Category తెలంగాణ

దళిత, అణగారిన, పేదవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు

కొన్ని పార్టీలకు అంబేడ్కర్‌ ఒక నినాదం..కానీ మాకు విధానం అంబేడ్కర్‌ ‌రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం సాకారం రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు సిరిసిల్ల, ఏప్రిల్‌ 14(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : దళిత, అణగారిన, పేద వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేడ్కర్‌ అని రాష్ట్ర ఐటి, మున్సిపల్‌, ‌పట్టణాభివృద్ధి…

మట్కానా…..మజాకా…?

చాపకింద నీరులా విస్తరిస్తున్న మట్కా జూదం భారీగా చేతులు మారుతున్న కరెన్సీ బానిసలై వీధిన పడుతున్న పేద కుటుంబాలు మట్కా జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు : తాండూరు పట్టణ సీఐ రాజేంద్ర రెడ్డి తాండూరు, ఏప్రిల్‌ 13( ‌ప్రజాతంత్ర విలేఖరి) : మట్కా జూదం మహామ్మారిలా తాండూరు ప్రాంతాన్ని పట్టిపీడిస్తుందని అక్కడి పలు పేద…

విధుల్లో నిబద్ధతకు హోంగార్డుకు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌ప్రశంస

కారు ఆపి పుష్పగుఛ్చంతో అభినందన ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 8 : ‌తన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్న ఓ ట్రాఫిక్‌ ‌హోంగార్డ్‌కు ఊహించని సత్కారం లభించింది. సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌తన వాహనాన్ని ఆపి..ఆ హోంగార్డుకు పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. ఈ ఊహించని సన్మాన కార్యక్రమం అబిడ్స్‌లోని బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌విగ్రహం…

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న టిఆర్‌ఎస్‌ ‌నిరసనలు

ధాన్యం కొనేవరకు పోరు ఆగదన్న మంత్రులు ఇండ్లపై నల్ల జెండాలు ఎగగురేసి నిరసన గ్రామాల్లో ర్యాలీలతో ఆదోళన ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 8 : ‌యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జిల్లాలవ్యాప్తంగా రైతులతో కలిసి టీఆర్‌ఎస్‌ ‌శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. వడ్ల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రంపై టీఆర్‌ఎస్‌ ‌పోరాటాన్ని ఉధృతం చేసింది.…

వైద్య, ఆరోగ్య శాఖలో సమూల ప్రక్షాళన

త్వరలో అన్ని పిహెచ్‌సిలలో సిసి కెమెరాలు సి సెక్షన్‌ ఆపరేషన్లు తగ్గించేలా చర్యలు దవాఖానాలలో పరికరాల నిర్వహణపై ప్రత్యేక వ్యవస్థ చర్యలపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌వైద్య, ఆరోగ్య శాఖలో సమూల ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య రంగంపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ వైద్యులు, సిబ్బంది అలసత్వ ధోరణితో…

ఉపాధి కోసం వెళ్తూ అనంత లోకాలకు

నలుగురు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు కూలీల ట్రాలీని ఢీ కొట్టిన లారీ చెల్లా చెదురుగా మృతదేహాలు – రోడ్డుపై తెగిపడిన అవయవాలు మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు శాయంపేట, ఏప్రిల్‌ 08 (‌ప్రజాతంత్ర విలేఖరి) : మాందారిపేటలో శుక్రవారం ఉదయం 5:30 నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం…

మా పార్టీ నిరసనలను అడ్డుకోవడం దారుణం

పోలీసుల తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పెట్రో, విద్యుత్‌ ‌చార్జీల పెపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌నిరసనలను అడుకున్న పోలీసులు రేవంత్‌ ‌సహా కాంగ్రెస్‌ ‌నేతల గృహనిర్బంధం బయటకు వొచ్చిన అనంతరం విద్యుత్‌ ‌సౌధ గేటు ముందు ధర్నా ఆందోళనను అడ్డుకోవడం కాదు…దమ్ముంటే విద్యుత్‌ ‌చార్జీలు తగ్గించండి….మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేతలు విద్యుత్‌ ‌సౌధ ముట్టడిలో…

మోడీ అంటే మోదుడు..బిజెపి అంటే బాదుడు

*కేంద్రం లాభనష్టాలు లెక్కలేసుకుని ప్రయివేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ లాగా పని చేస్తుంది *మోడీ హయాంలో అచ్చేదిన్‌ ‌కాదు…సచ్చేదిన్‌ ‌వొచ్చింది *సిద్ధిపేట టిఆర్‌ఎస్‌ ‌నిరసన దీక్షలో మంత్రి హరీష్‌రావు ఫైర్‌ మోడీ అంటే మోదుడు అని…బిజెపి అంటే బాదుడు అంటూ మంత్రి హరీష్‌ ‌రావు మరో కొత్త నిర్వచనం ఇచ్చారు. రైతులు పండించిన వడ్లను కొనమని తెగేసి…

తిమ్మాపూర్‌ ‌ప్లాంట్‌లో కోకాకోలా 600 కోట్ల పెట్టుబడులు

ప్రభుత్వంతో ఒప్పందం మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి కోకాకోలా సంస్థ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదని, 25 ఏండ్లుగా మంచి సేవలందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని కేటీఆర్‌ ‌తెలిపారు. నూతన పరిశ్రమ కోసం ఇక్కడ 48.53 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం…