Category తెలంగాణ

మహిళ సాధికారతకు పెద్ద పీట‌

~ కూకట్‌ప‌ల్లిలో ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం – మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 19 : కూకట్‌ప‌ల్లి దుర్గాబాయి మహిళా శిశువికాస  మహిళా ప్రాంగణంలో మహిళా ట్రైనింగ్ సెంటర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దానసరి అనసూయ సీతక్క ప్రారంభించారు.…

రామప్ప ఆలయ కమిటీ ఏర్పాటెప్పుడో?

– కమిటీ లేకపోవడంతో మరుగున పడిన అభివృద్ధి – ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, సిబ్బంది – ఆలస్యంగా విడుదలైన పాలకమండలి నోటిఫికేషన్‌ – చైర్మన్‌ రేస్‌లో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు, ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ వెంకటాపూర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: ఆలయ కమిటీ లేకపోవడంతో యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని పాలంపేట…

అక్టోబర్‌ చివరికల్లా టిమ్స్‌ పనులు పూర్తి చేయాలి

– ఆర్‌అండ్‌బీ అధికారులకు మంత్రి దామోదర ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: హాస్పిటల్‌ ప్రారంభించిన రోజు నుండే ప్రజలకు వైద్య సేవలందించే విధంగా అవసరమైన పరికరాలు, ఫర్నిచర్‌ అన్నీ ముందే సమకూర్చుకోవాలని హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జడ్‌ చొంగ్తుకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య…

త్వరలోనే టూరిజం కాన్‌క్లేవ్‌

– పర్యాటకంలో పెట్టుబడులే లక్ష్యం – ట్రావెల్‌ అండ్‌ టూరిజం ఫెయిర్‌లో మంత్రి జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామని, పర్యాటకంలో పెట్టుబడులే లక్ష్యంగా త్వరలోనే అత్యున్నతస్థాయి టూరిజం కాన్‌క్లేవ్‌ను నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి…

టికెట్ల ధరలపై ఆర్టీసీ యాజమాన్యం క్లారిటీ

– చార్జీలు పెరిగాయ‌నేది ప్ర‌చార‌మే హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌19: ‌పండుగల నేపథ్యంలో బస్సు టికెట్‌ ‌చార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది. టికెట్‌ ‌చార్జీలు పెరిగాయనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ప్రధాన పండుగల సమయాల్లో నడిచే స్పెషల్‌ ‌బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్‌ 16 ‌ప్రకారం తిరుగు ప్రయాణంలో…

ప్రాధాన్యత క్రమంలో పనులు రేషనలైజేషన్‌ చేయండి

– సబ్‌ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: అభివృద్ధి పనులను శాఖల వారీగా ప్రాధాన్యతా క్రమంలో రేషనలైజేషన్‌ చేసుకుని రావాలని డిప్యూటీ సీఎం, సబ్‌ కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కేపిటల్‌ వర్క్స్‌ సబ్‌ కమిటీ సమావేశం శుక్రవారం…

చరిత్రను భావితరాలకు అందించే వృత్తి ఫొటోగ్రఫీ

-ఫొటో, ట్రేడ్‌ ఎక్స్‌పోను ప్రారంభించిన మంత్రి వివేక్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: తెలంగాణ ఫోటో అండ్‌ వీడియోగ్రాఫర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఫొటో ట్రేడ్‌ ఎక్స్‌పోను రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటో, వీడియోగ్రాఫర్స్‌ సమాజంలో విశేషమైన పాత్ర…

మిల్లెట్లలోనే ఆరోగ్యం, భవిష్యత్తు

– లయోలా అకాడమీ మిల్లెట్‌ ఫెస్టివల్‌లో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: అల్వాల్‌లోని లయోలా అకాడమీలో నిర్వహించిన మిల్లెట్‌ ఫెస్టివల్‌ను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వారు తయారు చేసిన…

సీఎం రేవంత్‌ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్‌ భేటీ

దిల్లీ, సెప్టెంబర్‌ 19: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్‌ పిలిప్‌ డి.ముర్పీ దిల్లీిలో శుక్రవారం భేటీ అయ్యారు. విద్య, గ్రీన్‌ ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ (సినిమా రంగం), మౌలిక వసతులు (మెట్రో, పట్టణ రవాణా), మూసీ రివర్‌ ఫ్రంట్‌ తదితర అంశాలపై వారిద్దరూ చర్చించారు. తెలంగాణ విజన్‌-2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి…