Category తెలంగాణ

సీఎం వ‌ద్ద‌కు జీవిత ఖైదీల విడుద‌ల ఫైల్‌

– హ‌ర్షం వ్య‌క్తం చేసిన మాన‌వ‌ హ‌క్కుల వేదిక‌ – నాలుగు నెల‌ల‌కోసారి అర్హుల జాబితా రూపొందించాలి – ప్ర‌భుత్వాన్ని కోరిన సంస్థ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 23: రాష్ట్ర‌ ప్రభుత్వ హోం శాఖ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ముందస్తు విడుదలకు అర్హులైన జీవిత ఖైదీల జాబితాను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ…

ఉద్రిక్తంగా బీజేపీ అసెంబ్లీ ముట్టడి

– పోలీసుల కళ్లుగప్పి ఆటోలో వెళ్లిన రామచందర్ రావు – అసెంబ్లీ గేటు వద్ద నిరసన హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: కాంగ్రెస్ సర్కార్ వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ అసెంబ్లీ ముట్టడికి సోమవారం పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటా విఫలమైందంటూ కాషాయ సేన గర్జించింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు…

ఉద్యోగులకు ప్రమాద బీమా చరిత్రాత్మకం

– ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగుల క్షేమమే ప్రాధాన్యం – విద్యుత్ ఉద్యోగ కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: విధి నిర్వహణలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం చరిత్రాత్మకమని, ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి…

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

– అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక గాలికొదిలేసిందని బీఆర్ఎస్ నేత హరీష్‌రావు మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంస్థ మనుగడపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొన్నటి గవర్నర్ ప్రసంగంలో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల రూ.9,200…

స‌ర్పంచ్‌ల అభిప్రాయాల‌కు ప్రాధాన్యం

– 16 అంశాల‌పై వివ‌రాల సేక‌ర‌ణ‌ – తాగునీటి  స‌ర‌ఫ‌రాపై స‌ర్పంచ్‌ల సంతృప్తి – ప్ర‌తి ఫిర్యాదుపై త‌క్ష‌ణ‌మే స్పందించాలి – అధికారుల‌ను ఆదేశించిన మంత్రి సీత‌క్క‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 21: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ద‌నసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు మిషన్ భగీరథ ఇంజనీర్-ఇన్-చీఫ్ కార్యాలయం…

ఆరు గ్యారంటీల అమలుకు ప్రైవేటు బిల్లు

– ప్రవేశపెట్టనున్న బీఆర్ఎస్ – బిల్లును అనుమతించాలని స్పీకర్, మండలి చైర్మన్‌ను కోరతాం – స్పష్టం చేసిన బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 21: ఆరు గ్యారంటీల పేర్లు చెప్పి రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ తెలిపింది. అధికారంలోకి వచ్చిన…

ఐటి రంగంలో భారీగా తగ్గిన ఉద్యోగాలు

– ప్రభుత్వం సమాధానం చెప్పాలి: కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 21: రాష్ట్రంలోని ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు తగ్గిపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగాలు తగ్గాయని ప్రభుత్వం ఒక్క వారంలోనే రెండుసార్లు ఒప్ప్పుకోవడం ఆందోళనకరమైన విషయమని అన్నారు. 2023లో హైదరాబాద్‌లోని ఐటీ రంగంలో 9.46లక్షల…

రాష్ట్రంలో రంజాన్ సందడి

– ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు – హైదరాబాద్ మీరాలం ఈద్గా వద్ద ఏర్పాట్లు హైదరాబాద్, మార్చి 21: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అల్లాహ్‌ను స్మరించుకుంటూ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే రాష్ట్రంలోనూ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ముస్లింలు వివిధ ఈద్గాల వద్ద ప్రార్థనలు…

బడ్జెట్ ప్రతులను చింపేసిన బీఆర్ఎస్

– ఆరు గ్యారెంటీలపై సభలో నినాదాలు – బడ్జెట్ బహిష్కరిస్తూ వాకౌట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20 : అసెంబ్లీలో ఇవాళ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి గా మోసమని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మం డిపడింది. బడ్జెట్ను నిరసిస్తూ ప్రతిపక్ష బీఆర్ ఎస్ సభ్యులు ప్రతులను చింపిపారేశారు. అనంతరం…