Category తెలంగాణ

డీటీసీ కిషన్ నాయక్ ఇంట్లో భారీగా ఆస్తులు

– అరెస్ట్ చేసిన ఏసీబీ మహబూబ్ న‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 23 :ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో రవాణాశాఖ మహబూబ్ న‌గ‌ర్‌ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ బోయిన్ పల్లిలోని ఆర్ఆర్ న‌గ‌ర్‌లో గల ఆయన నివాసంతోపాటు దాదాపు 12…

మాజీ ప్రధాని పీవీకి సీఎం రేవంత్‌ ‌నివాళి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23:‌భారత మాజీ ప్రధామంత్రి స్వర్గీయ పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి జూబ్లీహిల్స్ లోని త‌న‌ ‌నివాసంలో ఘనంగా నివాళి అర్పించారు. ఆర్థిక సంస్కరణల దార్శనికుడు పీవీ నర్సింహారావు అని కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని స్థిరత్వం వైపు నడిపిన అపూర్వ మేధావి, బహుభాషా పండితుడ‌ని, పరిపాలనలో ఆయన…

ఏఏఓయూ కార్యనిర్వాహక సభ్యుడిగా ఏవోయూ వీసీ చక్రపాణి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ఏషియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఓపెన్‌ యూనివర్సిటీస్‌ (ఏఏఓయూ) కార్యనిర్వాహక సభ్యుడిగా బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్‌-చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి ఎంపికయ్యారు. 2026-2028 కాలానికి కార్యనిర్వాహక సభ్యుడిగా ఆయనను నియమిస్తూ ఏషియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఓపెన్‌ యూనివర్సిటీస్‌ సెక్రటరీ జనరల్‌ ప్రొఫెసర్‌ రహమత్‌ బుదిమాన్‌ అధికారిక సమాచారాన్ని పంపించారు. ఆసియా…

పీవీ సంస్కరణలతోనే దేశం ముందంజ

– ఆయన సేవలు చిరస్మరణీయం – రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం హైద్రాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : మాజీ ప్రధాని, భారతరత్న, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు భారత దేశానికి అందించిన మహనీయ సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. పీవీ  వర్ధంతి…

దేవస్థానం పరిధిలో ఫ్లెక్సీలు తొలగించాలి

– ఆలయ ఈవోకు బీజేపీ వినతి పత్రం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: యాదగిరిగుట్ట దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ ఆలయ ఈవో వెంకటరావుకు బీజేపీ శ్రేణులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీి పట్టణ శాఖ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్‌ మాట్లాడుతూ కొండ కింద సింహ ద్వారం వద్ద…

యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి

– పూర్ణకుంభంతో ఘన స్వాగతం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఎస్సీల, గిరిజన సంక్షేమ శాఖ  మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్‌ మంగళవారం దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

కిట్స్‌ విద్యార్థులు 317మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌

చైర్మన్‌ లక్ష్మీకాంతరావు వెల్లడి వరంగల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో కిట్స్‌ వరంగల్‌కు చెందిన 317మంది విద్యార్థులు ఎంపికైనారని కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌) చైర్మన్‌, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు తెలిపారు. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.5లక్షల నుండి రూ.15.5 లక్షల వరకు సీటీసీని ఆయా కంపెనీలు…

మహిళలకు న్యాయం చేసేందుకే ‘నారీ న్యాయ్‌’

– రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ శారద – అధిక శాతం ఫిర్యాదులు గృహ హింసపైనే.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: మహిళా కమిషన్‌ ఎల్లప్పుడూ మహిళకు అండగా నిలుస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద అన్నారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన నారీ…

కాంగ్రెస్‌ విజయోత్సవ ర్యాలీలో విషాదం

– సర్పంచ్‌ కారు కిందపడి బాలిక మృతి – హాస్పిటల్‌ వద్ద బంధువుల ఆందోళన వికారాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: వికారాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ సర్పంచ్‌ విజయోత్సవ ర్యాలీలో విషాదం నెలకొంది. పోడూరు మండలం రాకంచర్ల గ్రామంలో కాంగ్రెస్‌ సర్పంచ్‌ కవ్లిూబాయ్‌ నిర్వహించిన ర్యాలీలో ఏడేళ్ల చిన్నారిపై నుంచి కారు వెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా…