Category తెలంగాణ

దేశానికి కేసీఆర్‌ ‌లాంటి టార్చ్ ‌బేరర్‌ అవసరం

రాష్ట్ర అభివృద్ది జరిగినప్పుడు దేశంలో ఎందుకు జరుగదు డబుల్‌ ఇం‌జిన్‌ ‌కాదు..గ్రోత్‌ ఇం‌జిన్‌ ‌కావాలి మోడీ పాలనలో విద్వేషం విచ్చుకుంటుంది చరిత్ర సృష్టించింది ఎన్టీఆర్‌..‌కెసిఆర్‌లు మాత్రమే ప్లీనరీ వేదికగా మంత్రి కెటిఆర్‌ ఉద్వేగ ప్రసంగం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, భిన్న సంస్కృతుల సమహారంగా భారత్‌…

ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌కాదు.. బతుకు దుర్భర్‌ ‌భారత్‌

ఆకలి సూచీల్లో పాక్‌,‌బంగ్లా కన్నా వెనక రాష్ట్రం సాధించడమే కాదు..అభివృద్ది చేసి చూపాం కెసిఆర్‌ ‌వల్లనే సాధ్యమయ్యింది అనేక పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలిచాం ప్లీనరీ వేదికగా మంత్రి హరీష్‌ ‌రావు అచ్చేదిన్‌ ‌నినాదాలు బూటకం…బిజెపితో సచ్చేదిన్‌ ‌వొచ్చింది  : వి•డియాతో మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌బీజేపీ నేతలు ఆత్మనిర్భర్‌ ‌భారత్‌…

ప్లీనరీ వేదిక వద్ద జెండా ఆవిష్కరించిన కెసిఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్లీనరీ ప్రాంగణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుకున్న సమయానికే చేరుకున్నారు. ప్లీనరీ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ‌పార్టీ జెండాను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు…

చుట్టూ చీకట్లు..మణిద్వీపంలా తెలంగాణ

కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల దేశంలో అనేక రాష్ట్రాల్లో నేటికీ విద్యుత్‌ ‌సమస్యలు ప్లీనరీ వేదికగా విద్యుత్‌ ‌సమస్యలపై కేంద్రంపై కెసిఆర్‌ ‌‌ఫర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కరెంట్‌ ‌కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి…

దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా

రాజకీయ ఫ్రంట్‌ల అవసరం లేదు ఆర్థిక శక్తిగా ఎదిగే వనరులను భారత్‌ ‌కలిగి ఉంది నూతన వ్యవసాయ, ఆర్థిక, పారిశ్రామిక విధానం రావాలి అందుకు తెలంగాణ ప్రత్యామ్నాయ వేదిక కావాలి వనరులను ఉపయోగించుకునే సత్తా కావాలి దేశానికి తెలంగాణ తరహాలో పాలన అందాలి టిఆర్‌ఎస్‌ ‌ప్లీనరీ వేదికగా రాజకీయ మార్పునకు కెసిఆర్‌ ‌‌పిలుపు దుర్మార్గంగా మారిన…

రాబోయే 50 ఏళ్ల అవసరాలను తీర్చేలా టిమ్స్ ‌దవాఖానాలు

సమైక్య రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ ‌దవాఖానాలు ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తే దేశం అదే చేస్తుంది వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాబోయే 50 ఏళ్ల ప్రజల వైద్య అవసరాలను తీర్చే విధంగా హైదరాబాద్‌లోని నలు దిక్కులా మూడు టిమ్స్ ‌దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి…

తెలంగాణలో విధ్వంసం జరుగుతుంది

ప్రజల ఆవేదన పాలకులకు పట్టడంలేదు ప్రత్యామ్నాయ ప్రజారాజ్యంకోసం పాటుపడాలి రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు ఖైరతాబాద్, ప్రజాతంత్ర విలేఖరి, ఏప్రిల్ 26 : ప్రజల ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణలో ద్వాంసం, విధ్వంసం జరుగుతుందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆవేదన పాలకులకు పట్టడం లేదన్నారు. 1969…

పోలీస్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌ ‌సరే… మిగతా ఉద్యోగాల సంగతేంటి

వాటికి కూడా నోటిఫికేషన్‌ ఇవ్వాలి సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 26 : ‌పోలీసు శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ నేపథ్యంలో..మిగతా శాఖల్లో పోస్టుల భర్తీ ఎప్పుడంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకటించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.…

గిరిజన హక్కులను కాలరాస్తున్న మావోయిస్టులు

భదాద్రి కొత్తగూడెం ఎస్‌పి సునీల్‌ ‌దత్‌ ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు – ఒకరు అరెస్ట్ ‌కొత్తగూడెం, ఏప్రిల్‌ 26(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : మావోయిస్టులు సిద్ధాంతాల పేరుతో అమాయక గిరిజనుల హక్కులను హరిస్తున్నారని ఎస్పీ సునీల్‌ ‌దత్‌ అన్నారు. ఇద్దరు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మహిళా సభ్యులు 141 సీఆర్పీఎఫ్‌ ‌బెటాలియన్‌ ఎదుట లొంగిపోగా మరో…