Category తెలంగాణ

దళితబందు పథకం చారిత్రాత్మకం

ఎల్లారెడ్డిపేట మండలంలో మంత్రి కెటిఆర్‌ ‌పర్యటన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన పలుపనులను ప్రారంభించిన మంత్రి ఎల్లారెడ్డిపేట, మే 04(ప్రజాతంత్ర విలేఖరి) : తెలంగాణ రాష్ట్రంలో దళిత జాతి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌ప్రవేశపెట్టిన దళిత బందు పథకం గొప్ప చారిత్రత్మాకమైనదని మంత్రి కెటిఆర్‌ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గడిచిన ఎనిమిది సంవత్సరాల…

రాష్ట్రానికి నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా..రేపు రాహుల్‌ ‌రాక

రాజుకున్న రాజకీయ వేడి బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొననున్న నడ్డా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 4 : రాష్ట్ర రాజకీయ వేడి రాజుకుంటున్నది. ప్రతిపక్ష పార్టీల నేతలు వరుసగా పాదయాత్రలు, కార్యక్రమాలతో అధికారపార్టీకి సవాల్‌ ‌విసరుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు జిల్లాల్లో పర్యటించనుండడంతో రాజకీయంగా వాతావరణం మరింత వేడెక్కింది. నేడు…

కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి హరీష్‌ ‌రావు

మల్యాల, మే 04(ప్రజాతంత్ర విలేకరి) : జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామిని మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు బుధవారం దర్శించుకున్నారు. కొండగట్టు ఆలయానికి విచ్చేసిన మంత్రులు హరీష్‌ ‌రావు, కొప్పుల ఈశ్వర్‌, ‌నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌కు పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.…

వైద్య రంగంలో తెలంగాణను నెంబర్‌ ‌వన్‌గా నిలపాలె

సీ సెక్షన్‌ ఆపరేషన్లు బాగా తగ్గించాలె నార్మల్‌ ‌డెలివరీ చేయిస్తే వైద్య సిబ్బందికి ఇన్సెంటీవ్‌ ‌ప్రభుత్వ హాస్పిటళ్లలో సీసీ కెమెరాలు..సమయపాలన తప్పనిసరి మందుల కొరత లేదు..డాక్టర్లు మందులు బయటికి రాస్తే కఠిన చర్యలు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ హాస్పిటళ్లలోనే మోకాళ్ల ఆపరేషన్లు వైద్యరంగంలో డబులు ఇంజన్‌ ‌గ్రోత్‌ ‌రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ ‌చిట్టచివరి స్థానంలో.. కాంగ్రెస్‌…

కృష్ణా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

కేంద్రం గెజిట్‌తో రాష్ట్రానికి అన్యాయంపై ఎందుకు మాట్లాడరు ? టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : కేంద్రం గెజిట్‌తో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌ప్రశ్నించారు. గెజిట్‌ అమలైతే కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం ఉండదనీ, జలాల హక్కుల కోసం టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం…

యాదాద్రిలో దంచికొట్టిన వాన… పనుల్లో నాణ్యాతలోపాలు బట్టబయలు

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొలువైన యాదగిరిగుట్టలో అకాలవర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. యాదగిరిగుట్టలో అత్యధికంగా 8.3 సెంటీవి•టర్లు, మోత్కూరులో 7.5, రామన్నపేటలో 6.9 సెంటీవి•టర్ల వర్షం నమోదయింది. అకాల వర్షంతో ఆలయ పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి. రోడ్లు కొట్టుకుపోగా..క్యూలైన్లు చెరువులను తలపిస్తున్నాయి. యాదగిరి గుట్ట ఆలయం పునర్నిర్మాణ పనులు జరిగి నెలలు…

ఆకాల వర్షంతో ఆందోళనలో అన్నదాతలు

సకాలంలో కొనుగోళ్లు లేక తడిసిన ధాన్యం..దెబ్బతిన్న మిరప, మామిడి తమను ఆదుకోవాలని వేడుకోలు హైదరాబాద్‌, ‌మే 4 : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోవడంతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరుగాలం పండించిన పంట కల్లాల్లో తడిసిముద్దయి పోవడంతో భారీ నష్టాల్ని మిగిల్చింది. చాలా చోట్ల ప్రభుత్వం వడ్ల కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతన్న…

రాష్ట్రంలో పెరిగిన ఎండల తీవ్రత

వడదెబ్బకు ఇప్పటి వరకు 8 మంది మృతి బేగంపేటలో కారు దగ్ధం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 3 : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రమాదానికి దారితీస్తున్నాయి. ఇప్పటికే పలు పలు చోట్ల వాహనాలు అగ్ని ప్రమాదానికి గురవగా..తాజాగా నగరంలోని బేగంపేటలో కారులో మంటలు చెలరేగాయి. కారులోంచి పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమై…

సిద్దిపేట హాస్పిటల్‌లో మోకాలు చిప్పల మార్పిడి

పేషెంట్లకు మంత్రి హరీష్‌ ‌రావు పరామర్శ త్వరలో అన్ని జిల్లా హాస్పిటల్స్‌లోనూ మార్పిడి నిరుద్యోగులకు వెంటనే ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి : అధికారులకు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 3 : గాంధీ, ఉస్మానియా హాస్సిటల్స్‌కే పరిమితమైనా మోకాలి చిప్పలు మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో…