Category తెలంగాణ

మర్రి చెట్టుకు చేరుకున్న గంగాజలం

– ఇంద్రాదేవికి మెస్రం వంశీయుల పూజలు అదిలాబాద్. జనవరి 14: అదిలాబాద్ జిల్లా ఇందవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరలో భాగంగా ఇంద్రాదేవికి మెస్రం వంశీయులు పూజలు నిర్వహించారు. మహాపూజకు అవసరమైన పవిత్ర గంగాజలాన్ని జన్నారం మండలంలోని హస్తిన మడుగు నుంచి తెస్తున్నమెస్రం వంశీయులు బుధవారం ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు. సంప్రదాయ వాయిద్యా మధ్య…

తలసానిపై పోలీస్‌ ‌కేసు నమోదు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 14: మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి నేత తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌పై ఎస్‌ఆర్‌నగర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి తలసాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ‌నేత రవికిరణ్‌ ‌దేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు…

జర్నలిస్టు అరెస్టు తొందరపాటు చర్య

– కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 14: జర్నలిస్టుల అక్రమ అరెస్టులను కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, వర్కింగ్‌ ‌ ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి జగ్గారెడ్డి ఖండించారు. అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ ‌చేయడం మంచిది కాదని హితవు పలికారు. నోటీసులు ఇచ్చి వ్యక్తిగతంగా వివరణ తీసుకుంటే బాగుండేదన్నారు. జర్నలిస్టుల అరెస్టులతో రాష్ట్రంలో యుద్ధవాతావరణం…

తీగ లాగితే క‌దులుతున్న డొంక‌

– ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో సాంకేతిక లోపాలు – 1% రుసుము చెల్లించినా పూర్తయిన రిజిస్ట్రేషన్లు – నిద్రపోయిన సాఫ్ట్‌వేర్‌, అధికారులు – పోర్ట‌ల్‌లో సాంకేతిక లోపాలతో మోసాలు – తహసీల్దార్లు/జాయింట్ సబ్ రిజిస్టార్ల పాత్రపై అనుమానాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి14 : ధరణి పోర్టల్‌ ‌ప్రారంభం నుంచి ఎన్ని లావాదేవీల్లో ఇలాంటి పొరపాట్లు జరిగి ఉంటాయనే…

మీడియా సంస్థ‌ల‌ను గుప్పిట్లోకి తెచ్చుకునే య‌త్నం

– బ్లాక్ మెయిల్ చేస్తున్న సీఎం – అర్థ‌రాత్రి అరెస్ట్ చేయ‌డ‌మేంటి? – నోటీసులిచ్చి ప్ర‌శ్నించ‌వ‌చ్చు క‌దా – సంబంధం లేని వ్య‌క్తి అరెస్ట్ దారుణం – ద‌ళిత జ‌ర్న‌లిస్టుపై ఎస్సీ, ఎస్టీ కేసా? – జ‌ర్న‌లిస్టుల అరెస్ట్ ను ఖండిస్తున్నాం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 13: జర్నలిస్టుల అరెస్ట్…

జిల్లాలను మారిస్తే తీవ్ర పరిణామాలు

– మాజీ స్పీకర్‌ ‌మధుసూధనాచారి హెచ్చరిక హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 14: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పాలన ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన కొనసాగిస్తుందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. బుధవారం హనుమకొండలోని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ఆనవాళ్లు…

అర్థరాత్రి జర్నలిస్టుల అరెస్ట్ ‌దారుణం

– రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపిస్తున్న కాంగ్రెస్‌ ‌పాలన – బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 14:సంక్రాంతి పండుగవేళ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ఖండించారు.  కాంగ్రెస్‌ ‌పాలన అనుక్షణం ఎమర్జెన్సీని గుర్తుచేస్తోందని విమర్శించారు. డీజీపీ జర్నలిస్టులను నేరస్తులా ట్రీట్‌ ‌చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మీరు ముందుగా…

యాదాద్రీశుడికి లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 14: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం లక్ష పుష్పార్చన నిర్వహించారు. బుధవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్సవమూర్తులను నిత్య పూజల అనంతరం ఆలయ అర్చకులు ముఖ మండపంలో పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం రంగురంగుల పూలతో స్వామి…

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి

– ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయానికి మంత్రి సురేఖ హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 14 : భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో దేవాదాయ, ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజుతో…