Category తెలంగాణ

ఆకాల వర్షంతో ఆందోళనలో అన్నదాతలు

సకాలంలో కొనుగోళ్లు లేక తడిసిన ధాన్యం..దెబ్బతిన్న మిరప, మామిడి తమను ఆదుకోవాలని వేడుకోలు హైదరాబాద్‌, ‌మే 4 : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోవడంతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరుగాలం పండించిన పంట కల్లాల్లో తడిసిముద్దయి పోవడంతో భారీ నష్టాల్ని మిగిల్చింది. చాలా చోట్ల ప్రభుత్వం వడ్ల కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతన్న…

రాష్ట్రంలో పెరిగిన ఎండల తీవ్రత

వడదెబ్బకు ఇప్పటి వరకు 8 మంది మృతి బేగంపేటలో కారు దగ్ధం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 3 : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రమాదానికి దారితీస్తున్నాయి. ఇప్పటికే పలు పలు చోట్ల వాహనాలు అగ్ని ప్రమాదానికి గురవగా..తాజాగా నగరంలోని బేగంపేటలో కారులో మంటలు చెలరేగాయి. కారులోంచి పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమై…

సిద్దిపేట హాస్పిటల్‌లో మోకాలు చిప్పల మార్పిడి

పేషెంట్లకు మంత్రి హరీష్‌ ‌రావు పరామర్శ త్వరలో అన్ని జిల్లా హాస్పిటల్స్‌లోనూ మార్పిడి నిరుద్యోగులకు వెంటనే ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి : అధికారులకు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 3 : గాంధీ, ఉస్మానియా హాస్సిటల్స్‌కే పరిమితమైనా మోకాలి చిప్పలు మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో…

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్‌ ‌వేడుకలు

హైదరాబాద్‌లో ప్రశాంతంగా రంజాన్‌ ‌‌ప్రార్థనలు సిద్దిపేటలో ముస్లింలకు మంత్రి హరీష్‌ ‌‌శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 3 : మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్‌ ‌పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చార్మినార్‌, ‌మక్కా మసీదు, వి•రాలం ఈద్గాతో పాటు రాష్ట్రంలోని అన్ని మసీదులు, ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. సామూహిక ప్రార్థనలతో మసీదులు, ఈద్గాల్లో ఆధ్యాత్మిక…

టిఆర్‌ఎస్‌ను సాగనంపాల్సిన సమయం వొచ్చింది

హన్మకొండ వేదికగా కాంగ్రెస్‌ ‌సమర శంఖం పార్టీలో విభేదాలు తాత్కాలికమే కాంగ్రెస్‌ ‌నేత శ్రీధర్‌ ‌‌బాబు పని తక్కువ ప్రచారం ఎక్కువ : కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ ఎంఎల్‌ఏ ‌‌జగ్గారెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే 3 :  తెలంగాణ సమాజానికి తెరాస ప్రమాదకరంగా మారిందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం వొచ్చిందని కాంగ్రెస సీనియన్‌ ‌నేత శ్రీధర్‌…

‌ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్‌ ‌బంద్‌

‌కొత్త నియామకాల్లో కఠిన నిబంధన కచ్చితంగా అమలు చేయనున్న వైద్యారోగ్య శాఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు నిర్వహించకుండా ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఇకపై కొత్తగా నియమించబడే వైద్యులంతా ఈ నిబంధనను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్యులు దవాఖానాలలో విధి నిర్వహణ అనంతరం సొంతంగా ప్రాక్టీసు నిర్వహించుకునే…

రైతులకు కోసం వరంగల్‌ ‌డిక్లరేషన్‌

ఏం ‌చేయబోతున్నామో ప్రకటించనున్న రాహుల్‌ ‌కెసిఆర్‌ ‌తీరువల్ల రైతులకు తీవ్రనష్టాలు వి•డియా సమావేశంలో ఎంపి కోమటిరెడ్డి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మే 3 : రైతులకు ఏమి చేయబోతున్నామనేది వరంగల్‌ ‌సభలో రాహుల్‌గాంధీ ప్రకటిస్తారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఓయూకి రాహుల్‌గాంధీ వచ్చి విద్యార్థులతో మాట్లాడుతారని స్పష్టం చేశారు. ఆయనను అడ్డుకునే హక్కు…

రాబోయే పదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం..16 లక్షల ఉద్యోగాలు

ఎలక్ట్రానిక్‌ ‌పరికరాల ఉత్పత్తి రంగంలో భారీగా పెట్టుబడులు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రేడియంట్‌ ఎలక్ట్రానిక్స్ ‌యూనిట్‌లో నూతన ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రులు కెటిఆర్‌, ‌సబిత రంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 2 : ఎలక్ట్రానిక్‌ ‌పరికరాల ఉత్పత్తి రంగంలో రాబోయే పదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే రాష్ట్ర…

అన్నదాత సుఖీభవ..!

సిద్దిపేట సద్దిమూట…హరీష్‌ ‌రావు నిత్యం 3 వేల మంది ఆకలి తీరుస్తున్న మంత్రి ఎక్కడ చూసిన కడుపు నిండా అన్నం రైతు బజార్‌లో..హాస్పిటల్‌లో..నిరుద్యోగుల ఉచిత శిక్షణా బిరాల్లో..గ్రంథాలయంలో..క్యాంపు కార్యాలయంలో.. మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో ఆకలి తీర్చే భోజనామృతం సిద్దిపేట ప్రజలు ఆకలితో అలమటించొద్దన్నదే ఆలోచన సిద్దిపేట, మే 2(ప్రజాతంత్ర బ్యూరో) : మంత్రి తన్నీరు హరీష్‌…