Category తెలంగాణ

మునుగోడులో 25 వేల నకిలీ వోట్లు

కొత్త జాబితాపై చర్యలు తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘానికి బిజెపి ఫిర్యాదు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 13 : ‌మునుగోడు ఓటర్‌ ‌జాబితాలో టీఆర్‌ఎస్‌ అవకతవకలకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ఆరోపించారు. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన బిజెపి కేంద్ర ఎన్నికల సంఘ గడపకూడా తొకకింది. మునుగోడు ఓటర్ల జాబితాలోఅవకతవకలు జరిగాయని…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో అభిషేక్‌ ‌బోయిన్‌పల్లి కస్టడీ పొడిగింపు

సిబిఐ అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల కస్టడీకి రూస్‌ అవెన్యూ కోర్టు ఎదుట హాజరు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 13 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బోయిన్‌?‌పల్లి అభిషేక్‌ ‌రావు సీబీఐ కస్టడీని కోర్టు పొడగించింది. అధికారుల అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ…

రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల డయాలసిస్‌ ‌పెషేంట్లకు పెన్షన్లు

గుర్తింపు కార్డులు అందజేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు రోజుకు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగాలని సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : 10 ‌వేల మంది రోగులకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా డయాలసిస్‌ ‌సేవలు అందిస్తున్నామని, అందులో 5 వేల మందికి 2016 రూపాయల ఆసరా పెన్షన్లు…

బిజెపి నేతల రెచ్చగొట్టే వాఖ్యలపై మౌనమేల

ప్రధాని మోడీ తీరుపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : ‌ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులపై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మౌనాన్ని ట్విట్టర్‌ ‌వేదికగా కేటీఆర్‌ ‌నిలదీసారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌…

కెటిఆర్‌ ‌దిల్లీ కోవర్టు

వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వొచ్చాయి నీ అవినీతికి ఇప్పటికే ఊచలు లెక్కబెట్టాల్సింది అవినీతి కుంభకోణాలకు కేటీఆర్‌ ‌కోవర్టు మంత్రి కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : ‌కల్వకుంట్ల కుటుంబం అంటేనే కమీషన్ల కుటుంబం అని, వారి అవినీతి చిట్టా మొత్తం తనకు…

మోదీ, బోడీకి బెదిరేది లేదు

గట్టిగా మాట్లాడిన వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తరు ఇప్పుడున్న లీడర్లంతా బఫూన్లు ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులది వీరోచిత పోరాటం టీఆర్‌ఎస్‌వీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : ‌మోదీ, బోడీకి బెదిరిలేదు.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని కేటీఆర్‌ ‌తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్ర…

నిజాం తరహాలో… పేదల భూములను గుంజుకుంటున్న కేసీఆర్‌ ‌సర్కార్‌

రైతుల భూములకు గుర్తింపు, హక్కు లేకుండా చేయడమే లక్ష్యం న్యాయం జరిగే వరకు పోరాటం టిజెఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ప్రొ।। కోదండరామ్‌ తెలంగాణ ప్రభుత్వం నిజాం తరహాలో పేదల భూములను గుంజుకుంటున్నదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్‌ ఆరోపించారు. సోమవారం కొండాపూర్‌ ‌మండల పరిధిలోని గిర్మాపూర్‌ ‌గ్రామం నుంచి కలెక్టరేట్‌ ‌వరకు…

మునుగోడు ఉప ఎన్నికకు రాజగోపాల్‌ ‌రెడ్డి నామినేషన్‌

‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌, ‌తరుణ్‌చుగ్‌, ఈటల హాజరు భారీగా తరలి వొచ్చిన బిజెపి శ్రేణులు మునుగోడు అభివృద్ధిని కెసిఆర్‌ అడ్డుకున్నారన్న బిజెపి అభ్యర్థి నల్గొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: ‌భారీ ర్యాలీతో పాటు కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌,‌తరుణ్‌ ‌చుగ్‌ ‌వెంటరాగా బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి నామినేషన్‌…

విఆర్‌ఎల ఆందోళన ఉధృతం

78వ రోజుకు చేరుకున్న ఆందోళనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్‌ఏల ఆందోళన కొనసాగుతుంది. సోమవారం 78వ రోజు సందర్భంగా తహసీల్దార్‌ ఆఫీసులకు తాళాలు వేసి నిరసనలు తెలియజేశారు. పే స్కేల్‌, ‌వారసత్వ ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 22వేల మంది వీఆర్‌ఏలు నిరసనల్లో పాల్గొంటున్నారు. తమ ఉద్యోగాలు ఉంటాయో,, ఊడ్తయో…