఆర్‌ ఉద్యమం మొదలుపెట్టారని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన 10 నెలల్లోనే…

తెలంగాణ‌ను ఫినిష్ చేయాల‌ని బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర‌..:సీఎం రేవంత్ రెడ్డి

అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్ ను అభివృద్ధి చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూ ఘాట్ అభివృద్ధి చేయబోతున్నామ‌ని తెలిపారు. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూ ఘాట్ ఉంది. గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంలా… బాపూ ఘాట్ లో…

న‌వంబ‌ర్ నెలాఖ‌రులోగా స్పోర్ట్స్ పాల‌సీ….

Sports policy by the end of November

దేశంలోనే అత్యుత్త‌మ పాల‌సీగా ఉండాలి.. స్పోర్ట్ యూనివ‌ర్సిటీ బిల్లు స‌త్వ‌ర‌మే రూపొందించాలి… వొచ్చే రెండేళ్ల‌లో రాష్ట్రంలో నేష‌న‌ల్ గేమ్స్ నిర్వ‌హించేలా చూడాలి.. ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి   తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి (స్పోర్ట్స్ పాల‌సీ) సంబంధించిన తుది ముసాయిదా (ఫైన‌ల్ డ్రాఫ్ట్‌)ను న‌వంబ‌రు నెలాఖ‌రులోగా సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మ‌నం…

భారత అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో “ మోనిహార”

 వారాల అన్వేష్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా రూపొందించిన సినిమా   హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్25: కరీంనగర్ కు చెందిన వారాల అన్వేష్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా రూపొందించిన సినిమా “ మోనిహార” 55 వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఎంపికయింది. ప్రస్తుతం అన్వేష్ హైదరాబాద్లో సినిమా రంగంలో వున్నాడు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ…

ప్రభుత్వంపై నమ్మకం ఉంది : ఉద్యోగ జేఏసీ నేతలు

ఉద్యోగ సంఘాల జెఎసితో సిఎం భేటీ పలు అంశాలపై ముఖ్య‌మంత్రి సుదీర్ఘ చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 :‌ తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్ (‌టీజీవో) ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమావేశం ముగిసింది. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌లో చర్చలు జరిగాయి. సీఎస్‌ ‌శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు కేకే, జేఏసీ ప్రతినిధులు…

అధికార దుర్వినియోగం చేసిన వారిపై చ‌ర్య‌లు

త్వ‌ర‌లోనే రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ వెల్ల‌డి.. హైద‌రాబాద్‌,  ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 24 : గ‌త‌ బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌ హయంలో అధికార దుర్వినియోగానికి పాల్ప‌డిన‌ వారిపై త్వరలోనే రెడ్ బుక్ ఓపెన్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్‌లో గురువారం ఆయన…

ప్రజలు, రైతుల కోసం జైలుకు వెళ్లడానికి సిద్దమే

కాంగ్రెస్‌ ‌చీటింగ్‌పై అందరూ కేసులు పెట్టాలి రైతుబంధు, రుణమాఫీ కోసం నిలదీయాలి ఆదిలాబాద్‌ ‌సభలో పార్టీ శ్రేణులకు కెటిఆర్‌ ‌పిలుపు ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌24: రాష్ట్ర ప్రజలు, రైతుల సంక్షేమం కోసం జైలుకు వెళ్ల‌డానికైనా సిద్ధంగా ఉన్నామ‌ని.. ఒకట్రెండు ఏండ్లు జైలులో ఉండేందుకు రెడీ అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్ అన్నారు. తప్పకుండా కాంగ్రెస్‌ను…

‌కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్‌గా అప్‌ ‌గ్రేడ్‌ ‌చేయాలి

నష్కల్‌ ‌నుండి చింతలపల్లి గూడ్స్ ‌లైన్‌ ‌పై పునరాలోచించాలి రైల్వే హాస్పిటల్‌ ‌ను మల్టిస్పెషాలిటీ హాస్పిటల్‌ ‌గా అప్‌ ‌గ్రేడ్‌ ‌చేయాలి దక్షిణ మధ్య రైల్వే సమావేశంలో పాల్గొన్న ఎంపీ డా. కడియం కావ్య వరంగల్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గ పరిధిలో రైల్వే పెండింగ్‌ ‌ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని కోరిన ఎంపీ  వరంగల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌…