Category తెలంగాణ

రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల విక్రయం

– 17,18 తేదీల్లో 163 ప్లాట్లకు  బహిరంగ వేలం – 15వ తేదీ రిజిస్ట్రేషన్ కు ఆఖరు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 11: స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన లే అవుట్లలో నివాస భవనాల నిర్మాణానికి అనువైన ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. నగరానికి సమీపంలో ఉన్న తొర్రూర్, బహూదూర్ పల్లి, కుర్మల్…

ధాన్యం కొనుగోళ్ల‌లో కొత్త మైలురాయి

– గ‌త ఏడాది కంటే రెండింత‌లు అధికంగా కొనుగోళ్లు – ప్ర‌భుత్వానికి అమ్మిన రైతుల సంఖ్య రెట్టింపు – ఇది ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త‌కు నిద‌ర్శ‌నం – పంట కొనుగోళ్ల‌ను వేగ‌వంతం చేయాలి – ప‌త్తి కొనుగోళ్ల ప‌రిమితిని పెంచేందుకు కేంద్రంపై ఒత్తిడి – మంత్రి ఉత్గ‌మ్ కుమార్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 10: ధాన్యం కొనుగోళ్లలో…

ఈ నెల పంటల సేకరణకు కీలకం

– జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల దిశానిర్దేశం – ధాన్యం సేకరణ, పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు కొనుగోళ్లపై సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: పంటల సేకరణకు ఈ నవంబర్‌ నెల కీలకమని, జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశం చేశారు.…

భక్తులకు మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

– పరిమిత సంఖ్యలో ప్రొటోకాల్‌ దర్శనాలు – అధికారులకు యాదాద్రి ఆలయ ఈవో ఆదేశాలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: ఇకపై పరిమిత సంఖ్యలోనే ప్రొటోకాల్‌ దర్శనాలు కల్పించాలని, సామాన్య భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యమిచ్చేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ఆలయంలోని వివిధ విభాగాల్లో ఆయన…

ఉద్యమంలో అందెశ్రీ గీతాలది కీలక భూమిక

– మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ గీత రచయిత అందె శ్రీ ఆకస్మిక మృతి పట్ల ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావానికి ఆత్మ అయిన ఆయన రచనలు…

రాష్ట్రానికి తీరని లోటు

– ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : సహజ కవి అందెశ్రీ మరణం రాష్ట్రానికి తీరని లోటు.. ఆయన రచించిన రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ..’ చిరస్థాయిలో నిలిచిపోతుంది అని ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధనోద్యమంలో ఆయన రచించిన అనేకమైన గేయాలు…

అరుదైన కవి అందెశ్రీ

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అందెశ్రీ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన అరుదైన కవి అని కొనియాడారు. ఆయనతో చాలాకాలంగా తనకు సన్నిహిత సంబంధం ఉందన్నారు.…

తెలంగాణ సమాజానికి తీరని లోటు

– అందెశ్రీ మృతికి కేటీఆర్‌ సంతాపం – ఆయన పార్థివ దేహానికి నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి, సాహిత్యానికి తీరని లోటు అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆయన ఆకస్మిక మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి…

రేవంత్‌లో జూబ్లీహిల్స్‌ భ‌యం

– ఓడితే పది ఊడడం ఖాయం – ఇక్కడ గెలిపించేది హైదరాబాద్‌ అభివృద్దే – విూడియా సమావేశంలో మాజీమంత్రి జగదీశ్‌ రెడ్డి హైదరాబాద్‌,ప్ర‌జాతంత్ర, నవంబర్‌ 8:ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో భయం మొదలైందని, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల తర్వాత పదవీగండం పొంచి ఉందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి అజెండాపైనే జూబ్లీహిల్స్‌ ప్రజలు ఓటు వేయబోతున్నారని…