Category తెలంగాణ

రెచ్చిపోతున్న కబ్జారాయుళ్లు

MP RaghunandanRao

– పాఠశాల ప్రహరీ, గదులు కూల్చడం దుర్మార్గం – చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఎంపీ రఘునందన్ వినతి సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆరఎస్ పదేళ్ల పాలనలో కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేశారని విమర్శించారు.…

పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి

– సీఎస్ రామకృష్ణారావు హైదాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : గోదావరి నదీ పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సచివాలయంలో గురువారం సమీక్షా సమావేశం జరిగింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంత…

సమగ్ర ట్రామా కేర్ పాలసీ ప్రారంభం

– రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఉపయుక్తం – కొండాపూర్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన – మీడియాతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను తక్షణమే హాస్పిటల్స్‌కు తరలించి వారి ప్రాణాలు కాపాడేలా ప్రభుత్వం సమగ్ర ట్రామా కేర్…

సమాజంలో మార్పునకు విద్యార్థి ఉద్యమమే నాంది

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల – ఎన్ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: చదువు నేర్పిన వివేకం పోరాట పటిమగా మారినప్పుడే దేశ చరిత్ర మారుతుంది.. సమాజంలో ఏ విప్లవాత్మక మార్పు రావాలన్నా దానికి విద్యార్థి ఉద్యమమే తొలి అడుగు.. ఇది చరిత్ర నిరూపించిన సత్యం అని ఐటీ,…

నరేంద్ర కీర్తి అజరామరం

– నగరంలో కాషాయ జెండా రెపరెపలు ఆయన చలవే – వర్ధంతి కార్యక్రమంలో రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: నగరంలో ఈరోజు కాషాయ జెండా రెపరెపలాడుతోందంటే, వేలాదిమంది కార్యకర్తలు ధైర్యంగా పనిచేస్తున్నారంటే అది ఆలె నరేంద్ర స్ఫూర్తితోనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. నరేంద్ర (టైగర్ నరేంద్ర) 12వ వర్ధంతి సందర్భంగా…

జలవిహార్‌ ఆర్వో ప్లాంట్ లో పేలుడు

– ఇద్దరు కార్మికులకు గాయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: జలవిహార్‌లో ఆర్వో ప్లాంట్ పేలుడు ఘటన కలకలం రేపింది. నీటిని సరఫరా చేసే ఆర్వో ప్లాంట్ ఒక్కసారిగా పేలడంతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జలవిహార్‌కు నీటిని సరఫరా చేసే ఆర్వో ప్లాంట్ పేలింది. ఈ…

కాలుష్య కాసారంగా బంజారా లేక్

– రక్షణకు చర్యలు తీసుకుంటామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ – ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి పరిశీలన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: బంజారాహిల్స్‌లో ఉన్న బంజారా లేక్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాజ్ బంజారా ముందున్న చెరువు తీవ్ర కాలుష్యంతో దుర్గంధభరితంగా మారిందంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన ఫిర్యాదుతో రంగంలోకి…

మానవతా దృక్పథం అవసరం

– గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు క‌ల్పించాలి – వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ప్రభుత్వ సంకల్పం – అధికారులకు మంత్రి అడ్లూరి దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారంలో అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి…

ఆ భూముల్లో హైడ్రాకు అడుగుపెట్టే హక్కు లేదు

– హైకోర్టు న్యాయవాది ముఖిమ్ పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: బలహీనవర్గాల భూములపై కన్నేసిన రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో దోపిడీకి పాల్పడుతున్నదని హైకోర్టు న్యాయవాది ముఖిమ్ అన్నారు. హైడ్రాపై ధ్వజమెత్తిన న్యాయవాది ముఖీమ్ మాకు అనుకూలమైన డిక్రీ ఉందని, రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు ఐలాపూర్ భూములలో ప్రవేశించే హక్కు లేదని అన్నారు.…