Category తెలంగాణ

రేవంత్‌ భాష వీధి రౌడీదిలా ఉంది

– ఫీజు బకాయిలు చెల్లించకుండా బెదిరింపులా? – యాజమాన్యాలను బెదిరించే ధోరణిలో ప్రభుత్వం – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శ హైదరాబాద్‌,ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌8: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని కోరుతున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను ‘‘తాట తీస్తా, తొక్కుతా’’…

బీహార్‌లో ఎన్నికల ఫలితాల తర్వాతే నిర్ణయం

– హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితేనే పొత్తుపై ఆలోచిస్తా – ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వెల్లడి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 8 : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, ఒకవేళ హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితేనే మహాకూటమితో కలిసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ పూర్తి…

హోటల్‌ మేనేజిమెంట్‌ అకాడవిూలో మత్తు

– గంజా సేవించిన ఆరుగురు విద్యార్థుల అరెస్ట్‌ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 8: డ్రగ్స్‌ మత్తులో యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నాయి. డ్రగ్స్‌ ను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా హైదరాబాద్‌ లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపింది. బేగంపేట్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అకాడవిూలో…

హాస్పిటల్స్‌ పరిసరాల నుంచి వీధి కుక్కల తొలగింపు

– తొలిరోజు 277 కుక్కల పట్టివేత – స్టెరిలైజేషన్‌ అనంతరం జంతు సంరక్షణ కేంద్రాలకు తరలింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: పాఠశాలలు, హాస్పిటల్స్‌, క్రీడా సముదాయాలు, రవాణా కేంద్రాలు వంటి ప్రజా ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలన్న సుప్రీం కోర్టు శుక్రవారం ఇచ్చిన ఆదేశాలపై గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌…

రాష్ట్రంలో పెరుగుతున్న‌ చలితీవ్రత

-ఆదిలాబాద్‌ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8:  రాష్ట్రంలో చలి తీవ్రత మొదలైంది. గత రెండు రోజులుగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపూట చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో చాలాచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా బేలలో అతితక్కువగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, రంగారెడ్డి జిల్లాలోని…

వరద ముంపును శాశ్వతంగా నివారించాలి

– గోపాలపురం, వడ్డేపల్లి చెరువులకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం తక్షణం చేపట్టాలి – హన్మకొండలో బాధితుల మహా ర్యాలీ, ధర్నా హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: గోపాలపురం ఊర చెరువు, వడ్డేపల్లి చెరువు నుండి వచ్చే వరద కాలువకు రిటైనింగ్‌ వాల్‌ తక్షణమే నిర్మించాలని, అండర్‌ డ్రైనేజీ డక్‌ను వడ్డేపల్లి మత్తడి నుండి 100 ఫీట్‌…

గోపీనాథ్ ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ‌తాం

– సునీత‌మ్మ‌ను అవ‌హేళ‌న చేస్తున్న కాంగ్రెస్ నేత‌లు – లేడీ కావాలా లేక రౌడీ కావాలా తేల్చుకోండి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8: దురదృష్ట వ‌శాత్తు మీరందరూ ఇష్టపడి గెలిపించుకున్న గోపీనాథ్ గారు అనారోగ్య కారణంగా చనిపోయారు. మగుదిక్కు లేని ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుచుంది. దివంగ‌త…

బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పాల‌న‌లో ప‌డ‌కేసిన అభివృద్ధి

– మోస‌పూరిత పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడండి – దీప‌క్‌రెడ్డిని గెలిపించండి – బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు రామ‌చంద్ర‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8: ప్రజలు చూపించిన అపారమైన ఆదరణ, ఉత్సాహం చూస్తుంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రజలు ఈసారి కాంగ్రెస్, బీఆర్ ఎస్  పార్టీల మోసపూరిత పాలనకు పూర్తి…

ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ అజెండా

– విపక్షాల దుష్ప్రచారం – నవీన్‌ యాదవ్‌ను గెలిపించండి – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే ప్రభుత్వ అజెండా అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికలో లబ్ది పొందేందుకే బీఆర్‌ఎస్‌, బీజేపీ మాపై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు.…