Category తెలంగాణ

యాచకుడిని వృద్ధాశ్రమంలో చేర్చి మానవత్వం చాటుకున్న 28వ వార్డ్ కౌన్సిలర్ భర్త రాజ్ కుమార్. 

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2:వికారాబాద్ పట్టణంలో నేపాల్ కు చెందిన యాచకుడు పట్టణంలో వివిధ షాపుల చుట్టూ తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాడని అతని నుండి వచ్చే దుర్వాసన స్థానిక వ్యాపారులు భరించలేక వికారాబాద్ మున్సిపల్ 28వ వార్డు కౌన్సిలర్ భర్త రాజు కుమార్  దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే రాజ్ కుమార్ స్పందించి మున్సిపల్…

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టు షాక్‌

ఈశ్వర్‌ ‌మధ్యంతర పిటిషన్‌ ‌కొట్టివేత హైదరాబాద్‌, ఆగస్ట్ 1(ఆర్‌ఎన్‌ఎ) : ‌మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. హైకోర్టు ధర్మాసనం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌మధ్యంతర పిటిషన్‌ ‌కొట్టివేసింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ కొప్పుల ఈశ్వర్‌ ‌మధ్యంతర పిటిషన్‌ ‌దాఖలు చేశారు. మూడేళ్ల పాటు విచారణ జరిపి.. అడ్వకేట్‌…

హైకోర్టు కేసులతో బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏలలో ఆందోళన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 1 : ‌తెలంగాణలో ఎన్నికలు సవి•పిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌లో ఆందోళన మొదలయ్యింది. పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత కేసులు హైకోర్టులో విచారణకు రావడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందనే వార్త.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.!. వనమా వెంకటేశ్వరరావుపై…

మణిపూర్‌ ‌హింసకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వత్తాసు

విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్‌ ‌వర్గాలకు దోచిపెట్టే కుట్ర ఆర్‌ఎస్‌ఎస్‌ ‌లక్ష్యాలను సాధించేందుకు మోదీ ప్రయత్నం పౌర హక్కుల నేత, విద్యావేత్త ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 01 : ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన మెయితీ తెగవారిని రెచ్చగొట్టి, వారి ఆకృత్యాలకు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త,…

ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ప్రభుత్వం శుభవార్త

టెట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల నేటినుంచే దరఖాస్తులకు ఆహ్వానం…16 వరకు స్వీకరణ సెప్టెంబర్‌ 15‌న పరీక్ష నిర్వహణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 1 : ‌రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు మంగళవారం టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్(‌టెట్‌) ‌నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్‌ 15‌న టెట్‌ ‌పేపర్‌-1, ‌పేపర్‌-2 ‌పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు…

మణిపూర్ హింసకు వత్తాసు పలుకుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

ఖైరతాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 01 : ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన మెయితీ తెగవారిని రెచ్చగొట్టి, వారి ఆకృత్యాలకు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త, హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. మణిపూర్ లో విస్తారంగా ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టడానికి సాగుతున్న కుట్ర ఫలితంగానే…

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: సిద్ధిపేట జిల్లా జగదేవపూర్: మండలం లోని లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన చెక్కల నర్సింలు, భీమరి  అశోక్ కు చెందిన పెంకుటి ఇండ్లు గత వారం రోజుల నుండి  ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పెంకుటి ఇండ్లు కూలిపోవడంతో ఎటు తోచని పరిస్థితి లో ఉన్న కుటుంబ సభ్యులు అధికార…

వరద సహాయక చర్యలపై శ్రద్ధ ఏదీ

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాజకీయాలపై ఉన్న ఫోకస్ వరద సహాయక చర్యలపై లేదని టీపీసీసీ ఉపాధ్యక్షులు, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గాలి అనిల్ కుమార్ విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… గత 10 రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ అంత  అతలాకుతలం అయిందని…

లయన్స్ క్లబ్ ఆఫ్ అమనగల్లుకు మల్టిపుల్ అవార్డుల

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 1 : లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ డిస్టిక్ 320A వారి ఆధ్వర్యంలో 2022-2023 వ సంవత్సరానికి గాను అవార్డు ‘గేలా’ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ లోని కె.వి.ఆర్ కన్వెక్షన్ లో జరిగింది. ఈ అవార్డు ‘గేలా’లో లయన్స్ క్లబ్ ఆఫ్ అమనగల్లు కు అవార్డులు లభించాయి. మాజీ గవర్నర్ జి చెన్నకిషన్…