Category తెలంగాణ

బెదిరింపు వసూళ్ళు మానుకోండి

– ట్రాన్స్‌జెండర్లకు సీపీ సజ్జనార్‌ హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌13: ట్రాన్స్‌జెండర్లు బెదిరింపులకు దిగి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రభుత్వ అవకాశాలను వాడుకుని సమాజంలో గౌరవంగా బతకాలని సూచించారు. గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారి…

ఈవెంట్‌ ‌మేనేజేర్‌లా రేవంత్‌ ‌వ్యవహారం

– సమస్యలు పక్కన పెట్టి మెస్సీతో ఆటలా? – కవిత ఆరోపణలపై విచారణ జరిపించాలి – బండి పిఆర్‌వో పోస్టుపై ఈటల ఆగ్రహం హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబరు 13 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈవెంట్‌ ‌మేనేజర్‌లా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి మెస్సితో ఫుట్‌బాల్‌ ఆడుతున్నారని మండిపడ్డారు.…

ప‌క్కింటి పిల్ల‌ల‌తో గొడ‌వ‌ప‌డుతున్నాడ‌ని..

– బాలుడిని హత్య చేసిన సవతి తండ్రి – చాంద్రాయణగుట్టలో ఘ‌ట‌న‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13: హైదరాబాద్‌ నగరంలోని చాంద్రాయణగుట్టలో దారుణం చోటుచేసుకుంది. పక్కింటి పిల్లలతో తరచూ గొడవ పడుతున్నాడనే కోపంతో పదేళ్ల బాలుడిని అతని సవతి తండ్రి కిరాతకంగా హత్య చేశాడు. బాలుడి తలను రోడ్డుకేసి బాదడంతో తీవ్రంగా గాయపడగా, హాస్పిటల్‌లో చికిత్స…

భార్యను చంపి.. వీడియో పెట్టి భర్త ఆత్మహత్య

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దారుణం జయశంకర్‌ భూపాలపల్లి, డిసెంబర్‌13: జీవితాంతం తోడుంటామని చెప్పిన వారే క్షణికావేశాలతో, వివాహేతర సంబంధాలు, ఇతరత్రా కారణాలతో అకారణంగా భార్యా/భర్తల ప్రాణాలను తీస్తున్నారు. నూరేళ్ల జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. ఈ కోవలోనే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో భార్యను హతమార్చి భర్త ఆత్మహత్యకు…

సమ్మిట్‌ విజయవంతంపై సీఎంకు నోరి అభినందనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్‌ నిపుణులడు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు అభినందనలు తెలియజేశారు. ఈమేరకు ఆయన ఒక లేఖ రాశారు. ఈ సమ్మిట్‌ చరిత్రాత్మక విజయం సాధించిందని, రూ.లక్షల కోట్ల పెట్టుబడులు రావడం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…

గ్లోబల్ సమ్మిట్ ఓపెన్ డే కు భారీ సంఖ్యలో సందర్శకులు

ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంశం పై సదస్సు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 12: ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే థీమ్తో కొనసాగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఓపెన్ డే కు మూడవ రోజు శుక్రవారం వేలాదిమందితో కిటకిటలాడింది. రియల్ లైఫ్ రిజిలియెన్స్ అనే అంశంపై ప్రారంభమైన నేటి సెషన్ కునగరంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు…

10 మంది మావోయిస్టుల లొంగుబాటు

– వారిపై రూ. 33 లక్షల రివార్డు  రాయ్పూర్, డిసెంబర్ 12: మరో 10 మం ది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. మావోయిస్టు లపై రూ.33 లక్షల చొప్పున రివార్డ్ ఉంది. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 263 మంది మా వోయిస్టులు హింసను విడిచిపెట్టారని…

తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిస్థితుల్లో మార్పు

– బీఆర్ ఎస్‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తారు – అఖిలేష్ యాద‌వ్ ఆశాభావం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 12: తెలంగాణలో రాజకీయ పరిస్థితులు త్వరలో మారుతాయని, నిరంతరం ప్రజల వెంట ఉంటే బీఆర్ఎస్ కి ప్రజలు తిరిగి అవకాశాన్ని ఇస్తారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడి…

హైదరాబాద్‌లో అఖిలేశ్‌ ‌యాదవ్‌

సీఎం రేవంత్‌, ‌కేటీఆర్‌లతో వేర్వేరుగా భేటీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 12: ‌నగరానికి వచ్చిన ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో అఖిలేష్‌ ‌భేటీ అయ్యారు. వివిధ రాష్టాల్రు, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్‌కు…