దేశానికి కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ అవసరం
రాష్ట్ర అభివృద్ది జరిగినప్పుడు దేశంలో ఎందుకు జరుగదు డబుల్ ఇంజిన్ కాదు..గ్రోత్ ఇంజిన్ కావాలి మోడీ పాలనలో విద్వేషం విచ్చుకుంటుంది చరిత్ర సృష్టించింది ఎన్టీఆర్..కెసిఆర్లు మాత్రమే ప్లీనరీ వేదికగా మంత్రి కెటిఆర్ ఉద్వేగ ప్రసంగం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, భిన్న సంస్కృతుల సమహారంగా భారత్…
