Category తెలంగాణ

ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుకు సిద్ధిపేట జిల్లా లాభదాయకం, శ్రేయస్కరం

అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్న పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్తు ప్రత్యేక శ్రద్ధ వహించేలా వినూత్న రీతిలో మంత్రి స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌లక్ష్యానికి అనుగుణంగా ఏఈవో, ఏవోలు పని చేయకపోతే వారిపై చర్యలు తప్పవని సుతిమెత్తగా మందలింపు టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు దిశానిర్దేశం బ్యాంకు రుణాలు పొందిన రైతులకు శుభవార్త బ్యాంకు రుణ విముక్తికై…

బిజెపిలో చేరుమని ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవమే

బిజెపిలో చేరుమని ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవమే నా బతుకంతా తెలంగాణ..టిఆర్‌ఎస్‌ ‌మాత్రమే నిజామాబాద్‌ ‌చౌరస్తాలో చెప్పుతో కొడతా బిడ్డా నోరు అదుపులో పెట్టుకోకుంటే కొట్టి చంపుతాం రాజస్థాన్‌ ‌నుంచి ఫేక్‌ ‌సర్టిఫికెట్‌ ‌తెచ్చారు…దీనిపై ఇసికి ఫిర్యాదు చేస్తాం అర్వింద్‌ ‌వ్యాఖ్యలపై భగ్గుమన్న ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌నిజామాబాద్‌ ‌చౌరస్తాలో చెప్పుతో కొడతా బిడ్డా…

పేదింటి తల్లికి కొండంత అండ

దేశానికే ఆదర్శం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ ‌ప్రయివేటుకు దీటుగా సర్కారు వైద్యం నార్మల్‌ ‌డెలివరీలను ప్రోత్సహిద్దాం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర: ‌పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం చేసిన ఒకే ఒక్క నాయకుడు సిఎం కేసీఆర్‌ అని, దేశానికే ఆదర్శంగా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ ‌పథకాలు నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం…

ఎం‌పి ధర్మపురి అర్వింద్‌ ‌నివాసంపై టిఆర్‌ఎస్‌ ‌దాడి

కవితపై వ్యాఖ్యలకు నిరసనగా దాడి..దిష్టిబొమ్మ దగ్ధం ఖబర్దార్‌ అం‌టూ ఎంపి అర్వింద్‌కి హెచ్చరికలు కెసిఆర్‌, ‌కెటిఆర్‌, ‌కవిత ఆదేశాలతో దాడులన్న అర్వింద్‌ ‌ప్రధాని మోడీ, అమిత్‌ ‌షాలకు ఘటనపై ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ఎం‌పీ ధర్మపురి అర్వింద్‌ ఇం‌టి వద్ద టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. శుక్రవారం ఆయన ఇంటిపై దాడి చేశారు. ఎమ్మెల్సీ కవితపై…

ఓబిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం 2004 నుంచి కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో ఓబీసీ సంఘాలు నాటి ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌ను కలిశాయని గుర్తుచేశారు. అయినప్పటికీ తమ డిమాండ్‌ను యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని…

అధునాతన సచివాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌రాష్ట్ర నూతన సచివాలయం అందంగా రూపుదిద్దుకుంటుందని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ఈ సచివాలయాన్ని కొద్ది నెలల్లోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నూతన సచివాలయానికి డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌పేరును పెట్టిన విషయం తెలిసిందే. 50-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. దీనికోసం అధికారులు, నిర్మాణ…

వొచ్చిన పెన్షన్‌ ‌కరెంట్‌ ‌బిల్లులకే సరిపోవడం లేదు

దేశంలోనే సిల్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ‌మిగిలిపోయారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. సొంతంగా ట్రబుల్స్ ‌క్రియేట్‌ ‌చేసి వాటిని జనంపైకి వదులుతున్నారని ఎంపి మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… సొంత కూతురు, ఎమ్మెల్యేలను అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్‌ ‌వచ్చారని విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌ ‌భ్రష్టు పట్టడానికి కారణం కొడుకు, బిడ్డలే అని అన్నారు. తెలంగాణను…

అర్జున విజేతలకు సిఎం కెసిఆర్‌ అభినందనలు

తెలంగాణకు గర్వకారణమని ప్రశంసలు టేబుల్‌ ‌టెన్నిస్‌లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ బిడ్డ ఆకుల శ్రీజకు, నిఖత్‌ ‌జరీన్‌లకు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల సీఎం కేసీఆర్‌ ‌సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో క్రీడారంగంలో శ్రీజ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఆకుల శ్రీజతో…

వొచ్చే జనవరి నుంచి మళ్లీ కంటివెలుగు కార్యక్రమం

వొచ్చే జనవరి నుంచి మళ్లీ కంటివెలుగు కార్యక్రమం పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మత్తులు గ్రామీణ రోడ్లను వెంటనే సరిచేసేలా చర్యలు రోడ్డు ప్రమాదాల నివారణకు ఇదే సరైన చర్య రాష్ట్ర వ్యాప్తంగా వొచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిర్ణయించారు. కంటి…