Category తెలంగాణ

అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్‌ హాజరు..

గవర్నర్‌ ప్రసంగం రోజు.. బడ్జెట్‌ రోజు వొస్తారు వెల్లడిరచిన వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌ :  ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరవుతారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. గవర్నర్‌ ప్రసంగానికి కెసిఆర్‌ హాజరవుతారని చెప్పారు.…

రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయ్‌..

˜అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం ˜ఫార్ములా కేసులో మళ్లీ నోటీసులు వొచ్చే అవకాశం ˜బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 10 : అబద్ధాలతో పాలన ఎక్కువ కాలం సాగించలేమని.. దానిని ప్రజలు గ్రహించినప్పుడు మూల్యం తప్పదని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని  తెలిపారు. అందుకే…

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మార్చి10: యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దర్శించుకున్నారు. వార్షిక బ్రహ్మో త్సవాల్లో భాగంగా యాగశాలలో నిర్వహి స్తున్న మహాపూర్ణాహుతికి హాజరయ్యారు. అదేవి ధంగా చక్రతీర్ధ స్నానంలో పాల్గొన్నారు. అంతకుముందు కొండపైన వీవీఐపీ అతిథి గృహం వద్దకు చేరుకున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పోలీసుల గౌరవ వందనం…

లక్షలాది మందితో కనీవినీ ఎరుగని రీతిలో సభ

An unprecedented gathering of millions of people

˜27న బిఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ భారీ సభ ˜ఏడాదిపాటు బిఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడకలు ˜హామీలు అమలు చేయని చరిత్ర కాంగ్రెస్‌ ది ˜మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌ రావు హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 9 : బిఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో రజతోత్సవ సభను భారీస్థాయిలో నిర్వహించాలని బిఆర్‌ఎస్‌ పార్టీ…

ఇం‌దిరమ్మ ఇండ్ల ప్రక్రియను వేగవంతం చేయండి..

•అనర్హులని తేలితే ఎప్పుడైనా రద్దు చేస్తాం.. •అనర్హులకు మంజూరు చేశామన్న మాట రావొద్దు.. •రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 9  :  రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక  ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార శాఖ మంత్రి పొంగులేటి…

సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ ప్రీ బడ్జెట్‌ ‌సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 9: ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, నీటి పారుదల శాఖ మంత్రి…

తెలంగాణ కోసం ఎన్నిసార్లైనా దిల్లీకి వెళ్తా..

•పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు సున్నా రావటానికి కారణం నేనే •కేసీఆర్‌ను కుర్చీల్లోంచి దించించి తానే •కేసీఆర్‌కు అసెంబ్లీకి వొచ్చే ధ్కెర్యం లేదు •కిషన్‌రెడ్డికి నిధులు తెచ్చే సత్తా లేదు •మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 10 : పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా రావటానికి తానే కారణమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.…

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం నామినేషన్లు దాఖలు కాంగ్రెస్‌ ‌నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్‌ సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం బిఆర్‌ఎస్‌ ‌నుంచి దాసోజు శ్రవణ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి10 : ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్‌, ‌శంకర్‌ ‌నాయక్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఈ…

‌ప్రణయ్‌ ‌హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

సుభాష్‌ ‌శర్మకు ఉరిశిక్ష మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదు మిర్యాలగూడ, ప్రజాతంత్ర, మార్చి 10 : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ ‌పరువు హత్య  కేసులో నల్గొండ కోర్టు సోమవారం సంచలన తీర్పును వెలువరించింది. ప్రణయ్‌ ‌హత్య కేసులో నిందితులుగా ఉన్న ఏ-2 ఉన్న సుభాష్‌ ‌శర్మకు ఉరిశిక్ష విధించడం తోపాటు మిగిలిన…