Category తెలంగాణ

ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి

– కలిపేంతవరకు పోరాటం ఆగదు – ప్రజల సమస్యలు అర్ధం చేసుకోవడానికి ‘జనం ‌బాట’ – జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ‌రాష్ట్ర విభజన తర్వాత ముంపునకు సంబంధం లేకపోయినా ప్రత్యేక ఆర్డినెన్స్ ‌తో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐదు పంచాయతీలు ఎట్టపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం…

మా డిమాండ్లు నెరవేర్చాక‌నే భూ సేకరణ చేపట్టాలి

– రంగారెడ్డి కలెక్టర్ ను కలిసిన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు బాధితులు ఆమనగల్లు, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : ఆమనగల్ మండలంలో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న బాధిత రైతులు గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కార్యాల‌యంలో కలిసి తమ గోడును వెళ్ల‌బోసుకున్నారు. గ్రీన్ పీల్డ్…

ఇద్దరు అవినీతి ఉద్యోగుల పట్టివేత

– నిర్మల్‌, ‌ఖమ్మం జిల్లాల్లో హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: అవినీతికి పాల్పడ్డ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. నిర్మల్‌, ‌ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్‌ ‌జిల్లా భైంసా మండలంలో తానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.భీమన్న గురువారం మధ్యాహ్నం బాధితుడి నుంచి రూ. 9వేలు…

రెండుసార్లు రైతు భరోసాకు ఎగనామం

– సీఎం రేవంత్‌ ‌రెడ్డి హరీష్‌రావుపై విమర్శలు మెదక్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: ‌రేవంత్‌ ‌రెడ్డి వచ్చాక రెండుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. వ్యవసాయానికి కరెంట్‌, ‌నీళ్లు అవసరం అయితే కాంగ్రెస్‌ ‌మాత్రం యాప్‌లు, మ్యాప్‌లు కావాలి అంటున్నదన్నారు. మెదక్‌లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌ ‌రెడ్డి వచ్చాక బస్‌ ‌చార్జీలు…

వ్య‌వ‌సాయ‌ శాఖ కార్యాల‌యాల్లో ఫేషియల్ రికగ్నిషన్

– స‌కాలంలో ఉద్యోగులు విధుల‌కు హాజ‌ర‌య్యేలా చ‌ర్య‌లు – ఆలస్యంగా వచ్చే వారిపై చ‌ర్య‌లు – మంత్రి తుమ్మ‌ల ఆదేశాల మేర‌కు మార్పులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18: వ్యవసాయ, అనుబంధ శాఖలు, కార్పొరేషన్ల కార్యాలయాల్లో డివిజన్ లెవెల్ ఉద్యోగుల వరకు హాజరుపై నిర్లక్ష్యం తావులేకుండా బయో మెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఏర్పాటు చేయాలని…

పుస్తక ప్రదర్శన సంస్కృతికి జీవం పోసే వేదిక

– రేప‌టినుంచి 29 వరకు హైదరాబాద్‌లో ప్రదర్శన             (డాక్టర్‌ కోమల్ల ఇంద్రసేనారెడ్డి, లైబ్రేరియన్‌, కిట్స్‌, వరంగల్‌) సమాజాభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి పుస్తకాలు ఎంతో కీలకం. ఆధునిక యుగంలో డిజిటల్‌ ప్రపంచం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ పుస్తకాల విలువ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో పుస్తక ప్రదర్శనలు మరింత ప్రాముఖ్యాన్ని…

గ్రూప్‌-3 ‌ఫలితాల విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : ‌తెలంగాణ గ్రూప్‌-3 అభ్యర్థుల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. సెలక్షన్‌ ‌లిస్ట్‌ను తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌విడుదల చేసింది. గ్రూప్‌-3‌కి 1,370 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. గతేడాది నవంబర్‌ 17, 18 ‌వ తేదీల్లో జరిగిన గ్రూప్‌-3 ‌పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. జూనియర్‌ అసిస్టెంట్‌, ఎల్‌డి స్టెనో,…

సంస్క‌ర‌ణ‌ల‌తో ముందుకెళ్లాలి

– సీఎం రేవంత్‌తో ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ భేటీ జూబ్లీహిల్స్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆర్బీఐ బోర్డ్ మీటింగ్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా  క‌లిసారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా…

నెల వ్య‌వ‌ధిలో రెండు చెక్ డ్యామ్ ల పేల్చివేత‌

– ఇసుక అక్ర‌మ దందా కోస‌మా? – జీవ‌నోపాధి కోల్పోయిన మ‌త్స్య‌కారులు – కూల్చిన చెక్ డ్యామ్‌ల‌ను నిర్మించాలి – మంథ‌ని మాజీ ఎమ్మెల్యే మ‌ధుక‌ర్‌ జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ల పేల్చివేతలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రజల సాగు, తాగునీరు సమస్యలు లేకుండా…