Category తెలంగాణ

‘ఆర్యజనని’ సామాజిక సేవ అద్భుతం

– వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: రామకృష్ణ సేవా సమితి హనుమకొండ, ఆర్యజనని ట్రస్ట్‌, హైదరాబాద్‌ సంయుక్తంగా అవగాహన సదస్సును నిర్వహించడం ప్రశంసనీయమని గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ గుండు సుధారాణి అన్నారు. గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడే యోగ, ధ్యానం ఆసనాలతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం గురించి ఐసీడీఎస్‌…

ఎన్నికల కోసమే ఇందిరమ్మ చీరలు

– అరకొరగా పంపిణీ – మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం మాటేంటి? – స్త్రీ నిధికి వ‌డ్డీ లేని రుణాలివ్వాలి – మ‌హిళ‌ల‌కు వెయ్యి మెగావాట్ల సౌర‌ విద్యుత్ మాటేంటి? – సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్‌రావు విమ‌ర్శ‌ సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 25:  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్ హెచ్ జీ గ్రూప్ లో ఉన్న సుమారు 46…

వేములవాడలో కూలిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఫ్లోర్‌

– ‌విప్‌ ‌శ్రీనివాస్‌, ఇన్‌చార్జ్ ‌కలెక్టర్‌ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం – నాణ్యతా రాహిత్యానికి నిదర్శనం   – ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్ ఆరోప‌ణ‌ ‌వేములవాడ, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌వేముల‌వాడ‌లో ఒక డ‌బుల్‌బెడ్ రూమ్ ఫ్లోర్ కూలిపోయిన సంఘ‌ట‌న మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. ఈ సంఘ‌ట‌న‌లో ఎవ్వ‌రూ గాయ‌ప‌డ‌లేదు. వివ‌రాలిలావున్నాయి. వేములవాడ తిప్పాపూర్‌లో గత…

అవినీతితోనే నిరంజన్ రెడ్డి ఓడారు

– ఫామ్ హౌస్‌లు క‌ట్టుకుని పార్టీకి చెడ్డ పేరు – మాజీ మంత్రిపై జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ హైదరాబాద్,ప్రజాతంత్ర, నవంబరు 24: బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి చేసిన అవినీతికి వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బపడిందని వ్యాఖ్యలు…

మాచారం వద్ద గంజాయి పట్టివేత

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24: పెన్ ప‌హాడ్ మండల పరిధిలోని మాచారం వద్ద 1 కేజీ 400 గ్రాముల గంజాయిని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్ఐ కాస్తల గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిన్న గారకుంట తండాకు చెందిన దారవత్ నాగరాజు తన సంచిలో గంజాయిని గత వారం రోజుల క్రితం విశాఖపట్టణం…

భూములు కోల్పోతున్న రైతులను ఆదుకుంటాం

– తగిన నష్టపరిహారం అందేలా చూస్తాం – నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ రవి, ఎమ్మెల్యే కసిరెడ్డిలు హామీ ఆమనగల్లు, ప్రజాతంత్ర, నవంబర్ 24 : గ్రీన్ ఫీల్డ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులను ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగ నివ్వకుండా చూస్తామని వారిని అన్ని విధాల ఆదుకుంటామని వారు తమ ముందు ఉంచి న…

డిజిటల్ మోసం నుంచి కాపాడిన పోలీసులు

– సైబర్ ఉచ్చు నుంచి బయటపడ్డ వృద్ధ వైద్యుడి కుటుంబం – డిజిటల్ అరెస్టులు, వాట్సాప్ విచారణలు ఉండవు ~ పోలీసుల స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 24: సీబీఐ అధికారులమని చెప్పుకొంటూ సైబర్ మోసగాళ్లు బెదిరింపులకు పాల్పడిన ‘డిజిటల్ అరెస్టు’ ఉచ్చు నుంచి భద్రాచలం ప్రాంతానికి చెందిన 80 ఏళ్ల వృద్ధ వైద్యుడి కుటుంబాన్ని…

మహిళా సంక్షేమానికే మా ప్రాధాన్యం

– రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పెద్దపల్లి టౌన్ , ప్రజాతంత్ర, నవంబర్ 24: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం పెద్దపల్లిలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్…

అయ్యప్ప దీక్షతో మనిషిలో పరివర్తన

– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి – ప్రభుత్వ విప్‌ ఐలయ్య నివాసంలో మహా పడిపూజ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 24: అయ్యప్ప దీక్ష మనిషిలో గొప్ప పరివర్తన తీసుకు వస్తుందని, ఈర్ష్యాద్వేషాలు, దురలవాట్లు తగ్గి సమాజం పట్ల కరుణ గుణం కలుగుతుందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్‌…