Category తెలంగాణ

హిందువులు వోటు బ్యాంకుగా మారాలి

– న‌న్ను మ‌త‌త‌త్వ వాది అన్నా బాధ‌ లేదు – జూబ్లీహిల్స్ లో అన్నీ మురికివాడ‌లే – హైడ్రా కూల్చిన‌వ‌న్నీ  హిందువుల ఇళ్లే – అధికారంలోకి వ‌స్తే ఫాతిమా కాలేజీ కూల్చేస్తాం – కేంద్ర‌ మంత్రి బండి సంజ‌య్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8:   మ‌త‌త‌త్వ‌వాది అని బోర్డు ఇస్తే మెడ‌లో వేసుకొని తిర‌గ‌డానికి…

లౌకికవాద పునాదులపై ఏర్పడిన పార్టీ కాంగ్రెస్‌

– నవీన్‌ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: కాంగ్రెస్‌ పార్టీ లౌకికవాద పునాదుల మీద ఏర్పడిరదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు తమ పార్టీ పనిచేస్తున్నదని అన్నారు. ఈ సమాజం కోసం పనిచేస్తున్న…

రోడ్ల నిర్మాణంతో బహుళజాతి సంస్థలకు కేంద్రంగా తెలంగాణ

– రూ.60,799 కోట్లతో రహదారుల నిర్మాణం. – రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని రికార్డు – లక్షల కోట్ల పెట్టుబడులు.. లక్షలమంది యువతకు ఉపాధి – రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: రాష్ట్ర అభివృద్ధి కోసం, జీడీపీ పెరుగుదల లక్ష్యంగా, ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి…

సీఎంకు యాదగిరిగుట్ట అర్చకుల ఆశీర్వచనం

– పుట్టిన రోజు సందర్భంగా మంత్రుల, ఎంపీల, ఎమ్మెల్యేల శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డికి యాదగిరిగుట్ట శ్ర్షీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం అందజేశారు. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ రేవంత్‌రెడ్డికి ఫోన్‌ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రేవంత్‌రెడ్డిని…

బీఆర్‌ఎస్‌ ఉన్నా జూబ్లీహిల్స్‌కు ఒరిగిందేమీ లేదు

– మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: పదేళ్లు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నా జూబ్లీహిల్స్‌కి ఒరిగిందేమీ లేదని మంత్రి సీతక్క విమర్శించారు. ఎమ్మెల్యే, ఎంపీ అందుబాటులో లేరంటూ పిలిస్తే పలికే నవీన్‌ యాదవ్‌ను ఈ ఉప ఎన్నికలో గెలిపించండి అని బోరబండ సైట్‌ 3లో జరిగిన ప్రచార సభలో ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.…

కేసీఆర్‌ చేసిన అభివృద్ధి రేవంత్‌కు కనపడ్డంలేదా?

– మాజీ మంత్రి హరీష్‌రావు పటాన్‌చెరు, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: నిన్న మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇక్కడికి వస్తే కుర్చీలు ఖాళీ ఉన్నాయి.. అదే మన మీటింగ్‌కు మూడుసార్లు కుర్చీలు తెప్పించినా సరిపోవడం లేదు అని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. కొల్లూరు కేసీఆర్‌ నగర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో…

జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్‌ జెండానే

– ప్రతిపక్షాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు – నగరాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం : మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్‌ జెండానే అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికలో ఓటర్లు బీజేపీ,…

బాధిత కుటుంబాలకు రూ. కోటి చెల్లించాలి

– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ – బస్సు ప్రమాదంలో మృతుల‌ కుటుంబాల‌కు ప‌రామ‌ర్శ – ఇది ప్రభుత్వ  నిర్లక్ష్యమే – ప్రమాదం తర్వాత గుంతలు పూడుస్తున్న వైనం తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 7: మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని తెలంగాణ…

వీరు ఆదర్శ ఆటగాళ్లు ఎలా అవుతారు?

– సురేశ్‌ ‌రైనా, శిఖర్‌ ‌ధావన్‌లపై కమిషనర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబరు 7: ప్రజాభిమానాన్ని వ్యాపారంగా మలచుకోవడం దారుణమని క్రికెటర్లు సురేశ్‌ ‌రైనా, శిఖర్‌ధావన్‌పై హైదరాబాద్‌ ‌పోలీసు కమిషనర్‌ ‌సజ్జనార్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్‌ ‌యాప్‌లకు బ్రాండ్‌ అం‌బాసిడర్లుగా ఉంటూ వీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారని మండిపడ్డారు. ప్రేక్షకుల అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శ…